రాష్ట్రంలో ఆటవిక పాలన

– లా అండ్ ఆర్డర్ లేదు – 45 రోజుల పాలనలో ఏకంగా 36 రాజకీయ హత్యలు – 24న ఢిల్లీలో ఆందోళన – ఏపీ హింసను ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లాం – వినుకొండలో మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి. వినుకొండ : రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతోంది. గత 45 రోజులగా రాష్ట్రంలో పరిస్థితి గురించి ఏ సామాన్యుడిని అడిగినా.. […]

Read More

పులివర్తి నాని నటనకు నంది అవార్డు ఇవ్వాలి 

– చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  తిరుపతి, మహానాడు:  నాని వ్యాపారాల కోసం నాతో పాటు, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వాడుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు దగ్గర నన్ను విలన్ గా చూపించి పదవులు పొందాలని చూస్తున్నారని, చంద్రబాబు నంది అవార్డు ఇస్తే పులివర్తి నాని నటన కు ఇవ్వాలని ఎద్దేవా చేశారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికల కౌంటింగ్ అనంతరం చంద్రగిరి […]

Read More

మన లక్ష్యం 2029 ఎన్నికలు

-జగన్ విధ్వంసాన్ని బాబు సరిచేసే పనిలో ఉన్నారు – మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశం • సమస్యలు పరిష్కరించాలని టీడీ జనార్ధన్ కు వినతి • సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని టీడీ జనార్ధన్ హామీ మంగళగిరి:  మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్ అధ్యక్షన రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగుల సమావేశాన్ని మంగళగిరి టీడీపీ జాతీయ కేంద్ర […]

Read More

రైతుల ధర్నాకు మద్దతివ్వని చిరంజీవి

– చిరంజీవిపై జగ్గారెడ్డి సెటైర్లు హైదరాబాద్ : మాజీ ఎంపి చిరంజీవిపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. ‘రైతుల పక్షాన ఉన్నట్లు చిరంజీవి ఖైదీ నంబర్ 150 తీశారు. రైతుల పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తారు. కానీ ఢిల్లీలో ధర్నా చేసిన రైతులకు మద్దతివ్వలేదు. చిరంజీవి సినిమా హిట్.. రైతులు ఫట్, పవన్, బీజేపీకే ఆయన మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్లో ఉంటే సరైన దారిలో […]

Read More

సంక్షేమం చూసి పార్టీలో చేరుతున్నారు

– ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   హైదరాబాద్, మహానాడు:  అభివృద్ధి, సంక్షేమం చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ మెంబర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు గాంధీ భవన్ వద్ద విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  యూపీఏ హయాంలో 70 వేల కోట్లు రుణ మాఫీ మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిందన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ […]

Read More

ఈనెల 22 నుండి అసెంబ్లీ సమావేశాలు

-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయండి శాసన సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు అమరావతి, 19 జూలై : ఈనెల 22వ తేదీ నుండి జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు,శాసన సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చేపట్టాల్సిన బందోబస్ధు ఏర్పాట్లపై […]

Read More

అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్

– సీఎం నారా చంద్రబాబు నాయుడు – వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చర్చించిన ముఖ్యమంత్రి అమరావతి : అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చంద్రబాబు చర్చించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి […]

Read More

రుణమాఫీతో బీజేపీ, బీఆర్ఎస్ కు నిద్ర పట్టడం లేదు 

బీజేపీ ఎన్ని వేలకోట్లు రుణమాఫీ చేశారో చెప్పగలరా? – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, మహానాడు:  సోనియా గాంధీ,రాహుల్ గాంధీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ రెండో దశలో 2లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా అవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. మూడు […]

Read More

జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కి ఎన్నికలు జరపండి

– హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని వినతి – కో ఆపరేటివ్ కమిషనర్ ని కోరిన జర్నలిస్టులు హైదరాబాద్: జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ కు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వెంటనే ఎన్నికలు జరపాలని కోరుతూ జెసిహెచ్ఎస్ఎల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో కో ఆపరేటివ్ కమీషనర్ మరియు రిజిస్ట్రార్ కో ఆపరేటివ్ సోసైటీస్ పి.ఉదయ్ కుమార్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికలు […]

Read More

క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ సృజన బిజీ బిజీ

హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు బాలికలతో కలసి భోజనం చేసిన కలెక్టర్ సృజన విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై దృష్టి సారించారు. ఆ మేరకు ఆమె జిల్లాలోని హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు, అధికారుల పనితీరు, స్కూళ్లలో పరిస్థితులను ఆమె సునిశితంగా తనిఖీ చేస్తున్నారు. తాజాగా సృజన.. ఏ.కొండూరు మండలం పెద తండా అంగన్వాడీ సెంటర్, తిరువూరు […]

Read More