– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: హైదరాబాద్ తరహాలో విజయవాడ నగరాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ స్థల యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లక్ష్మీ పౌండేషన్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ శిబిరాన్ని ప్రారంభించి […]
Read Moreప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల: ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఆదివారం కంచికచర్ల మున్నలూరు గ్రామంలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఎమ్మెల్యే సౌమ్య కు గ్రామ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. విజయోత్సవ ర్యాలీ నిర్వహించి పూలజల్లులతో స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ, గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో దైర్జన్యాలు, […]
Read Moreక్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు
– బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం – ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలిచ్చాం – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తాడేపల్లి: జగ్గయ్యపేట మండలం, బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని.. ప్రత్యేక వైద్య బృందాలు ఇందుకోసం కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్.సృజన తెలిపారు. తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి, గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్లో […]
Read Moreవిభజన సమస్యలపై వేసే కమిటీలకు చట్టబద్ధత ఉందా?
-కమిటీలతో కాలయాపన తప్ప చిత్తశుద్ధి ఏదీ? -ప్రత్యేక హోదా అడిగేందుకు ఇదే సరైన సమయం -9, 10 షెడ్యూళ్లలో ఉన్న ఆస్తుల వివరాల గురించి మాట్లాడుకుని కొలిక్కి తీసుకురండి -రూ.7 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రాబట్టేందుకు జగన్ కేంద్రం నుంచి ఆదేశాలు తీసుకొచ్చారు -చంద్రబాబు జీవితంలో ఒక్కటైనా ఇలా సాధించారా? -రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ముఖ్యమంత్రుల భేటీ -మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజం నెల్లూరు: ఏపీ, […]
Read Moreప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు జరుగుతున్నాయి
-ఏసీబీ చీఫ్ సి వి ఆనంద్ -ఏసీబీ వరుస దాడుల్లో అధికారుల్లో భయం (రమణ) హైదరాబాద్: గత 6 నెలలుగా ఏసీబీ చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న కేసులు.. అవినీతి ఉద్యోగులందరిలో భయం పుట్టిస్తున్నాయని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అనుమానిత అధికారులు ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రతి విషయాన్నీ అనుమానాస్పదంగా చూస్తున్నారని తెలిపారు.దీంతో వారిని ట్రాప్ చేసి పట్టుకునేందుకు తమ సిబ్బంది మరింత కష్టపడాల్సి వస్తుందన్నారు. అయితే […]
Read Moreబీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సిందే
-ఈడీ కేసులున్న నేతలు బీజేపీలోకి రారు -రామాయణ్ సర్క్యూట్ కింద కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధి -కరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సర్వే పూర్తి -అధ్యక్ష మార్పు అంశం హైకమాండ్ పరిధిలోనిది -కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా -కరీంనగర్ మీడియాతో ఇష్టాగోష్టిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్: ఇతర పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావాలంటే […]
Read Moreఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తు
-వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఫార్మా పరిశ్రమ మద్దతు అవసరం -ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలకు 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు మందులు -హైటెక్స్ లో జరిగిన ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ 73వ సమావేశం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: ఫార్మా పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్, క్వాలిటీ కంట్రోల్, అస్యూరెన్స్, మార్కెటింగ్ రెగ్యులేటరీ వంటి వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం […]
Read Moreతెలంగాణలో గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ
-టీచర్లు లేరు.. పుస్తకాలు రావు -ముక్కినబియ్యంతో పిల్లలకు భోజనం -కోటిగుడ్డు బిల్లులూ ఇవ్వలేదు -ఏడునెలలో మీరేం చేశారు? -సీఎం రేవంత్కు బీఆరెస్ నేత హరీష్ బహిరంగలేఖ హైదరాబాద్: తెలంగాణలో విద్యావ్యవస్థ గాడితప్పుతోందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్రావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్రెడ్డి వచ్చి ఏడు నెలలయినా ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. ముక్కినబియ్యంతో అన్నం […]
Read Moreఅధైర్యపడవద్దు..నేనున్నా!
మాజీ సీఎం , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పులివెందుల: పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయిన మాజీ సీఎం వైఎస్ జగన్, అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు […]
Read Moreడిసెంబర్ కల్లా సూపర్స్పెషాలిటి ఆసుపత్రి
మంత్రి దామోదర రాజనర్శింహ ఆదేశం మహబూబ్ నగర్ : వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1225 పడకల (బెడ్స్) సామర్థ్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటు.. ఉమ్మడి జిల్లాకు చెందిన […]
Read More