పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ముఖాముఖిలో పలుగు, పార పట్టి భరోసా కడప, మహానాడు : యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలతో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద ఎటువంటి వసతుల కల్పన లేదని, రోజంతా కష్టపడ్డా 200 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని కూలీలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కూలీలకు భరోసా నింపేందుకు షర్మిల […]
Read Moreల్యాండ్ టైట్లింగ్ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు?
మంచిదైతే దాని గురించి ఎందుకు దాచారు చెప్పేదొకటి..చేసేదొకటి..మడమతిప్పడం మీ పేటెంట్ తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళగిరి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ అని ఏది వదలకుండా ప్రకృతి వనరులను దోచుకున్న జగన్ రెడ్డి ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ […]
Read Moreఫోన్ ట్యాపింగ్పై స్పందించిన కేసీఆర్
` ఇంటెలిజెన్స్ నివేదికలు మాత్రమే వస్తాయి ` వారు ట్యాపింగ్ చేశారో లేదో మాకేం సంబంధం – ఆ అంశం ఆరోపణకు కూడా పనికిరాదని వ్యాఖ్యలు హైదరాబాద్, మహానాడు : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందని అనుకోలేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదిక లివ్వడం అత్యంత సహజమన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు […]
Read Moreబిజెపికి విశ్వ హిందీ పరిషత్తు సంపూర్ణ సహకారం
-సంస్ధ అఖిల భారత అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -తెలుగుదేశం , బిజెపి, జనసేన కూటమి అభ్యర్ధుల పక్షాన ప్రచారం హిందీ, భారతీయ భాషల అభివృద్దికి అండగా నిలుస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ భరోసా నేపధ్యంలో భారతీయ జనతా పార్టీకి ప్రస్తుత ఎన్నికలలో విశ్వ హిందీ పరిషత్తు సంపూర్ణ సహకారం అందించనుందని సంస్ధ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు విశ్వ హిందీ […]
Read Moreఅరవింద్ కేజ్రీవాల్ పై ఎన్ఐఏ కేసు ?
ఢిల్లీ : తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ పై… తాజాగా మరో పెద్ద పిడుగు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి సుమారు రూ. 134 కోట్ల మేర నిధులను స్వీకరించారని కేజ్రీవాల్ పై ఫిర్యాదు అందిందని, దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) […]
Read Moreపవన్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చినా..రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు
ఏపీలో ఎన్నికలకు వారం రోజుల వ్యవధి కూడా లేదు. అన్ని పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కళ్లు బైర్లు కమ్మే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. అధికార వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనానిని గెలిపించాలని […]
Read Moreశిఖరమంత నాయకుడు
కొండలెక్కగలను… జనం వెతలు తీర్చగలను పేదలతో బీజేపీ అభ్యర్థి సుజనా మమేకం విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో అధిక భాగం ప్రజలు కొండల పైనే నివసిస్తున్నారు. ముఖ్యంగా పేద వర్గాల ప్రజలే ఎన్నో కష్టాలతో కొండలపై బతుకుని వెళ్లదీస్తున్నారు.ఇప్పటి వరకు ఏ ప్రజా నాయకుడు ఈ కొండల శిఖరాగ్ర భాగం వరకు వెళ్లింది లేదు. అయితే నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి మాత్రం […]
Read Moreఅభ్యర్థిని చూసి ఓటేయండి
-నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించా -విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ : అభ్యర్థుల గురించి ప్రజలకు అంచనా ఉండాలని నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చనుమోలు ఫ్లై ఓవర్ సమీపంలోని రామరాజ్య నగర్ ప్రాంతంలో మంగళవారం పర్యటించారు. సాయి అమరావతి హైట్స్, […]
Read Moreకూటమికి మద్దతు ప్రకటించిన నవతరం పార్టీ
పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులు రాక్షస పాలన అంతమే లక్ష్యమని వెల్లడి స్వాగతించిన టీడీపీ నేత వర్లరామయ్య మంగళగిరి: రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమికి నవతరం పార్టీ మద్దతు ప్రకటించింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా కూటమికి మద్దతు ప్రకటించిన నవతరం పార్టీ […]
Read Moreసమాజాన్ని విచ్ఛిన్నం చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్
-ప్రజలకు మంచి చేసే వ్యవస్థ కాదు -ప్రజల ను నియంత్రించడానికి తెచ్చిన చట్టం -భవిష్యత్లో టైటిల్ ఫ్రూవ్ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాలి? – ప్రముఖ జర్నలిస్టు పూల విక్రం ముఖాముఖిలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ ఆందోళనతో, బాధతో ట్వీట్ చేశా. కృష్ణా జిల్లా విన్నకోటలో నా తండ్రి పేరు మీద తొమ్మిదిన్నర ఎకరాల భూమి ఉంది. నా తండ్రి చనిపోయే ముందే వీలునామా రాశారు. 30 మంది […]
Read More