బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంగళవారం […]

Read More

లెక్కలు కాదు, ఆత్మ ఉండాలి

-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: ప్రజా భవన్‌లో నిర్వహించిన బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక విషయాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, “లెక్కలు కాదు, ఆత్మ ఉండాలి” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 18,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో చేర్చినా, ఇప్పటివరకు వారికి కేవలం 7,500 కోట్ల రూపాయలే చేరాయని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియలో ఆలస్యాన్ని అధిగమించి వేగంగా రైతులకు సహాయం […]

Read More

ఐదేళ్లు వైసీపీకి కొమ్ముకాసి నేడు టీడీపీలో చేరిన వారిని అందలం ఎక్కిస్తున్నారు

• నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ పెట్టినందుకు గత పాలనలో హోటల్ మూయించిన వైసీపీ నేతలు • మాస్క్ పెట్టుకోలేదని నాడు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు • అధికారంలోకి వస్తే పర్మినెంట్ చేస్తామని విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేసిన వైసీపీ • జీతాలు రాలేదంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విన్నపాలు తన తండ్రి తోపుడు బండ్లమీద పండ్లు అమ్ముతాడని… తాను పరుగు పందెంలో జిల్లా రాష్ట్ర […]

Read More

భారీ వర్షాలు… కలెక్టర్లు అప్రమత్తం కండి

* విద్యా సంస్థలకు సెలవులపై మీదే నిర్ణయం * 10 రోజుల్లో ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి * 23, 24 తేదీల్లో నూతన ‘రెవెన్యూ’ ముసాయిదాపై వర్క్ షాప్ లు * ఎల్ఆర్ఎస్ పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ * భారీ వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్: రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి […]

Read More

శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలి

– డీజీపీ ద్వారక తిరుమలరావు ఒంగోలు, మహానాడు: తిరుపతి శ్రీ సిటీ నుండి విజయవాడకు వెళ్తూ మార్గమధ్యలోని ఒంగోలు పోలీస్ కార్యాలయాన్ని డీజీపీ ద్వారక తిరుమలరావు తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్(ప్రస్తుతం ఆయన ఒంగోలులోని పోలీసు శిక్షణ కేంద్రం (పీటీసీ) ప్రధానాచార్యుడు) డీజీపీని ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన హంగులతో అన్ని సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్ ను […]

Read More

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు

– అవినీతిని గుర్తించిన ఏసీబీ – జోగి రమేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు విజయవాడ, మహానాడు: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ భూములను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసిందన్న అభియోగాలు ఉన్నాయి. ఇందులో ఫోర్జరీ కోణం ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఫలితంగా జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ కుటుంబానికి భూమిని […]

Read More

రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక

– ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, మహానాడు: రాఖీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ కోకాపేట్ లోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తనపై అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక అని, ఇలాంటి పండుగను […]

Read More

శ్రీసిటీ, సోమశిల నుంచి తిరుగు పయనమైన సీఎంకు ఘన వీడ్కోలు`

తిరుపతి, మహానాడు: తిరుపతి జిల్లా శ్రీసిటీ, నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం 6.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన వీడ్కోలు లభించింది. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డీఐజీ షిమోషి బాజ్ పాయ్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సల్, డీఆర్వో పెంచల కిషోర్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ […]

Read More

23న అన్ని గ్రామ పంచాయతీల్లో సభలు

• 2 రోజులు ముందుగానే దండోరా వేసి ప్రజలకు చెప్పాలి • ఉపాధిహామీ కింద ఏడాదిలో 100 రోజులు పని దినాల కల్పనపై అవగాహన తేవాలి • 2024-25 సం.రం లో చేపట్టే పనులపై సభ ఆమోదం తీసుకోవాలి • సభలు అర్దవంతంగా జరగాలంటే ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొవాలి • సచివాలయ ఉద్యోగులు భాగస్వాములు కావాలి • పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దు – ఉప ముఖ్యమంత్రి […]

Read More

ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్

అన్నా క్యాంటీన్ పరిశీలించిన పెమ్మసాని ‘ రూ. 20లు పెట్టినా కాఫీ, టీలు దొరకని ఈ రోజుల్లో కేవలం రూ. 5 లకే అన్నం పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇంత మంచి భోజనాన్ని ప్రజలకు అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మా ధన్యవాదాలు.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని బస్టాండ్ సమీపంలో ఇటీవలే ప్రారంభించిన […]

Read More