కూటమిలో ‘ధర్మారెడ్డి ’ కుంపటి!

– బీజేపీ-జగన్.. ‘ధర్మ’ పరి ‘రక్షణ’ – టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు – వచ్చే నె ల11తో ముగియనున్న గడువు – ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలని కోరిన జగన్ – జగన్ అభ్యర్ధనను ఆగమేఘాలపై మన్నించిన కేంద్రం – ధర్మారెడ్డిని బదిలీ చేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, భానుప్రకాష్‌రెడ్డి – ఇప్పటికే ధర్మారెడ్డిపై కూటమి ఆరోపణల వర్షం – అయినా ఖాతరు చేయని బీజేపీ సర్కారు […]

Read More

సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయాలి

ఆయనకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేయించారు అరెస్టు చేయకుంటే మోదీతో దోస్తీ బయటపడ్డట్లే… మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు సదాశివపేట, మహానాడు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని మాజీమంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సోమవారం మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోలో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడు తూ తప్పుడు […]

Read More

చార్జిషీట్లో వైఎస్ పేరును చేర్చింది జగన్మోహన్ రెడ్డే

ఈ విషయం షర్మిల చెప్పడం కాదు… నాకు కూడా తెలిసిన పచ్చి నిజం నాకు అప్పుడు ఎలా సీటు ఇచ్చావు రా… సన్నాసి? తల్లి,తండ్రి, ఇద్దరు చెల్లెళ్లను వంచించిన వాడిని ఇంకా కొంతమంది విశ్వసించడం విడ్డూరం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఎన్నుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను దోచుకుంటాడు ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అక్షరాస్యులదే సీనియర్ ఐఏఎస్ అధికారికి ఇవ్వాల్సిన టీటీడీ […]

Read More

మహిళల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తా

మహిళలే మహరాణులు – విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి మహిళల ఆర్థికాభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సోమవారం సితార వద్ద ఉన్న కన్వెన్షన్ సెంటర్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుజనా చౌదరికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ కేఎల్వీ […]

Read More

జగన్ కు ప్రజలే గుణపాఠం చెబుతారు

వైసీపీ మేనిఫెస్టో… చిత్తు కాగితం కూటమితోనే అభివృద్ధి పశ్చిమ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. సోమవారం 38 డివిజన్ లో సుజనా ప్రచారం చేశారు. 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు పితాని పద్మ, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు తమ్మిన లీలా కరుణాకర్, జనసేన […]

Read More

విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు

ఉస్మానియా లో విద్యుత్తు, తాగునీటి కొరత అవాస్తవం తప్పుడు ప్రకటన ఇచ్చిన అధికారికి షోకాజ్ నోటీసు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో తాను విచారణకు ఆదేశించినట్టు […]

Read More

రోడ్డుపక్కన చాయ్‌ హోటల్‌కు కేసీఆర్‌…

యువకులతో కరచాలనం…ఆప్యాయంగా సెల్ఫీలు అనుకోని అతిథితో యజమాని పట్టరాని ఆనందం మీరు లేకపోవుటే కష్టాలకు కారణమని రైతుల గోడు ఖమ్మం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్‌ ఎల్లంపేట స్టేజీ తండా వద్ద రోడ్డు పక్కనే ఉన్న చిన్న చాయ్‌ హోటల్‌ వద్ద ఆగారు. అనుకోకుండా వచ్చిన మహానేతను చూసి యజమాని సొందు, కుటుంబసభ్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. మిర్చి బజ్జీతో పాటు అల్పా […]

Read More

హరీష్‌రావు రాజీనామాకు సిద్ధంగా ఉండు

రైతు రుణమాఫీ చేసి తీరుతాం ఓట్లడిగే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు కాళేశ్వరం, మేడిగడ్డ దుస్థితే నిదర్శనం దోచిన డబ్బుతో వెంకట్రామిరెడ్డి ఖర్చు ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండా సురేఖ గజ్వేల్‌, మహానాడు : తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి చూపిన కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ […]

Read More

పోలవరం ప్రాజెక్టు కడతామని మోసగించారు

పదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు ఒక్క ఎకరాకైనా పరిహారం ఇచ్చారా..జగన్‌? ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ఉద్యమించారా.. బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి పోలవరం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. జగన్‌ వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. పోలవరం ముంపు బాధితులను ఆదుకుంటామన్నారు. ఎకరాకు రూ.10 లక్షల […]

Read More

బీజేపీని ప్రశ్నించినందుకు నోటీసులిస్తున్నారు…

రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ కుట్ర ఈ ఎన్నికలు గుజరాత్‌ వర్సెస్‌ కర్నాటక మోదీ ఇచ్చింది ఏమీ లేదు…ఖాళీ చెంబు తప్ప కర్నాటక ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కర్నాటక, మహానాడు : బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్‌షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్‌ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన నాకు, గాంధీభవన్‌ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ […]

Read More