తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు

-టీడీపీ-బీజేపీ నేతల భేటీ -ఉమ్మడిగా ప్రెస్‌మీట్ హైదరాబాద్‌ : తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి తెలుగుదేశం మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు సాయిబాబా, కాట్రగడ్డ ప్రసూన, శ్రీపతి సతీష్ తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హైదరాబాద్‌లోని ఎనీ భవన్‌లో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ఓట్ల బదిలీ, ఎన్నికల ప్రచార […]

Read More

నార్సిస్టిక్ అనే మానసిక వైకల్యంతో ఉన్న సైకో జగన్

-ప్రజలు చస్తున్నా చూస్తూ నవ్వుకునే వ్యక్తి జగన్ -ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో ఐఏఎస్ లకే చిక్కులు ఇక సామన్యులకు చుక్కలే -జగన్ దోచిన డబ్బులు ప్రజలకు చేరాలి -సీమలో 198 ప్రాజెక్టులను జగన్ రద్దు చేశాడు -పాణ్యం ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడినందుకు తనపై కేసు పెట్టారని, ఏం చేసుకుంటారో చేసుకోండని చంద్రబాబు సవాల్ -జగన్ బొమ్మ […]

Read More

ధ్వంసమైన రాష్ట్రాన్ని నమో సహకారంతో ముందుకు తీసుకెళ్తాం

-వికసిత్ భారత్ మోదీ కల, వికసిత్ ఏపీ చంద్రబాబు, పవన్ లక్ష్యం -రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహాయ, సహకారాలు అందించండి -5 ట్రిలియన్ ఎకానమీలో మేము కూడా భాగస్వాములం అవుతాం -వేమగిరి ఎన్నికల ప్రచారసభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ -మోడీకి వెంకన్న విగ్రహం బహుకరించి మంగళగిరి కండువాకప్పిన లోకేష్ రాజమహేంద్రవరం: వికసిత్ భారత్ మోదీ గారి కల … వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యమని టిడిపి […]

Read More

అనంతపురం డీఐజీపై బదిలీ వేటు

అనంతపురం, మహానాడు : అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరి స్తున్నారని, వైసీపీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు ఇటీవల ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఎన్నికల విధులు అప్పగించొద్దని ప్రభుత్వానికి సూచించింది. ఆయన స్థానంలో ప్రత్యామ్నాయంగా నియామకానికి పలువురి పేర్లను సిఫారసు చేస్తూ ప్రతిపాదనలు పంపాలని […]

Read More

ఓటమి భయంతో వైసీపీ గూండాల దాడులు

ఎన్ని అడ్డంకులు సృష్టించినా గెలిచేది కూటమే టీడీపీ నాయకులపై దాడి, కారు ధ్వంసం హేయం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : ఓటమి భయంతోనే వైకాపా గూండా నాయకులు దాడికి దిగుతున్నారని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కుంకలగుంట తెలుగుదేశం పార్టీ నాయకులపై వైకాపా గుండాల దాడిని ఖండిరచారు. సోమవారం దాడి జరిగిన ప్రదేశాన్ని, ధ్వంసమైన కారును ఆయన పరిశీలించారు. టీడీపీ నాయకులు […]

Read More

బ్యాలెట్‌ ఓటింగ్‌ దగ్గర వైసీపీ మూకలు

– నిబంధనలకు విరుద్ధంగా బూత్‌లలోకి ప్రవేశం – వారి అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం – ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాం – టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ నరసరావుపేట, మహానాడు : వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని, ఓటమి భయంతోనే ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా అరాచక చర్యల కు పాల్పడుతున్నారని నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు మండిపడ్డారు. నరసరావుపేట […]

Read More

రేపిస్టు ప్రజ్వల్‌ రేవణ్ణకు మోదీ ప్రచారం

మహిళలను అగౌరవపరిచి ఇప్పుడు బేటీ పడావో అంటున్నారు రేవంత్‌పై ఢిల్లీ పోలీసులు పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలి లేకుంటే తెలంగాణ తడాఖా చూపిస్తాం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖమ్మం/హైదరాబాద్‌, మహానాడు : ఇటీవల సెక్స్‌ స్కాండల్‌లో ఇరుక్కున కర్నాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను గెలిపించాలని మోదీ ప్రచారం చేశారని, మహిళలను అగౌరవపరచడం బీజేపీకి కొత్త కాదని కాంగ్రెస్‌ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి విమర్శించారు. ఆమె సోమవారం […]

Read More

మన రాజధాని, మన భవిష్యత్‌ మనమే నిర్మించుకుందాం

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : ముప్పాళ్ల మండలం తురకపాలెం, దమ్మాలపాడు గ్రామాలలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కన్నా మాట్లాడుతూ ఒక రాజధాని నిర్మించే సత్తా లేనోడు మూడు రాజధానులు కడతా అని చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని విమర్శించారు. మన రాజధాని, మన భవిష్యత్‌ మనమే నిర్మించుకుందామని […]

Read More

ఏపీ ఇన్‌చార్జ్‌ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

అమరావతి, మహానాడు : ఏపీ ఇన్‌చార్జ్‌ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనాథ్‌రెడ్డిపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. డీజీపీ నియామకంపై ఎన్నికల కమిషన్‌ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు బాగ్చీ ఆ పదవిలో కొనసాగనున్నారు.

Read More

బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ అభ్యర్థులపై మాధవిలత ఫిర్యాదు

హైదరాబాద్‌, మహానాడు : హైదరాబాద్‌ పార్లమెంటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌, మజ్లిస్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీపై సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ అభ్యర్థి మాధవీలత ఫిర్యాదు చేశారు. గడ్డం శ్రీనివాస్‌ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మోదీపై మజ్లిస్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం ఓట్ల కోసం నోటికి వచ్చినట్లు అబద్ధాలు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. […]

Read More