– వైకాపా చేపట్టిన గ్రూప్ 1,2 పోస్టుల భర్తీ నిలిపివేస్తూ హై కోర్ట్ ఇచ్చిన తీర్పు జగన్ సర్కారుకు చెంప పెట్టు – గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ – అక్రమార్కులపై సిబిఐ విచారణ జరపాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మన్నవ వంశి,తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ 2018 గ్రూప్-1 మెయిన్స్ నోటిఫికేషన్ కు సంబంధించి 2019 […]
Read Moreహైకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తుల ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులు గా పని చేస్తూ న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు లోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు నూతన న్యాయమూర్తులచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం […]
Read Moreరుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యత
-ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదు -రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయండి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయం హౌసింగ్ విద్య రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలి. రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం […]
Read Moreచిలకలూరిపేట సభ భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ, ఐజీ సమీక్ష
– సభా ప్రాంగణంలో ఏర్పాట్లను వివరించిన మాజీమంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే ఉమ్మడి సభ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం సమీక్షించింది. సభాస్థలి, పార్కింగ్, వాహన రాకపోకలకు ఉన్న మార్గాలు, చుట్టుపక్కల ప్రదేశాలను ఎస్పీజీ బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. సభకు ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉంది, ప్రధానితో పాటు ఇంకా ఎవరెవరు వేదికపై ఉంటారన్న సమాచారాన్ని […]
Read Moreఇది చిలకలూరిపేటకు పట్టిన దుస్థితి
– ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు -చిలకలూరిపేట సభ దద్ధరిల్లాలి, ఢిల్లీలో చర్చ జరగాలి: ప్రత్తిపాటి అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు నాటకాల్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడిని తలపిస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎద్దేవా చేశారు. చిలకలూరిపేటకు కొత్తగా మూడో కృష్ణుడు వచ్చారని సెటైర్లు వేశారు. అతను ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికీ తెలియదన్నారు. దీన్నిబట్టే ప్రత్తిపాటి ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. ప్రత్తిపాటి తనయుడు శరత్ను అన్యాయంగా […]
Read Moreరెండో జాబితా అభ్యర్థులు వీరే…
1. గాజువాక-పల్లా శ్రీనివాసరావు 2. రంప చోడవరం – మిర్యాల శిరీష 3. గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు 4. ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ 5. దెందులూరు-చింతమనేని ప్రభాకర్ 6. గుంటూరు ఈస్ట్-మహ్మద్ నజీర్ 7. గుంటూర్ వెస్ట్- పిడుగురాళ్ల మాధవి 8. గిద్దలూర్-అశోక్ రెడ్డి 9. పెద్దకూరపాడు-భాష్యం ప్రవీణ్ 10. రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి 11. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి 12. గురజాల-యరపతినేని శ్రీనివాసరావు 13. కోవూరు(నెల్లూరు జిల్లా)- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 14. […]
Read Moreగీతాంజలిని వైసీపీనే హత్య చేసింది
– ఆడబిడ్డ చావుపైనా శవ రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డిని ఏమనాలి? – తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గీతాంజలిని వైసీపీనే హత్య చేసింది. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారతాడని, ఆడపిల్ల చావును కూడా శవ రాజకీయాలకు వాడుకుంటాడని చెప్పడానికి గీతాంజలి మృతిపై చేస్తున్న శవ రాజకీయమే నిదర్శనం. అనుమానాస్పదంగా చనిపోయిందని ఒకసారి, హత్య అని […]
Read Moreకిడ్నీ నుంచి 418 రాళ్లు తొలగించిన హైదరాబాద్ డాక్టర్లు
-హైదరాబాద్ ఏఐఎన్ యూ డాక్టర్ల ఘనత -కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు -27 శాతం మాత్రమే పనిచేస్తున్న కిడ్నీ -కిడ్నీలో వందల సంఖ్యలో రాళ్లను గుర్తించిన వైద్యులు -పీసీఎన్ఎల్ చికిత్సా విధానం ద్వారా రాళ్ల తొలగింపు -(శివ శంకర్. చలువాది) కిడ్నీలో ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా 418 రాళ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ […]
Read Moreటీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్
అమరావతి : కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి సంజీవ్ కుమార్ ను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్ కుమార్ తో పాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేష్, వెంకాయపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకి సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీవో మాజీ నాయకులు కుబేర […]
Read Moreగౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలి
-ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి -ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు -సర్వీస్ కమిషన్ ను జగన్ వైసీపీ కార్యాలయంగా మార్చి నాశనం చేశాడు -లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం -ఏపీపీఎస్సీ పెద్దలు కోర్టును సైతం మోసగించే ప్రయత్నం చేశారు -రాజకీయ మూల్యాంకనంతో నిరుద్యోగుల గొంతుకోశారు -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ అమరావతి: రాష్ట్రంలో 5 ఏళ్ల […]
Read More