ఇంకా జగన్‌ను సమర్ధిస్తారా?

జగన్ ని సమర్ధించే వాళ్ళని ఎలా అర్ధం చేసుకోవాలి ? 5 సంవత్సరాల వినాశనం తరవాత కూడానా ? రాష్ట్ర భవిష్యత్తుపై తమ పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలియని అజ్ఞానమా? తాము ఓటు వేసి ఎన్నుకొనే వాళ్ళకు మంచి సంస్కారం అవసరం లేదనే అభిప్రాయమా? అధికారం కోసం ఇంట్లో వాళ్ళను హత్యలు చేసినా తప్పులేదనే ఉద్దేశ్యమా? తమ స్వంత సంపాదన కోసం రాష్ట్రాన్ని చిందర వందర చేసినా నాకేం […]

Read More

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి

• రాష్ట్ర భవిష్యత్ ఓటర్ల చేతుల్లో ఉంది. ఎండకు వానకు భయపడకూడదని విన్నపం • 90శాతం పోలింగ్ దాటేలా ఓటర్లు తమ పవిత్రమైన ఓటును వినియోగించుకోవాలి • ఉదయం 7 గంటల నుండి 11 గంటల్లోపు అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి • ఎన్నికల కమిషన్ ఓటర్లకు మౌళిక సదుపాయాలు కల్పించాలి, అవసరమైన వారికి సహాయకులను ఏర్పాటు చేయాలి • నేడు అంతర్జాతీయ తల్లుల దినోత్సవం సందర్భంగా మన […]

Read More

అక్కచెల్లెమ్మలంటూనే అనుచిత వ్యాఖ్యలా?

ఇంత దిగజారిపోవాలా జగన్‌? మిమ్మల్ని మించిన సైకోలెవరుంటారు? నిన్ను చూసి చెల్లెళ్లే భయపడుతున్నారని తెలీదా? పిఠాపురంలో జగన్‌ వాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజం ఎన్నికలలో ఓటమి కళ్లముందు కనిపిస్తుండటంతో.. భయాందోళనకు గురవుతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నైతిక విలువలను గాలికి వదిలేసి విపక్షాలపై దిగజారుడు దూషణలకు దిగుతున్నాడు. శనివారంనాటి పరిణామాల్లో పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన సీఎం జగన్‌, విపక్ష శిబిరంలోని జనసేన అగ్రనేత, […]

Read More

నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డి పై చర్యల కొరడా

నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డి పై చర్యల కొరడా ఎస్పీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ ఈసీ ఆదేశం నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్ఓపీవో రవీంద్రనాథ్డ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలో సినీ నటుడు […]

Read More

నియోజకవర్గ అభివృద్ధి కి కుల సంఘాల నేతల సలహాలు స్వీకరిస్తా

సుజనా చౌదరి విజయం నల్లేరు మీద నడకే – వివిధ కుల సంఘాల నేతలు విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వై ఎస్ సుజనా చౌదరి కి మద్దత్తు పలికిన వివిధ కుల సంఘాల నేతలు ఆదివారం విజయవాడ లోని ఆయన నివాసం లో కలిసి మాట్లాడారు.పశ్చిమ లోని బడుగు వర్గాల ప్రజల్లో గొప్ప కదలిక వచ్చిందని సుజనా చౌదరి విజయం నల్లేరు మీద నడకే అన్నారు. […]

Read More

ఓట్ల తంత్రం.. మోదీ మంత్రం!

– మధ్య తరగతిపై మోదీ మంత్రం – జగన్‌పై ఆరోపణలతో తటస్తులలో కూటమిపై సానుకూల వైఖరి – మోదీనే జగన్ ఓడిపోతున్నారని చెప్పిన తర్వాత మారిన మధ్య తరగతి మనసు – చంద్రబాబు సీఎం అవుతున్నారన్న మోదీ – దానితో ఓడిపోయే జగన్ పార్టీకి ఓటు ఎందుకన్న భావన – తటస్తులు, విద్యావంతులు, మార్వాడీలు, బ్రాహ్మణ, వైశ్య వర్గాల్లో కూటమిపై సానుకూలత – ఏపీలో మోదీ ప్రచారంతో పెరగనున్న కూటమి […]

Read More

భీమవరం రైల్వేస్టేషన్‌లో గోనె ప్రకాశరావు

భీమవరం: కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే రైలు 12 గంటలు ఆలస్యం కావడంతో భీమవరం రైల్వేస్టేషన్‌లో సేదదీరుతూ కనిపించారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వచ్చి ఆయన కొన్నిరోజులుగా రైళ్లు, బస్సులు, ఆటోల్లో తిరుగుతూ సర్వేలు చేస్తున్నారు. అంతరాలు లేని తెలుగు సమాజాన్ని కాంక్షించే ఆయన జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం.

Read More

మాల,మాదిగ, రెల్లి నేతలతో సుజనాచౌదరి సమావేశం

విజయవాడ, మహానాడు : విజయవాడలో పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నివాసంలో ఆదివారం ఉదయం ఆత్మీయ సమావేశం సమావేశం జరిగింది. మాల మహానాడు నాయకులు మల్లెల వెంకట్రావు, బండి బాలయోగి, మాదిగ దండోరా నేత పేరుపోగు వెంకటేశ్వరావు, రెల్లి సంఘం జాతీయ అధ్యక్షుడు భూపతి అప్పారావు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కె.వి.అప్పారావు, వడ్డెర సంఘం నేత వేముల సీతారామ్‌, ప్రోగ్రాం స్ట్రాటజిస్ట్‌ రామచంద్ర బోసు, సుజనా ఆర్మీ […]

Read More

మాఫియా కాకాణి కావాలా? అభివృద్ధి చేసే సోమిరెడ్డి కావాలా?

`ఓడిపోయినా మంచి పనులు చేయడం తప్పా? `ఒక నీచుడి చేతిలో ఓడినందుకు బాధగా ఉంది `గొంతులో ప్రాణం తప్ప ఏమీ లేదు… `ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి `సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి, మహానాడు : నా గొంతులో ప్రాణం తప్ప ఏమీ లేదు. వరుస ఓటములతో అలసిపోయాను. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో నిలిచేపోయే అభివృద్ధి పనులు చేశాను. రాజకీయ భిక్ష పెట్టిన పొదలకూరు మండలానికి కాకాణి […]

Read More

వైసీపీ ప్రభుత్వ స్కీములన్నీ స్కాములే

ఒక్క రేషన్‌లోనే రూ.20 వేల కోట్లు దోచుకున్నారు గూడూరులో రూ.6.6 కోట్లకు లెక్కలు చెప్పాలి తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గూడూరు, మహానాడు : వైసీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములేనని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గూడూరు లోని తూర్పు వీధిలో ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో […]

Read More