ఉత్తరాఖండ్, మహానాడు : దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా అక్కడ వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ఛార్ ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే పేర్కొన్నారు.
Read Moreపెనుభూతంలా ప్లాస్టిక్
– పారిశుద్ధ్య నిర్వహణ అతిపెద్ద సమస్యగా ఎందుకు మారిపోయింది? జనాభా పెరుగుదల అనేది పైకి కనిపిసున్న అంశం. కానీ… పైకి కనపడని అంశం ప్లాస్టిక్ వినియోగం. నానాటికీ పెరిగిపోతున్న జనాభా కి కావలసిన నిత్యావసర వస్తువుల నుండి పెళ్లిళ్లు, ఫంక్షన్ల వరకూ ప్రతీదీ ప్లాస్టిక్ తో ముడిపడిపోయింది. కూరగాయలు అమ్మేచోట ప్లాసిక్ కవర్స్, కర్రీ పాయింట్ దగ్గర ప్లాస్టిక్ కవర్స్, కిరాణా కొట్టు లో ప్లాస్టిక్ కవర్స్, షాపింగ్ మాల్స్ […]
Read Moreఓటమిని తట్టుకోలేక నా హత్యకు కుట్ర
-కాటసానిపై టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఫిర్యాదు -మాజీ ఎమ్మెల్యే కాటసానిపై జిల్లా ఎస్పీకి నంద్యాల టీడీపీ అధ్యక్షుడి ఫిర్యాదు -తన కుమారుడు, అనుచరులతో కలిసి హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణ -ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం -టీడీపీ అభ్యర్థి విజయం కోసం తాను పాటుపడ్డందుకు ఆగ్రహంగా ఉన్నారని వ్యాఖ్య పాణ్యం: పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన అనుచరులు తనను హత్య చేసేందుకు కుట్ర […]
Read Moreఈ దొంగకు ఆడి కారు.. కోటి రూపాయల ఫ్లాట్
విమానాల్లో తిరుగుతూ విలాసవంతమైన హోటళ్లలో బస గాంధీనగర్: గుజరాత్ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్ కానుభాయ్ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి. రోహిత్ను వివిధ రాష్ట్రాల్లో జరిగిన 19 దొంగతనాల్లో నిందితుడిగా గుర్తించారు. ఇందులో తెలంగాణాలో రెండు, ఆంధ్రప్రదేశ్లో రెండు చోరీ కేసులు కూడా ఉన్నాయి. ముంబయిలో నిందితుడికి కోటి రూపాయలకు పైగా విలువచేసే ఫ్లాటు, […]
Read Moreఇది కీలక ముందడుగు
– ముఖ్యమంత్రుల సమావేశంపై వెంకయ్యనాయుడు స్పందన అమరావతి: హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కావడంపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం శుభపరిణామం అని అభివర్ణించారు. ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల […]
Read Moreపాతికమంది దివ్వాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన లోకేష్
-ప్రజల కష్టాలు గుర్తించి అండగా నిలిచేవాడే అసలైన నాయకుడు -జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులు -రాజకీయ నేతలపై గౌరవం పెరిగిందంటున్న దివ్యాంగ విద్యార్థులు అమరావతి: అధికారమిచ్చింది ప్రజలకు సేవ చేయడానికే గానీ లేనిపోని బంధనాలు సృష్టించి ఇబ్బందుల్లో నెట్టడానికి కాదని నిరూపించారు విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్. అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించి…ఇక తమ భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్న 25మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు […]
Read Moreలోకేష్కు ఒక్క మెసేజ్.. 25 మంది జీవితాలు మార్చింది!
– వాట్సప్ సమాచారంతో మెరుపువేగంతో స్పందించిన మంత్రి లోకేష్ – దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జిఓ విడుదల – 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన యువనేత – లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగ విద్యార్థి మారుతీపృధ్వీ సత్యదేవ్ – సోమవారం ఉండవల్లి నివాసంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థల్లోప్రవేశం పొందిన దివ్యాంగ విద్యార్థులను కలిసి అభినందించనున్న విద్యా, ఐటీ శాఖ […]
Read Moreటిడ్కో ఇళ్లల్లో మంత్రి నిమ్మల శ్రమదానం
పాలకొల్లు: టిడ్కోఇళ్ళను ఆరువేల కోట్లకు జగన్ మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి నిధులు మళ్ళించి లబ్దిదారులను రుణ గ్రస్తులనుచేశారని జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల సముదాయ కాలనీలో ఆదివారం టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. కాలనీలో ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా అడవిలా పెరిగిన పిచ్చి వృక్షాలను, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి […]
Read Moreఉత్తమ ఎంపీగా రఘురామకృష్ణంరాజు
-వందశాతం హాజరు -ప్రశ్నలలో ఆయనే ముందు -‘పాలిటిక్స్ ఫర్ ఇంపాక్స్’ ఏజెన్సీ తన నివేదికలో వెల్లడి -టీడీపీ-జనసేన పోరాటానికి ముందే కూసిన తొలికోడి రఘురామరాజు -జగన్ సర్కారుపై ఫిర్యాదుల్లో రికార్డు ఆయనదే ( అన్వేష్) అప్పటికి ఇంకా టీడీపీ-జనసేన కోడి కూయలేదు. కూయడమే కాదు.. అసలు గంప నుంచి ఇంకా బయటకు రాలేని సమయం. అప్పటికి జనసేనది పార్ట్టైం పోరాటం. గొంతెత్త్తితే జగన్ సర్కారు ఎక్కడ నిర్దాక్షిణ్యంగా నొక్కిపడేస్తుందోనన్న భయం. […]
Read Moreతెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం
-తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది -హైదరాబాద్ లో టీడీపీ చేసిన అభివృద్ధిని తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాయి -తెలుగు రాష్ట్రాలు రెండు పరస్పరం సహకరించుకుని అభివృద్ధి చెందాలి -గొడవలతో కాదు చర్చలతో విభజన సమస్యలు పరిష్కారం కావాలి -ఏపీని విధ్వంసం చేసిన భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాం -మరొక జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతా -టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు -ముఖ్యమంత్రిగా నాలుగో సారి […]
Read More