– జాబ్ డెస్టినేషన్ గా ఏపీ – 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం – ప్లాంట్ కాదు.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయండి – ఫాక్స్ కాన్ ప్రతినిధులకు ఘనస్వాగతం పలికిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ – రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన ఫాక్స్ కాన్ అమరావతి, మహానాడు: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ […]
Read Moreఅన్న క్యాంటీన్ కు శిష్ట్లా లోషిత్ రూ. కోటి విరాళం!
– పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయం: మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ శిష్ట్లా లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు కోటి రూపాయలు విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ కు ఈ మేరకు రూ. కోటి చెక్కును అందించారు. […]
Read Moreమహిళా సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
ఉండవల్లిలోని నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుక మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టిన తెలుగు మహిళలు అమరావతిః మహిళా సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుక ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ కు హారతి ఇచ్చి రాఖీలు […]
Read More“ధరణి” సమస్యలకు త్వరలో చరమగీతం
-దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం -“రెవెన్యూ”ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం -కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా చర్చాగోష్టిలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పెద్దమనిషి ఒక ఉన్నతాధికారి కలిసి కుట్రపూరితంగా రాత్రికి రాత్రి తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, […]
Read Moreగుణదల ఇఎస్ఐ ఆస్పత్రిని 300 పడకలకు పెంచుతాం…
* రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స * రాష్ట్రంలోని ఆస్పత్రులకు పూర్వ వైభవం తీసుకొస్తా… * గత ఐదేళ్ళలో వైసీపీ నిర్వీర్యం చేసింది * వైఎస్సార్ బీమా పేరుతో సొంత ఇన్సూరెన్స్ కంపెనీతో అవినీతి * కేంద్రం నిధులన్నీ గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది… * విజిలెన్స్ విచారణ జరిపిస్తాం… * వచ్చే ఐదేళ్ళ సభ్యత్వం సంఖ్య 25 లక్షలకు పెంచుతాం… * రాష్ట్ర కార్మిక, కర్మగారాలు, […]
Read Moreఅన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ సాక్షి
– గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్, మహానాడు: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఆత్మీయత, అనురాగానికి నిలువెత్తు సాక్ష్యం రక్షాబంధన్ అని.. సోదర భావానికి సాక్షాత్కారం రాఖీ అన్నారు. సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ మహిళా కార్యకర్తలు గవర్నర్ కి రాఖీ కట్టారు. రాజ్ భవన్ లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలతో రక్షాబంధన్ కార్యక్రమాన్ని పంచుకున్నారు. మంగళ హారతులు ఇచ్చి […]
Read Moreకలుషిత ఆహారంతో ముగ్గురు విద్యార్థులు మృతి!
* ఘటనపై ఉన్నత స్ధాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం * విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడిన సీఎం * బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అమరావతి, మహానాడు: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి […]
Read Moreజగనన్న భూ సర్వే పెద్ద బోగస్
• గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలన్నీ భూ సమస్యలపైనే… • కూటమి పాలనలో కక్ష సాధింపులుండవ్ • తప్పు చేసిన వారిని వదిలి పెట్టం • గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు • మంత్రి అచ్చెన్నాయుడు, కంభంపాటి రామ్మోహన్ రావు వెల్లడి మంగళగిరి, మహానాడు: ప్రజా వినతుల స్వీకరణలో భాగంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయు, టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోన్ […]
Read Moreరుణమాఫీ చేయలేదంటే అన్నదాతలను అరెస్టు చేస్తారా?
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదిలాబాద్, మహానాడు: రుణమాఫీ చేయలేదంటే అన్నదాతలను అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ కాలేదని శవయాత్ర చేసిన 11 మంది రైతులను అరెస్టు చేయడంపై ఒక ప్రకటనలో తప్పుపట్టారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. రైతు రాజ్యం కాదిది .. పోలీసు రాజ్యం. నిరసన అనేది ప్రజాస్వామిక హక్కు .. అణచివేస్తే ఆగిపోతుంది అనుకోవడం […]
Read More‘ఫైళ్ళ దగ్ధం’ కుట్రదారులను అరెస్టు చేయండి
– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ అమరావతి: రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళు దగ్ధమవుతున్నాయని, వీటిపై విచారణ పేరిట కాలయాపన చేయకుండా అందుకు కారణమైన కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోని […]
Read More