22 నుంచి అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌

– దేశ వ్యాప్తంగా వెయ్యి మంది ప్ర‌తినిధుల హాజ‌రు – రెండు రోజుల స‌ద‌స్సు ప్రారంభించ‌నున్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు – ఔత్సాహికుల కొర‌కు డ్రోన్ హ్యాక‌థాన్‌ – నేటి నుంచి ఆన్‌లైన్ లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు – ముగ్గురు విజేత‌ల‌కు న‌గ‌దు బ‌హుమ‌తి – 22న సాయంత్రం కృష్ణా తీరంలో అతి పెద్ద డ్రోన్ షో నిర్వ‌హ‌ణ‌ – పెట్టుబడులు మౌలిక స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి సురేష్ […]

Read More

ఉచిత ఇసుక.. లారీ లోడ్‌ రూ.54 వేలు!

నెలలోనే 45 లక్షల టన్నుల ఇసుక మేసేశారు ఉచితం పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి ఇసుక బుక్‌ చేద్దామంటే వెబ్‌సైట్‌ పగలు పని చేయదు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజం తాడేపల్లి: ఉచిత ఇసుక పేరుతో మోసపు ప్రకటన చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక గతం కన్నా నాలుగు రెట్లు అధిక ధరలకు కూటమి నాయకులతో అమ్మించి వారి జేబులు నింపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ ఎస్సీ […]

Read More

హోం, డిప్యూటీ, సీఎం లు ఏం చేస్తున్నట్టు?

– పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య పై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి చిత్తూరు: ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాప ను కిడ్నాప్ చేసి కిరాతకం గా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోంది. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్ కి పంపాలంటే భయమేస్తోంది ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా? గత నెల 29 న అదృశ్యమైన […]

Read More

ఉద్యోగ భద్రత కల్పించాలి

– పవన్ కల్యాణ్‌ని కలిసిన ఏపీ ఆర్.డబ్ల్యు.ఎస్.ల్యాబ్ ఉద్యోగులు అమరావతి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌ని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన […]

Read More

పుంగనూరు కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు

– హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక అమరావతి, మహానాడు: పుంగనూరుకు చెందిన చిన్నారి కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పుంగనూరులో బాలిక హత్య కేసులో పురోగతి కనిపించింది. బాలిక హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్  చేశారు. చిన్నారి తల్లిదండ్రులకు భరోసా అందించాల్సిన సమయంలో మరింత బాధపెట్టడం సమంజసం కాదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ […]

Read More

తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ

తిరుపతి, మహానాడు: తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ వచ్చింది. అగంతకుడు ఈ-మెయిల్‌ ద్వారా లేఖను పంపాడు. సీఐఎస్‌ఎఫ్‌ అధికార వెబ్‌సైట్‌కు లేఖ అందింది. అయితే, ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు ఈ సంగతిని గోప్యంగా ఉంచి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ-మెయిల్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

Read More

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు

– వారానికి రెండు పర్యాయాలు – ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, మహానాడు: కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ నుంచి గోవాకు సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) స్పెషల్ ట్రైన్‌ వేసింది. వారంలో రెండుసార్లు ఉండే ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే అటు వాస్కోడగామా నుంచి ఉదయం తొమ్మిది గంటలకు రైలు […]

Read More

పెనుగంచిప్రోలులో మెగా వైద్య శిబిరం

– ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండలం & పెనుగంచిప్రోలు గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్యగారి చొరవతో విజయవాడ స్రవంతి హాస్పటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా అన్ని రకాల విభాగాలకి సంబంధించిన రోగులకి […]

Read More

21,768 మంది వ‌ర‌ద బాధితుల బ్యాంకు ఖాతాల్లో పొర‌పాట్లు

స‌రిచేసి నేటి నుండి వారి ఖాతాల్లో వ‌ర‌ద సాయం జ‌మ‌ వెల్ల‌డించిన అధికారులు అమ‌రావతి: ఇటీవ‌ల విజయవాడ వ‌ర‌ద‌ల్లో తీవ్రంగా న‌ష్ట‌పోయిన వ‌ర‌ద బాధితుల్లో 21,768 మంది బాధితులు త‌మ బ్యాంకు ఖాతాల‌ను త‌ప్పుగా న‌మోదు చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు. వాటిని మ‌ళ్లీ క్షేత్ర‌స్థాయిలో బాధితుల‌తో త‌నిఖీ చేసి స‌రిచేశారు. ఈ బాధితులంద‌రికీ సోమ‌వారం సాయంత్రానికి వారందరి ఖాతాల్లోకి వ‌ర‌ద సాయం జ‌మ చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. వీరి ఖాతాల్లోకి […]

Read More

ముందస్తు పరీక్షలతో కేన్సర్ ను కట్టడి చేద్దాం

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేన్సర్ వ్యాధి వయసు, లింగ బేధం లేకుండా లక్షలాది మంది జీవితాలను కబలించివేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ సంస్థ “రన్ ఫర్ గ్రేస్ – స్ర్కీన్ ఫర్ లైఫ్” అనే నినాదంతో గచ్చిబౌలిలో నిర్వహించిన గ్రేస్ రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మన దేశంలో కేన్సర్ వ్యాధి లక్షలాది మంది పేదల జీవితాలను చిన్నాభిన్నం […]

Read More