– పార్లమెంట్ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత అగర్వాల్ దివ్యాంగుల పట్ల చేసిన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవి. ఇవి సభ్య సమాజానికి మంచివి కాదు. సభ్య సమాజంలో గౌరవప్రదంగా ఉండాలని భారత ప్రధానమంత్రి […]
Read Moreఇది దేశ హిత బడ్జెట్
-మోదీ విజనరీకి అద్దం పట్టేలా ఉంది -మౌలిక రంగాలకు అత్యధిక నిధులు కేటాయింపు భేష్… -వ్యవసాయం, విద్యకు పెద్దపీట వేశాం -కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యతనిచ్చారు -తెలంగాణకు నిధులివ్వలేదనడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మూర్ఖత్వానికి నిదర్శనం -తెలంగాణసహా దేశంలోని వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధుల కేటాయింపు -హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ లో 210 కి.మీల తెలంగాణలో భాగమేననే విషయం తెల్వదా? -బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని […]
Read Moreఅవినీతి పునాదులపై నడుస్తున్న రేవంత్ సర్కారు
-సీఎం అసెంబ్లీ లో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు? -ప్రతిపక్ష గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారు? -కేంద్రబడ్జెట్ భేష్ -బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర రెడ్డి హైదరాబాద్: తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తారు.డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే చర్చ పెట్టారు. 31 లోపు అప్రప్రియేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? బీ అర్ ఎస్ మాదిరిగానే మూడు నాలుగు రోజులు బడ్జెట్ సెషన్ పెట్టడం అప్రజాస్వామికం.మేము […]
Read Moreకేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
-బీజేపీ తెలంగాణ ను నిర్లక్ష్యం చేసింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి -తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండింటికీ APRA లో ఉన్న హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలి హైదరాబాద్, జూలై 23: మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ తెలంగాణను పూర్తిగా విస్మరించారని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల […]
Read Moreరాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
– కేంద్ర బడ్జెట్లో ఏపీ కి ప్రాధాన్యం ఇవ్వడంపై ఎంపీ వేమిరెడ్డి హర్షం – సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు ఫలించాయని వ్యాఖ్య – మరిన్ని నిధులు రాబట్టేందుకే సీఎం కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రంగాల అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో […]
Read Moreరోదసి రంగానికి రూ.1000 కోట్లు: నిర్మల
న్యూ ఢిల్లీ :అంతరిక్ష రంగ సాంకేతికత అభివృద్ధికోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. వచ్చే పదేళ్లలో అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వీటి ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన 180కి పైగా స్పేస్ టెక్నాలజీ స్టార్టప్స్కు సాయం లభించనుంది. భారత్కు ప్రస్తుతం రోదసిలో 55 ఉపగ్రహాలున్నాయి.
Read Moreసమతుల్య బడ్జెట్
– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి న్యూ ఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించింది. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సబ్ కే సాథ్ సబ్ కా వికాస్ […]
Read Moreప్రధాని మోడీకి ధన్యవాదాలు
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికై కేంద్రం చేసిన ప్రత్యేక కేటాయింపులపై బిజెపి సీనియర్ లీడర్ జీవీఎల్ నరసింహారావు స్పందన ఈసారి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటాయింపులు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బడ్జెట్లో అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.15,000 కోట్ల బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా ఆర్థిక సహాయం, మరియు భవిష్యత్తులో మరిన్ని నిధుల కేటాయింపు హామీ […]
Read Moreబడ్జెట్ లో కార్మికుల కోసం అద్దె గృహాలు
-యువతకు ఉద్యోగాలు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ న్యూ ఢిల్లీ :పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.లోక్సభలో ఆమె మాట్లాడు తూ.. 500 పెద్ద కంపెనీల్లో కోటిమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామ న్నారు.వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు, 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృ ద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికుల […]
Read Moreదేశంలో తగ్గనున్న బంగారం, మొబైల్స్ ఫోన్ ధరలు?
హైదరాబాద్: ఫోన్లు, ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నామ న్నారు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహా యిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు.మరో వైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గించారు. దీంతో బంగారం, వెండి […]
Read More