ఎమ్మెల్యే ముత్తుములకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన వారి సోదరి గీత రాఖీ పౌర్ణమి సందర్బంగా గిద్దలూరు పట్టణంలోని ప్రశాంతి నగర్ లో నివాసం ఉంటున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి ఆయన సోదరి చిట్యాల గీత రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన సోదరిని ఆశీర్వదించి తనకీ మరియు నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి […]
Read Moreప్రతి ఒక్కరికి అండగా ఉంటాం
-ఇంటికి దారివ్వకుండా వైసీపీ నేతలు అడ్డంగా గోడ నిర్మించారు -పోలీసులు దౌర్జన్యంగా బంగారాన్ని తీసుకెళ్లారు -27వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతి: సమస్యలతో “ప్రజాదర్బార్” కు తరలివచ్చే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో 27వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. […]
Read Moreఫోటోగ్రాఫర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు
-కెమేరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టులను ఫోటోలు తీసిన సీఎం అమరావతి : వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమేరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో […]
Read Moreసీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మ కుమారీలు
అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలు మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా-అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, కంభంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు […]
Read Moreఅక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు
ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, […]
Read Moreమహిళలకు భద్రతపై రాజీ లేదు
– రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు […]
Read Moreపక్కా ప్రణాళికతో ‘గుంటూరు’ అభివృద్ధి
– కార్పొరేషన్ కమిషనర్ తో కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: నగరాభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి… రోడ్ల ప్యాచ్ వర్క్ లు, శానిటేషన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి… కార్పొరేషన్ పై ఉన్న వ్యయభారం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. స్థానిక ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పెమ్మసానిని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు […]
Read Moreపోలవరం ఫైల్స్ దగ్ధం కేసులో నలుగురు సస్పెన్షన్!
రాజమహేంద్రవరం, మహానాడు: పోలవరం ఫైల్స్ దగ్ధం కేసులో కలెక్టర్ ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు ఉద్యోగులను సస్పెన్షన్ చేయగా, మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్లు కె.నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ కె.రాజశేఖర్ సస్పెన్షన్ అయిన వారిలో ఉన్నారు. డిప్యూటీ తహశీల్దార్లు ఎ.కుమారి, ఎ.సత్యదేవిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Read Moreకోల్కతా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కోల్కతా హత్యాచార ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ ధర్మాసనం మంగళవారం విచారణ జరపనున్నది. అయితే, ఈ కేసుపై ఇప్పటికే సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ విచారణ జాబితాలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్తో పాటు మరో 40 మంది ఉన్నారు. నిందితుడు సంజయ్రాయ్ మానసిక స్థితిని వైద్యులు విశ్లేషించనున్నారు. ఇదిలావుండగా, హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతుండడంతో రాష్ట్రాల్లోని శాంతి భద్రతలపై […]
Read Moreవిద్యార్థినులూ.. ఒత్తిళ్ళకు లొంగద్దు
– కోల్ కతా ఘటనలు పునరావృతం కాకూడదు – దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీలో కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: విద్యార్థినిలు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదు… కోల్ కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక కమ్మ జన సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం చేతన్ ఫౌండేషన్, […]
Read More