ఆరేళ్లలో ఒక్క రూపాయి జీతం పెంచలేదు

-ఏండియూ ఆపరేటర్ కంటే తక్కువ వేతనాలు  -కూటమి ప్రభుత్వమైనా మా కష్టాలు తీర్చాలి  -గ్రామ రెవెన్యూ సహాయకులు బొప్పరాజు, గరికపాటి బ్రహ్మయ్య అమరావతి, మహానాడు : దశాబ్దాలుగా గ్రామ స్థాయిలో పని చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు గత ప్రభుత్వ హయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, గత ఆరు సంవ్సరాలుగా జీతం ఒక్క రూపాయి కూడా పెంచలేదని   ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం […]

Read More

మారు వేషంలో ఏసీబీ అధికారులు…

-అనంతపురం మార్కెట్ యార్డులో ఏసీబీ సోదాలు -ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషంలో వెళ్లారు అనంతపురం, మహానాడు :  అనంతపురం మార్కెట్ యార్డులో ఏసీబీ సోదాలు జరిగాయి. యార్డులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషంలో ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మార్కెట్ యార్డులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించారు. వివరాల్లోకి వెళితే… అనంతపురం మార్కెట్ యార్డ్ కు ముగ్గురు వ్యక్తులు లుంగీ, పాత చొక్కా, మెడలో తువ్వాలుతో […]

Read More

గూడూరులో కిడ్నాప్ కలకలం..

-నగల వ్యాపారి వెంకటేష్ ను కిడ్నాప్ చేసిన దుండగులు -సినీఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్న పోలీసులు కర్నూలు, మహానాడు : కర్నూలు జిల్లాలో ఓ నగల వ్యాపారి కిడ్నాప్‌ తీవ్ర కలకలం రేపింది. అయితే సినీఫక్కీలో కిడ్నాపర్లను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన బంగారు నగల వ్యాపారి వెంకటేష్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఎమ్మిగనూరు రహదారిలో ఉన్న దుకాణాలు అద్దెకు కావాలంటూ కారులో యజమాని వెంకటేష్ ను  […]

Read More

హైదరాబాద్ లో దారుణం..

లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న ఓ యువతిని.. పార్టీ పేరుతో హోటల్ కు తీసుకెళ్లిన స్నేహితులు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిటీకి చెందిన ఓ యువతి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. ఇటీవల పార్టీ ఉందని చెప్పి ఆమెను స్నేహితులు ఓ హోటల్ […]

Read More

గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపించకూడదు

గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలను యాక్టివేట్ చేయండి గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి,జూలై 30: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి […]

Read More

జగన్ బటన్ నొక్కి మెక్కేసిన ప్రజల సొమ్ము కక్కిస్తాం

– టిడిపి పాలిట్బ్యూరో సభ్యులు కె.యి.కృష్ణమూర్తి వెల్లడి రాష్ట్ర మాజి ముఖ్యమంత్రిగా వై.యస్. జగన్మోహన్రెడ్డి గడిచిన 5 సంవత్సరాల కాలంలో బటన్ నొక్కి మెక్కేసిన ప్రజల సోమ్మును కక్కిస్తామనీ తెలుగుదేశంపార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.యి. కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ రోజు వారు కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర […]

Read More

ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్

-క్యాన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ -అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -నాగాయలంకలో ఉచిత క్యాన్సర్, గుండె మెగా వైద్య శిబిరం -ఏపీలో ఏర్పాటు కానున్న బసవతారకం క్యాన్సర్ సెంటర్  అవనిగడ్డ, మహానాడు : క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు తొలి దశలోనే పరీక్షలు చేయించి వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం నాగాయలంకలోని శ్రీ కన్యకా పరమేశ్వరి […]

Read More

ప్రజల ఆస్తులకు కూటమి ప్రభుత్వం భరోసా

-రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు హర్షణీయం -వచ్చే ఏడాది నుంచి యూనిట్ కి 4 లక్షలు -తాగునీటి సమస్య లేకుండా చూస్తా..  -దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు భద్రత ఉండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన తోనే సాధ్యమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం ఓ ప్రకటనలో ఏపీ […]

Read More

ఈ ‘బంగారం’ పరిస్థితేంటో?

ప్రతి సినిమాలో తన 100 పర్సెంట్ ఇస్తూ సౌత్ ఆడియన్స్ ను ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది సమంత. మధ్యలో పర్సనల్ లైఫ్ డిస్ట్రబెన్స్ వల్ల కాస్త వెనుకపనప్పటికీ మొత్తం సెట్ రైట్ అవ్వడంతో తిరిగి వరుస ప్రాజెక్ట్ లను ఓకే చేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో మరో వెబ్ సీరీస్ ను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత తన ఓన్ ప్రొడక్షన్ లో మా […]

Read More

ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ మీనాక్షి మ్యాజిక్

టాలీవుడ్‌లో హీరోయిన్ల పరిధి చాలా తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ఒక్కోసారి అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. వస్తే ఒకేసారి కోకొల్లలుగా అవకాశాలు వస్తాయి. లేదంటే ఎంత గ్లామర్‌, ట్యాలెంట్‌ ఉన్నప్పటికీ ఒక్క సినిమాతోనే కెరియర్‌ అంతం అయిపోతుంటుంది. ఇకపోతే టాలీవుడ్ లో నెక్స్‌ట్‌ టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఎవరికి అంటే ఎక్కువ శాతం ఆడియన్స్ ఎంపిక చేసుకునే పేరు మీనాక్షి చౌదరి. సుశాంత్ నటించిన […]

Read More