పేదల భూములను కొట్టేయాలని చూస్తున్న కబ్జాదారుడు జగన్ రెడ్డి

-విధ్వంసానికి ఓటు వేసి నష్టపోయాం -తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది -ల్యాండ్, శ్యాండ్, మైన్, వైన్ ద్వారా కోట్లు కొట్టేసిన -దుర్మార్గుడుకి గుణపాఠం చెబుదాం -గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సమర్ధుడు చంద్రబాబును సీఎం చేద్దాం -ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ, కైకలూరు రోడ్ షోలో నారా రోహిత్ ఉమ్మడి కృష్ణా జిల్లా:- తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రముఖ సినీ నటుడు […]

Read More

వైసీపీ ఐదేళ్ల పాలనలో దోపిడీ

-కూటమికి మద్దతు ఇచ్చి ఆశీర్వదించండి -పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలు టిడిపి జనసేన బిజెపి కూటమికి మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని తమ ప్రభుత్వం ఏర్పడగానే నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక చేత్తో పథకాలు అందిస్తూనే మరోచేత్తో పన్నుల రూపంలో ప్రజల నుంచి దోపిడీ చేశారని విమర్శించారు. […]

Read More

బీసీలకు అండగా ఉంటా

-బీసీ లకు కూటమి భరోసా – పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి బిసి లకు బడుగు, బలహీనవర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ లో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ […]

Read More

మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది…

-కిషన్‌రెడ్డి ఎంపీ అయినా ఒరిగేదేం లేదు -అంబర్‌పేట్‌ కుంటలోనే వచ్చే బతుకమ్మ -కార్నర్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంబర్‌పేట్‌, మహానాడు: మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అంబర్‌పేట్‌ కార్నర్‌ మీటింగ్‌లో సోమవారం ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. పదేళ్లుగా మోదీ అధికారంలో ఉన్నా కిషన్‌రెడ్డి అంబర్‌పేట్‌ బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయించలేదు? హైదరాబాద్‌ నగరంలో వరదలు వస్తే అణా పైసా పేదలకు ఇప్పించలేదు? బండి పోతే […]

Read More

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై సాక్షి అవాస్తవాల ప్రచారం

-2019 జూలైలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లు -నవంబరులో నీతి ఆయోగ్‌ కొన్ని మార్గదర్శకాలిచ్చింది -నవంబరులో పరీక్షలైతే జూలైలోనే పాసయ్యాయా జగన్‌రెడ్డి -లోపాలున్నాయని మూడుసార్లు కేంద్రం వెనక్కు పంపలేదా? -పయ్యావుల మంచిదని చెప్పిన తర్వాత మూడుసార్లు మార్చారు -ఈటీవీలో సునీల్‌కుమార్‌ ఇంటర్వ్యూను వక్రీకరించడం దారుణం -ఆయన మీ ప్రభుత్వ సలహాదారుడని ఎందుకు సాక్షి ప్రచురించలేదు -ఈటీవీ ఇంటర్వ్యూతో రామోజీ, చంద్రబాబుకు ఏమిటి సంబంధం? -రామోజీకి వై.ఎస్‌.భారతిరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి […]

Read More

ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లో కోట్లు దోచేశారు

అవినీతే వైసీపీ అజెండా జగన్ కు రాజకీయ వారసత్వంపై ఉన్న శ్రద్ధ… ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేదు పోలవరం, సుజల స్రవంతి ప్రాజెక్టులను గాలికొదిలేశారు చెరకు రైతులకు, మత్స్యకారులకు అండగా ఉంటాం రైల్వే కార్యాలయాలకు భూమి ఇవ్వని ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అనకాపల్లి ఎన్డీఏ ఎన్నికల సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీది అభివృద్ధి మంత్రమయితే… వైఎస్ఆర్ […]

Read More

మన తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తి పత్రాలపై జగన్ బొమ్మేంటి?

-రాష్ట్రాన్ని కాపాడుకునే ఆక్సిజన్ ఎన్డీఏ కూటమి -డబుల్ ఇంజిన్ సర్కారుతో.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం -2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం -ప్రతి సారీ ఒక డ్రామాతో వచ్చి ప్రజల్ని దగా చేస్తున్నాడు -మొన్న తండ్రి మరణం, నిన్న బాబాయి బాత్రూం మర్డర్, ఇప్పుడు గులకరాయి -రాష్ట్ర భవిష్యత్తుకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు -మోదీ నాయకత్వంలో దేశం, ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లబోతోంది […]

Read More

రేవంత్‌ను తీసుకెళతామంటే చూస్తూ ఊరుకోం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర, మహానాడు : మధిర నియోజకవర్గం చింతకాని మండల కేంద్రంలో సోమవారం కార్నర్‌ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. గత పాలకుల మాదిరిగా రాష్ట్ర సంపదలను దోచుకోవడం లేదు. వారు దోచిన సొమ్మును అమెరికా, సింగపూర్‌లో పెట్టారని విమర్శించారు. మేం తెచ్చిన తెలంగాణలో ప్రజల జీవితాల్లో మార్పు కోసం చేస్తున్న కృషిని చూడలేక […]

Read More

సాక్షి కథనంపై పరువు నష్టం దావా వేస్తాం

-బీజేపీ నేతలు పైలా, బేసు, అడ్డూరి అభూత కల్పన తో, తాడేపల్లి డైరెక్షన్ లో సాక్షిలో ప్రచురితమైన కథనంపై పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. బీజేపీ ఎన్నికల కార్యాలయం లో నాయకులు పైలా సోమినాయుడు, పోతిన బేస్ కంఠేశ్వరుడు, అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి గెలుపు ఏకపక్షం కానుందని, కూటమి అధికారం చేపట్టనుందని తెలిసి తట్టుకోలేక అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. […]

Read More

కొండప్రాంత వాసుల కష్టాలు తీరుస్తా

– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కొండప్రాంత వాసుల కష్టాలు తీరుస్తానని, వారికి అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భరోసా ఇచ్చారు.. ప్రచారంలో భాగంగా 46 డివిజన్ భిమన వారి పేట కొండ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని మౌలిక సదుపాయాలను కల్పించాలని సుజనాను స్థానికులు కోరారు. రేషన్ కార్డులు […]

Read More