ప్రజల విన్నపాలపై వారం వారం సమీక్ష

-శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషి -అధికారులు, సిబ్బందిని ఆదేశించిన మంత్రి నారా లోకేష్  -జోరువానలోనూ 19వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతిః సమస్యల పరిష్కార వేదిక “ప్రజాదర్బార్” కు వస్తున్న విన్నపాలపై వారం వారం సమీక్షించనున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కార్యక్రమానికి మంగళగిరితో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. తాము పడుతున్న […]

Read More

జగన్ సానుభూతి హంతకుడికా? హతుడికా?

– వినుకొండ హత్యలో కుట్ర కోణం? – శాంతిభద్రతలపై సీఎం శ్వేతపత్రం విడుదల రోజే హత్య – ఇదేరోజు పుంగనూరులో కార్లపై దాడితో హడావిడి – పోలీసులకు సమాచారం లేకుండానే వచ్చిన మిథున్‌రెడ్డి – లా ఆర్డరులో లేదని చెప్పేందుకే దాడుల కథలు? – అసెంబ్లీ సమావేశాలకు ముందే హత్యలపై అనుమానాలు? -రాష్ట్రంలో గురువారం జరిగిన అన్ని ఘటనలపైనా అనుమానాలే – హంతకుడు, హతుడు ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే – […]

Read More

వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్య

పులివెందుల సంస్కృతిని తీసుకొచ్చిన జగన్  – మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎండీ  ఫరూక్  వినుకొండ, మహానాడు:  వినుకొండ పట్టణంలో ఇరు వ్యక్తుల వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎండీ ఫరూక్  అన్నారు. గురువారం వినకొండకు వచ్చిన ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వినుకొండకు చెందిన షేక్ […]

Read More

లింగంగుంట్ల అగ్రహారం రైతుల సమస్య పరిష్కరిస్తా  

ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు హామీ నరసరావుపేట, మహానాడు:  లింగంగుంట్ల అగ్రహారం రైతులు దశాబ్దాలుగా పడుతున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తానని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు హామీ ఇచ్చారు.తనను కలిసిన రైతు సంఘం నాయకులకు భరోసా ఇచ్చారు. స్త్రీ ధనం, పసుపు కుంకుమ కింద వచ్చిన భూములు కూడా అవసరానికి పనికి రాకుండా పోయాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల […]

Read More

ప్రతిభ చాటిన విద్యార్థులకు స్కాలర్ షిప్పులు  

సత్తెనపల్లి, మహానాడు:  సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు స్కాలర్ షిప్పులను ఇవ్వనున్నారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత పదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, టెన్త్ క్లాస్ పరీక్షల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు స్కాలర్షిప్పులను ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా టెన్త్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులకు ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు సత్తెనపల్లిలోని వెంకటేశ్వర గ్రాండ్ కల్యాణ […]

Read More

ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టండి

– జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ  గుంటూరు, మహానాడు:  వైద్య చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అన్ని విధాలా అవసరమైన వైద్య సేవలు అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ వైద్యాధికారులకు సూచించారు. గురువారం తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ […]

Read More

ప్రజాప్రతినిధుల సమన్వయంతో నగర అభివృద్ధి 

అధికారులతో సమీక్షా సమావేశంలో నగర కమిషనర్  గుంటూరు, మహానాడు:  గుంటూరు నగరంలో ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటనల్లో సంబంధిత అధికారులు కూడా పాల్గొని, పర్యటనలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గుంటూరు తూర్పు ఎంఎల్ఏ మహ్మద్ నసీర్ తో కలిసి, […]

Read More

హింస, అరాచకం గురించి జగన్ మాట్లాడడం రోత

– విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్…తాను పేటెంటు […]

Read More

జనసేన ప్రభను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ 

వినుకొండ, మహానాడు:  వినుకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా తిరణాలలో భారీ విద్యుత్ లైటింగ్ ప్రభను ఏర్పాటు చేశారు. ప్రారంభ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, దర్శి సమన్వయకర్త గరికపాటి వెంకట్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ […]

Read More

కన్నాను కలిసిన బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు

సత్తెనపల్లి, మహానాడు:  సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను జిల్లా వెనకబడిన తరగతుల కార్యనిర్వాహక సంచాలకులు దుర్గాబాయి గురువారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలందరికీ త్వరలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో కులవృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా పనిచేయాలని […]

Read More