సుజనాకు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు

అణగారిన వర్గాలు ముఖ్యంగా దళితుల కోసం మాట్లాడుతున్న పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపొగు వెంకటేశ్వరరావు ప్రకటించారు భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణకు మోదీ అంగీకరించారని, అందుకే ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతోందని, సుజనాకు తామందరూ మద్దతు ప్రకటిస్తున్నామని వెంకటేశ్వరరావు ప్రకటించారు. సుజనా […]

Read More

సంపద సృష్టించే నాయకుడు కావాలా…దోచుకునే వాడు కావాలా?

ఐదేళ్లలో అన్ని వర్గాలకు అన్యాయం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గ్రామాలలో జోరుగా ఎన్నికల ప్రచారం సత్తెనపల్లి, మహానాడు : సంపద సృష్టించే నాయకుడు కావాలో…దోచుకునే వాడు కావాలో ఆలోచించుకోవాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కోరారు. సత్తెనపల్లి రూరల్‌ మండలం దీపాల దిన్నేపాలెం, అబ్బూరు గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియో జకవర్గం యువ నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరావు ఆయన వెంట ఉన్నారు. […]

Read More

సొల్లు కాదు…సీదా మాట్లాడు రేవంత్‌!

స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా పంపు…నేనూ పంపుతా రుణమాఫీ, గ్యారంటీలు అమలు చేస్తావో..లేదో చెప్పు జిల్లాలు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయండి గులాబీ జెండా ప్రస్తానం దేశానికే ఆదర్శం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీమంత్రి హరీష్‌రావు సిద్దిపేట, మహానాడు : బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు సిద్దిపేట పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 2001 ఏప్రిల్‌ హైదరాబాద్‌ జల దృశ్యంతో […]

Read More

మద్యనిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతావు?

వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్‌ అమరావతి, మహానాడు : వైసీపీ మేనిఫెస్టో విడుదలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. మద్య నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతావు జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అన్నావు. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్య పాన […]

Read More

కోడ్‌ ముగిసిన తర్వాత ప్లీనరీ

పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు 14 ఏళ్లు ఉద్యమం, 10 ఏళ్లు అధికారంలో ఉన్నాం కేసీఆర్‌ ఉంటే బాగుండేదని ప్రతిఒక్కరూ అంటున్నారు బస్సు యాత్రలో అనూహ్య స్పందన వస్తోంది సీట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించాం పార్టీ మారిన వారిని మళ్లీ చేర్చుకోం… హరీష్‌రావు రాజీనామా సవాల్‌పై రేవంత్‌ స్పందించాలి తెలంగాణలో మార్పును ప్రజలు అర్థం చేసుకున్నారు ఏపీలో జగన్‌ మళ్లీ గెలుస్తారు బీఆర్‌ఎస్‌ […]

Read More

బీఆర్‌ఎస్‌ పుట్టుకే ఓ సంచలనం

-కేటీఆర్‌ హైదరాబాద్‌: తమ పార్టీ పుట్టుక సంచలనం… దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అన్నారు. దీని ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ…ఈ నేల మేలు కోరే పార్టీ అని […]

Read More

రాష్ట్రంలో 82 శాతం పైనే ఓటింగ్‌ లక్ష్యం

-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా -పోలింగ్‌ రోజే అసలైన పండగ -యువత బాధ్యతతో ఓటేయాలి -తొలిసారి ఓటర్లతో ‘‘లెట్స్‌ ఓట్‌’’ 3కే రన్‌ గుంటూరు, మహానాడు: మొదటిసారి ఓటు వేయనున్న ఓటర్లకు అవగాహన కల్పించేందుకు గుంటూరు ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి కొరటిపాడు, వెల్కమ్‌ హోటల్‌ రోడ్డు మీదుగా తిరిగి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు 3కే నడక కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముకేష్‌కుమార్‌ […]

Read More

టీడీపీ ప్రచార రథానికి నిప్పు

అన్నమయ్య జిల్లాలో ఘటన డ్రైవరుకు తీవ్రగాయాలు పరాజయం తప్పదనే అరాచకాలు: లోకేష్‌ అన్నమయ్య జిల్లా, మహానాడు: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విట్టలం సమీపంలో టీడీపీ ప్రచార రథంపై పెట్రోలు పోసి వైసీపీ మూకలు నిప్పు పెట్టారు. దీంతో వాహనం పూర్తిగా దహనమైంది. వాహ నంలో డ్రైవర్‌ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. నెంబర్‌ ప్లేట్‌ లేని ద్విచక్ర […]

Read More

పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

-ఇంటి దగ్గర లేదా అకౌంట్‌లో జమ చేయండి -గత మార్గదర్శకాలు పాటించాలి అమరావతి, మహానాడు: పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్‌ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు మార్చి 30న జారీ చేసినట్టు ఈసీ వెల్లడిరచింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలుచేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి తేల్చిచెప్పింది. పెన్షన్లను శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయించవచ్చని, […]

Read More

హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదు

కత్తి పట్టిన వారు ఆ కత్తితోనే నాశనమవుతారు మోరంపూడి రచ్చబండలో నారా లోకేష్‌ మంగళగిరి, మహానాడు హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదు..చంద్రబాబు ఏనాడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు.. నీతి, నిజాయితీలతో పనిచేశారు..కత్తి పట్టుకున్న వారు ఆ కత్తితోనే నాశ నం అవుతారని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోరం పూడి గ్రామంలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్‌ పాల్గొన్నారు. తెలుగుదేశానికి పట్టుకున్న నియోజవర్గాల్లో […]

Read More