• రాష్ట్రాన్ని అప్పుల కూప్పగా మార్చి… అప్పుడే అన్ని అమలు చేయాలంటూ పెడబొబ్బలు • వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారు • అరాచకాలు, హత్యలు, గంజాయికి అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారు • 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయినా పట్టించుకోలేదు • మాచర్లలో అరాచకం సృష్టించిన ఖైదీని పలకరించేందుకు వెళ్లిన జగన్ రెడ్డి ఎలాంటి వాడో ప్రజలే అర్థం చేసుకున్నారు • మాట తప్పడం… మడమ […]
Read Moreఅడ్డం తిరుగుతున్న సారు ‘ఆరు’
– ‘సారు’ కు ‘ఆరు’ రివర్స్ – ‘ఆరే’సుకుంటున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు – కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి – తాజాగా శ్రీధర్బాబుతో ఆరుగురు గ్రేటర్ ఎమ్మెల్యేలు – ఇటీవల ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల జంప్ – అదే దారిలో మరికొందరు ఎమెమల్సీలు – మండలి చైర్మన్ అవిశ్వాసం లోపే కారు కథ కంచికి? – ఇక బీఆర్ఎస్ఎల్పీ విలీనమే తరువాయి? – ‘కారు’లో కల్లోలం ( మార్తి […]
Read Moreపదకొండోనంద స్వామి జగన్
-తిరుపతిలో అక్రమాలపై విచారణ చేపట్టాలి -8న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ విజయవాడ, మహానాడు : మాజీ ముఖ్యమంత్రి జగన్ పదకొండో నంద స్వామి గా అవతరించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పుచేసి జైలు కెళ్తే మాజీ ముఖ్యమంత్రి పదకొండోనంద స్వామిగా వేదాలు చెబుతున్నారన్నారు. ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విద్వాంసకర, అరాచక పాలన చేసి ఇప్పుడు […]
Read Moreసినీ పరిశ్రమలో విషాదం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్నవర్మ ఆత్మహత్య హైదరాబాద్, మహానాడు : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ యువ కెరటం సరైన అవకాశాలు లేక నేల రాలింది. వివరాల్లోకి వెళితే… సినీ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న స్వప్నవర్మ (33) ఆత్మహత్య కు పాల్పడింది. హైదరాబాదులోని మాదాపూర్ కావూరి హిల్స్ లో తాను ఉంటున్న ఫ్లాట్ లో రెండు రోజుల క్రితం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వప్న […]
Read Moreగ్రామీణ నిరుద్యోగులపై దృష్టి పెట్టండి
-వారం రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తాం -ఆవాస గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం సంతృప్త స్థాయిలో చేపట్టాలి -పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, RWS బడ్జెట్ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క […]
Read More317 జీవో బాధిత ఉద్యోగుల శాశ్వత పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం
– తుది నివేదికను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కి నివేదిస్తాం – 317 జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దు – మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జీవో. 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ […]
Read Moreమరి ఆ భూభాగం ఏపీకి ఇచ్చేస్తారా?
1956 నవంబరు 1 వతేదీ వరకూ మరియు ఆ తరువాత ఖమ్మం జిల్లా ఏర్పడేవరకూ భద్రాచలం రెవిన్యూ డివిజన్ తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది. ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో కలిసి ఉండేది. వరంగల్ నుండి విడగొట్టి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేసినప్పుడు భద్రాచలం రెవిన్యూ డివిజన్ ను ఖమ్మం జిల్లాలో కలిపారు. తాలుకాలు ఉన్నప్పుడు వెంకటాపురం, భద్రాచలం, చింతూరు తాలూకాలు భద్రాచలం రెవిన్యూ డివిజన్ లో ఉండేవి. మండలాలు […]
Read Moreతెలుగు రాష్ట్రాల సీఎంలు కలవడం శుభసూచకం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్, మహానాడు : హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ప్రజలు శుభసూచకంగా భావిస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఅన్నారు. రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల్లా విభజన హామీల పరిష్కారం కోసం చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ అర్ధమవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుతుంటే.. దీనిని రాజకీయంగా ఉపయోగించుకొని బురద జల్లాలని బీఆర్ఎస్ చూస్తోంది. కేసీఆర్, ఆయన పరివారానికి మనసున పట్టడం లేదు. తమలాగా ప్రజలను మభ్య పెట్టాలి […]
Read Moreరాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్
హైదరాబాద్, మహానాడు : హీరో రాజ్ తరుణ్ తో పాటు మరికొందరిపై లావణ్య సంచలన ఆరోపణలు చేస్తూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో సమగ్ర వివరాలు లేవని పోలీసులు తెలిపారు. నాలుగు పేజీల ఫిర్యాదులో తేదీ, సమయం, ప్లేస్.. ఇలాంటి వివరాలేవీ అందులో పేర్కొనలేదు. అంతేకాకుండా లావణ్యకు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో పోలీసులు లావణ్యకు తను చేసిన ఫిర్యాదుపై ఆధారాలు […]
Read Moreవైసీపీ అక్రమాలపై విచారణలపై చర్చించాం
– రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ నివాసంలో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశం అనంతరం మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరై వివిధ అంశాలపై చర్చించిన కలెక్టర్ ఆనంద్, జేసీ సేతు మాధవన్ నెల్లూరు: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి నెల్లూరు జిల్లాను సర్వనాశనం చేశారు. ఏ విషయంలోనూ వృద్ధి లేదు. దగదర్తి ఎయిర్ పోర్టు, దుగరాజపట్నం పోర్టును సాధించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. […]
Read More