-ప్రత్యేక నిధుల కేటాయింపు శుభపరిణామం – బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి: వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో హ్యాట్రిక్ సాధించి 3.0 బడ్జెట్ ను వరుసగా ఏడవసారి ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏపీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్ లో అదనంగా 15 వేల కోట్ల నిధుల […]
Read Moreతెలుగువారి కోడలు తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా
-బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా నిధులు సున్నా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట -ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు – కేంద్ర బడ్జెట్ పైభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన హైదరాబాద్: తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం. దక్కింది శూన్యం. రూ. 48 లక్షలు ఇరవై […]
Read Moreలాస్య నందితకు శాసన సభ సంతాపం.. సభ రేపటికి వాయిదా
హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల శాసన సభ సంతాపం ప్రకటించింది.. ఆమె మృతికి సంతాపంగా సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా, లాస్య నందిత మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. […]
Read Moreబడ్జెట్ రూప కల్పనలో 9 ప్రధానాంశాలు
నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఉపాధి కల్పన నైపుణ్య శిక్షణ ఎంఎఎస్ఎంఈపై దృష్టి వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు అభివృద్ధికి పరిశోధనలు వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లకు ప్రోత్సాహం స్వయం సమృద్ధి సాధించడం రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం […]
Read Moreవిజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
-ప్రివిలేజ్ కమిటీలో విజయసాయి రెడ్డి పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు -శాంతి మీద వచ్చిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధం కావాలి -సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం ఈ రోజు జిల్లాపార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సోషల్ డెమొక్రటిక్ ఫ్రెంట్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగని గురునాథం మాట్లాడుతూ విజయ సాయి రెడ్డి స్వలాభం కోసం గిరిజన […]
Read Moreసీజనల్ వ్యాధుల నివారణకు జన సర్వే నిర్వహించాలి
-సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అండగా నిలవాలి -మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాలు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బంది ఇంటింటికి తిరిగి జర సర్వే నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ లను ఆదేశించారు. […]
Read Moreమదనపల్లికి రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా
చంద్రబాబు ఆదేశాల మేరకు ఘటనపై లోతైన విచారణ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్గంపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఘటనపై విచారణ కోసం రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, మరికొందరు ఉన్నతస్థాయి అధికారులు మదనపల్లె బయలు దేరారు. ఘటనపై విచారించేందుకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాను అక్కడికి వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యింది. మరోవైపు ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీజెన్కో సీఎండీలను […]
Read Moreకేంద్ర బడ్జెట్ 2024: ఆంధ్రప్రదేశ్కు రూ. 15,000 కోట్లు
అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాయి. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన కేంద్రం, రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15,000 కోట్ల భారీ నిధులను కేటాయించింది. బడ్జెట్ లో పలు కీలక రంగాలకు భారీ నిధులు కేటాయించింది. అమరావతి అభివృద్ధి: రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, కేంద్రం రూ. […]
Read Moreఅదానీ గంగవరం పోర్టులో భారీ అగ్నిప్రమాదం
– కన్వేయర్ బెల్టు దగ్ధం, కార్మికులు భయాందోళన విశాఖపట్నం, జూలై 23: అదానీ గంగవరం పోర్టులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వినియోగంలో లేని నెంబర్ 13 కన్వేయర్ బెల్టు సైలో మెషిన్ ఏరియాలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బొగ్గు లోడింగ్, అన్లోడింగ్ జరిగే ఈ ప్రాంతంలో మంటలు వ్యాపించడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలు అదుపులోకి వచ్చాయి. పెదగంట్యాడ […]
Read Moreనిరుద్యోగులకు తీపి కబురు
లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం మూడు పథకాలు తీసుకువస్తామని పేర్కొంది. కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అదేవిధంగా కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపులలో మొదటి నాలుగేళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు లోక్ సభలో కేంద్ర […]
Read More