లోకేశ్ పర్యవేక్షణలో ముమ్మరంగా సాగుతున్న టీడీపీ-జనసేన-బీజేపీ సభ ఏర్పాట్లు

చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యవేక్షణలో ఈ సభా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభాస్థలి వద్ద ఇటీవలే పూజ కూడా నిర్వహించారు. అనంతరం, లోకేశ్ నేతృత్వంలో 13 కమిటీల సభ్యులు సభా ఏర్పాట్లలో నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానుండటంతో […]

Read More

వైసీపీలో చేరిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సస్పెన్స్‌కు తెరదించారు. కొద్దిసేపటి క్రితం వైసీపీలో చేరారు. ఈ ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముద్రగడతోపాటు ఆయన తనయుడు గిరి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ రాజకీయ పార్టీలో చేరబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరగడంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు […]

Read More

రేపు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న ఈసీ

లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రేపే నగారా మోగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ ఆరోజు అధికారికంగా ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరుగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ […]

Read More

బంధువులే హత్య చేశారు

వివేకా స్మారక సభలో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ జరుగుతోంది. ఈ సభకు ఏపీసీసీ చీఫ్ షర్మిల, వివేకా కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు నేతలు, ఆత్మీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షర్మిల భావోద్వేగంతో మాట్లాడారు. చిన్నాన్న వైఎస్ వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఐదేళ్లు గడుస్తోందని […]

Read More

తగ్గిన పెట్రోల్ , డీజిల్ రేట్లు

ఇంధన ధరలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ రేట్లు తగ్గించింది. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.2 తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తగ్గిన ధరలు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి రానున్నాయి. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.100 తగ్గించింది. ఇదే బాటలో పెట్రోల్, డీజిల్ ధరలనూ తగ్గిస్తూ […]

Read More

జగన్ విముక్త ఏపీ కోసం ఏకమవుదాం

-రాష్ట్రం కోసమే పొత్తులు -టీడీపీ హయాంలోనే మైనారిటీలకు భద్రత -సైకో పోతేనే రాష్ట్రానికి శాంతి -జగన్ జనాలకు సెగగడ్డ -టీడీపీ-జనసేన-బీజేపీ ఓటు బదిలీ జరగాలి -మూడు పార్టీలు కలసి వైసీపీ ముప్పేట దాడి చేద్దాం -మూడు పార్టీలూ సమన్వయంతో సాగుదాం -టీడీపీ-జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ సమావేశంలో సత్తెనపల్లి -టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ పిలుపు – ప్రత్యేక అతిధిగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు […]

Read More

అన్ని సర్వేలు కూటమివైపే

– ఇక జగన్.. ఛ‌లో లండన్ – కూటమి తుపానులో వైసీపీకి అంతిమయాత్ర ఖాయం – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇటీవ‌ల ఇండియాటుడే..నేడు ఏబీపీ, న్యూస్ 18 ఏ స‌ర్వే గ‌ణాంకాలు వెల్ల‌డైనా, ఏపీలో టిడిపి-బీజేపీ-జ‌న‌సేన కూట‌మిదే తిరుగులేని విజ‌యం అని తేల్చేస్తున్నాయి. సైకో జ‌గ‌న్ చేతిలో ధ్వంస‌మైన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూట‌మి పున‌ర్మిర్మాణం చేయ‌గ‌ల‌ద‌ని ప్ర‌జ‌లు పూర్తి విశ్వాసంతో ఉన్నార‌ని జాతీయ మీడియా సంస్థల స‌ర్వేలు […]

Read More

తెలంగాణలో పొత్తు ఉందా? లేదా?

– ఖమ్మం సీటు కావాలంటున్న టీడీపీ – కనీసం రెండయినా ఇవ్వాలంటున్న క్యాడర్ – పొత్తుంటేనే ఓట్ల బదిలీకి అవకాశం – టీడీపీతో పొత్తుతో బీజేపీకే లాభం – గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన టీడీపీ, సెటిలర్లు – పొత్తు లేకపోతే బీజేపీకి బదిలీ కాని ఓట్లు – ఇప్పటికీ కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగిస్తున్న స్థానిక నేతలు – స్పష్టత కోరుతున్న తెలంగాణ టీడీపీ నేతలు – పొత్తు వద్దంటున్న […]

Read More

సవాంగ్, పీఎస్సార్ కనుసన్నలలోనే ఏపీపీఎస్సీ కుంభకోణం

జగన్ మాఫియా చివరకు గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడ్డారు • గ్రూప్ 1 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్ లో అమ్ముకుని హీనపక్షంగా రూ. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారు • ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ. 2.50 కోట్లకు, డీఎస్పీ పోస్టును రూ. 1.50 కోట్లకు అమ్ముకున్నారు • ఈ కుంభకోణం అంతా సీఎం జగన్, సజ్జల డైరక్షన్ లో ఇంటిలిజెన్స్ డీజీ (నాటి ఏపీపీఎస్సీ […]

Read More

జగన్ రెడ్డి వాలంటీర్లతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు

– టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపేస్తారనే వైసీపీ ప్రచారం దుర్మార్గం – తెదేపా సీనియర్ నేత ఎం.ఏ షరీఫ్ లేఖ ఓటమి భయంతోనే జగన్ రెడ్డి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని తెదేపా సీనియర్ నాయకులు ఎం.ఏ షరిఫ్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ‘ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన వాలంటీర్లు వైకాపా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. […]

Read More