ఇంకా పెళ్లి కాలేదు.. 100 మంది పిల్లలు

న్యూఢిల్లీ: టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్‌ దురోవ్‌ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, కానీ 100 మంది పిల్లలు ఉన్నారని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తెలిపారు. ‘15 ఏళ్ల క్రితం తన ఫ్రెండ్, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో వీర్యదానం చేయమన్నాడు. తొలుత నవ్వుకున్నా ఆ తర్వాత సమస్య తీవ్రత అర్థమైంది. ఇదొక సామాజిక బాధ్యత అని గుర్తించా. అందుకే 12 […]

Read More

ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ

– భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు విశాఖ : రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహారీగోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని తేల్చిచెప్పింది. అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం […]

Read More

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్, వైఎస్సార్సీపీ ఎంపీపీ బాబుల్‌ రెడ్డి

న్యూఢిల్లీ: అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన వైఎస్సార్సీపీ నేత ఎర్రచందన స్మగ్లర్ బాబుల్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లంపేట ఎంపీపీగా ఉన్న బాబుల్ రెడ్డిని చాపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో అనేక సార్లు ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయిన బాబుల్ రెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బయట తిరిగాడు. గతంలో నమోదైన ఎర్రచందనం కేసులో నిందితుడిగా ఉన్న బాబుల్ రెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని […]

Read More

ఒక్క ఏడాదిలోనే 30లక్షల మంది కుక్క కాటుకు గురి

న్యూఢిల్లీ: ఒక్క 2023లో నే దేశ వ్యాప్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఇది మాత్రమే కాదు, 2860 మంది మరణించారు. ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ లోక్‌సభలో లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు […]

Read More

2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ: ఆగస్ట్‌ 2, 3 తేదీల్లో న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు – సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర తదితర అంశాలపై […]

Read More

చంద్రబాబుతో అమెరికా ఆర్థికవేత్త భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త మైఖేల్ క్రేమర్ భేటీ ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ ను సత్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు విద్య.. వైద్యం.. వ్యవసాయం.. నీటి పారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ భేటీ అయ్యారు. ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ […]

Read More

యుపీపీఎస్సీ కొత్త చైర్‌ పర్సన్‌ గా.. ప్రీతి సుదాన్ నియామకం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు..ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు యుపీపీఎస్సీ లో సభ్యురాలిగా ఉండేది.ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు.

Read More

దళితులకు ఆర్థిక భరోసా కల్పించాలి

– ఆ దిశగా కార్యక్రమాలు రూపొందించండి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం అమరావతి: ఆర్థికంగా అత్యంత వెనకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరముందని.. వారికి పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారుచేయాలని సూచించారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా వారి జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని […]

Read More

ఇకపై రాబోయే ప్రతి సినిమా పాన్‌ ఇండియానేనా?

ఎన్టీఆర్ ‘దేవర’ రెండు పార్టులుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసేందుకు ‘ఎస్’ అన్నారని, అది రెండు పార్టులుగా విడుదల కానుందని టాక్. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. ఆ మూడూ అఫీషియల్! అయితే, ఆల్రెడీ మరో రెండు సినిమాలు చేసేందుకు ఆయన ‘ఎస్’ అని చెప్పారని టాలీవుడ్ టాక్. ఒక్కటంటే […]

Read More

మోస్ట్‌ వైలెంట్‌ గ్యాంగ్‌స్టార్‌గా ప్రభాసా…?

ప్రభాస్ దేశంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే దేశం మొత్తం హడావిడే. మూవీ ఎలా ఉండబోతోందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన, డార్లింగ్ ప్రభాస్ ఇంటర్వ్యూలు ఇవ్వకపోయిన అతని సినిమాలకి మొదటి రోజే రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ నుంచి ఏ ఒక్క హీరో కూడా […]

Read More