• వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటి ఉంది • పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు చెబుతున్నది ఇదే • మనపై ఆధారపడిన జీవుల్ని రక్షిస్తేనే మానవ మనుగడ • పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి • మంగళగిరిలో అరణ్య భవన్ లో నిర్వహించిన వన్య ప్రాణి వారోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు […]
Read Moreఅమెరికాలోని వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు
పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా వాషింగ్టన్ డీసీ లోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీ పరిధి వర్జీనియాలోని అష్బర్న్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ కు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వాలన […]
Read Moreదాతలు ఆదుకోవాలని వినతి
జగ్గయ్యపేట: పట్టణంలోని ఆర్టీసీ కాలని లో ఇటీవల వరదల కారణంగా ఒక కాలు పూర్తిగా తొలగించి రెండవ కాలుకు ఇన్ఫెక్షన్స్ సోకి హాస్పటల్లో వైద్యం చేయించుకుంటున్న కొత్తా బవదిప్ (12)బాలుడి కుటుంబ సభ్యలని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని బాలుడు తండ్రి కోరుతున్నారు. బాలుడు తండ్రి కొత్తా నాగరాజు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలు తమ కుటుంబాన్ని ఆర్థికంగా,మానసికంగా దెబ్బతీసాయని అన్నారు. అయితే మీడియా సహకారంతో స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ […]
Read Moreఅక్టోబర్లో పెళ్లిసందడి
(పులగం సురేష్) పెళ్లిలకు ముహూర్తాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈనెల నుండే వివాహానికి శుభ ఘడియలు మెండుగా ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. దీంతో నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్టు పురోహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఐదేళ్లలో జరిగిన వివాహాలతో పోల్చితే అత్యధికంగా వచ్చేఈ మూడు నెలల్లో దాదాపు 5 […]
Read Moreమింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె
– రేవంత్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా హైదరాబాద్: మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టుంది రేవంత్ వైఖరి. తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని. మరొకవైపు మూసి పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం? రైతు రుణమాఫీకి డబ్బులు లేవు. రైతుబంధుకి డబ్బులు లేవు. రైతు కూలీలకు […]
Read Moreనవంబర్ లో టూరిజం పాలసీ
– నవంబర్ లో విడుదలకి సన్నాహాలు – ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి రానున్న పర్యాటక హిత పాలసీ – జనవరిలో విశాఖ ఉత్సవ్, బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తాం – పర్యాటక అభివృద్ధి కోసం త్వరలో పెట్టుబడిదారులతో కాన్ క్లేవ్ – ముగిసిన మంత్రి కందుల దుర్గేష్ రెండు రోజుల విశాఖ పర్యటన విశాఖపట్నం: రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా నవంబర్ లో టూరిజం పాలసీ విడుదల చేస్తామని, […]
Read Moreమత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత
– మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన 50 మంది మత్స్యకారులకు ఆదివారం సాయంత్రం నగరంలోని మంత్రి నివాసం వద్ద ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత కోసం కమ్యూనికేషన్ […]
Read Moreజగన్ భక్తుడికి పవన్ రక్ష?
– ఉద్యోగనేత వెంకట్రామిరెడ్డికి పవన్ పేషీ దన్ను – వెంకట్రామిరెడ్డికి ఆ పెద్దాఫీసరు అండ – ఇప్పటిదాకా విచారాణాధికారిని నియమించని పెద్దాఫీసరు – రెడ్డిగారికి శిక్ష పడకుండా ఆ అధికారి అభయహస్తం – అదే బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై గంటల్లోనే సస్పెన్షన్ ఉత్తర్వు – శ్రీనివాస్పై సస్పెన్షన్ తొలగింపు ప్రక్రియకు మూడునెలల సమయం – వెంకట్రామిరెడ్డిపై ఇప్పటిదాకా విచారణాధికారిని నియమించని వైనం – గతంలో జగన్ జమానాలో వెలిగిపోయిన […]
Read Moreఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి ప్రయోజనం
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ: సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రానికి ఏదొక ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ డిపోలో ఆదివారం నాలుగు కొత్త బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. వినుకొండ, పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని, రాష్ట్రంలో […]
Read Moreప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా?
– ఈటెల అంగి మారింది కానీ వాసన మారలేదు – ధైర్యం ఉంటే కేసీఆర్, హరీష్, ఈటెల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండండి – నూతనంగా ఎంపికైన ఇంజనీర్లకు, శిల్పకళావేదికలో.. ప్రభుత్వ ఆర్డర్ కాపీలు అందించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం మీ ఉద్యోగాలు ఇవ్వడం బాధ్యతగా భావించలేదు. ఉద్యోగాల కోసం నిరీక్షించి నిరీక్షించి ప్రభుత్వంపై […]
Read More