మాతృభూమికి సేవ చేసే అవకాశం ఇవ్వండి

-సుజనా చౌదరి అనే నేను మాట ఇస్తున్నా -కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటా -పశ్చిమ ప్రజల కన్నీళ్లను కళ్లారా చూశాను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి సుజనా చౌదరి కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగినట్టుగా పశ్చిమ నియోజకవర్గమంతా పర్యటించారు. 150 కి పైగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. కుల మత వర్గ బేధం లేకుండా అనేక ఆత్మీయ […]

Read More

కూటమికి రిపబ్లికన్‌ పార్టీ మద్దతు

రెండు స్థానాల్లో అభ్యర్థుల ఉపసంహరణ స్వాగతించిన టీడీపీ నేత వర్ల రామయ్య విజయవాడ: రాష్ట్రంలో కూటమికి బేషరతు మద్దతు ఇస్తున్నట్లు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధినేత, కేంద్రమంత్రి రాందాస్‌ అత్వాలే ప్రకటించారు. శనివారంలో విజయ వాడలోని ఐలాపురం కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగుదేశం, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ తరపున పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ కూటమికి మద్దతు తెలపడానికి వచ్చిన […]

Read More

ఓటింగ్‌లో పాల్గొనండి..ధర్మాన్ని గెలిపించండి

గుంటూరులో స్థానికులనే గెలిపించుకుందాం బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ అమరావతి, మహానాడు : జగనాసుర పాలనను ఓటు అనే ఆయుధం ద్వారా అంతమొందించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ పిలుపునిచ్చారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 13న జరిగే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా నసీర్‌ […]

Read More

కూటమి కొత్త ఉషస్సులు తీసుకొస్తుంది

గత అయిదేళ్లలో జరిగిన వైసీపీ విధ్వంసాన్ని గుర్తు చేసుకొని రాబోయే 24 గంటల్లో ఆలోచించి ఓటేయండి ఇది మార్పునకు సమయం.. రాష్ట్ర భవిష్యత్తును లిఖించుకొనే సమయం అయిదేళ్లలో ఏమీ చేయని జగన్ ఓట్ల కోసం నాటకం ఆడుతున్నాడు వైసీపీ వస్తే ప్రజల ఆస్తులన్నీ కాజేస్తారు కాకినాడను శాంతివనంగా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది కాకినాడలో వారాహి విజయభేరీ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్  ‘అయిదేళ్ల విలువైన కాలాన్ని ప్రజలంతా ఇస్తే […]

Read More

ప్రజల్లోనే బాబు…ప్రజలతోనే బాబు

ఎన్నికల ప్రచారంలో రికార్డు స్థాయిలో సభలు, పర్యటనలు ఒక్క ప్రజాగళం పేరుతోనే 89 నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌షోలు అంతకుముందు రా కదిలి రా పేరుతో 25 పార్లమెంటు స్థానాల్లో సభలు నాలుగు నెలల్లో 114 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగిన ప్రభంజనం బాదుడే బాదుడు, రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమాలతో చైతన్యం ఐదేళ్లు ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం వేల కిలోమీటర్ల ప్రయాణం..అలసట ఎరుగని దార్శనికుడు   అమరావతి, మహానాడు : […]

Read More

ముస్లింల అభివృద్ధి, సంక్షేమ నవాబ్‌ చంద్రబాబు

తెలుగుదేశానికి ముస్లిం సమాజం అండదండ ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఏకపక్షంగా మద్దతు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు సెక్యులరిజాన్ని కాపాడిన ఏకైక పార్టీ. ముస్లింలను సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఆదుకున్నారు. టీడీపీ ఏనాడూ మతపరమై న అంశాల్లో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అందుకే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకోక ముందే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. ప్రస్తుత ఎన్నికల […]

Read More

నీ వెంటే ఉన్న తల్లి, చెల్లి ఇప్పుడు ఎక్కడ జగన్?

-అందరికీ కుటుంబ సభ్యులు ఉన్నారు… నీ వెనుక ఎవరున్నారు జగన్? -సొంత చెల్లెళ్లు, పినతండ్రి భార్య… అందరూ నిన్ను ఓడించమనిచెప్పే వాళ్లే -గత ఎన్నికల్లో నీ వెంటే ఉన్న తల్లి, చెల్లి ఇప్పుడు ఎక్కడ జగన్?? -చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ రక్ష చీకటి చట్టం జీవో ప్రతులను ప్రతి ఒక్కరూ తగలబెట్టి, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకోవాల – నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, […]

Read More

వైసీపీకి ఓటేస్తే ప్రజలు జగన్ కి పాలేరులవుతారు

-చిత్తూరును విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతా -భూ హక్కు చట్టం వస్తే ప్రజల భూములే కాదు వైసీపీ కార్యకర్తల భూములకు రక్షణ ఉండదు -భూ చట్టం వస్తే ప్రజల మెడకు ఉరి – ఓటుతో మీరెయ్యాలి ఫ్యాన్ కి ఉరి -కుప్పంలో కేజీ బంగారం ఇచ్చినా జగన్ కి ఓటు వేయరు -పొలాల్లో పిశాచిలా సర్వే రాళ్లపై జగన్ బొమ్మ -ఆడబిడ్డలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ -89 ప్రజాగళం సభలు […]

Read More

నరరూర రాక్షసులను కాదు…నడిపించే నాయకున్ని ఎన్నుకోండి

-వికలాంగులకు ప్రతి నెలా రూ.6 వేల పెన్షన్ -సీమకు గోదావరి నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేస్తా -నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన జగన్ నంద్యాల ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భూమి మనది రా.. ఈ జగన్ ఎవుడురా…అనే పాటను సభలో ప్రజలకు వినిపించిన చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతానని టీడీపీ అధినేత నారా […]

Read More

రాష్ట్రం కోసం కూటమిని గెలిపించండి

-మా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది -రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా -చంద్రబాబునాయుడు బహిరంగ లేఖ ఓటుతో ఐదేళ్ల జగన్ పాలనకు వేటు వేయాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీ ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన సమగ్ర ప్రణాళిక, గతి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా కూటమికి ఉందన్న చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్ధులకు, ఓటు వేసి గెలిపించాలని […]

Read More