-వెబ్ కాస్టింగ్ బటన్ నొక్కేది చంద్రబాబే అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు -సీఎస్ జవహర్రెడ్డి, పి.ఎస్.ఆర్.ఆంజనేయులు, రాజేంద్రనాథ్రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి మీ వారే కదా? -మా నాయకుడు హైజాక్ చేసి బటన్లు నొక్కుతుంటే మీ వాళ్లు చూస్తూ ఊరకుంటారా? -ఈ అబద్ధపు రాతలు రాస్తున్న ఒక చెత్త పత్రిక సాక్షి…అది రాసే రాతలు నమ్మకండి -ఏ పోలీసులు అయితే పిన్నెల్లికి సలాం కొట్టారో వారే ఆయనను బాదటానికి సిద్ధంగా ఉన్నారు […]
Read Moreరెండు వేల కోట్ల అస్సైన్డ్ భూములు కొట్టేసిన సీఎస్ జవహర్ రెడ్డి
– వైఎస్ భారతి, విజయసాయి రెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున ముఠా భూములను చేజిక్కిచుకొన్నాయి – జవహర్ రెడ్డి వత్తిడితో వందల ఎకరాలు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి – అసైన్డ్ భూములపై జవహర్ రెడ్డి కన్నేశారు – జవహర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీ వో 596 – ఆ జీవో ఆధారంగా కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూముల డీల్స్ […]
Read Moreకార్యకర్తలు కూడా కేసీఆర్ కుటుంబసభ్యులే
ఏ కష్టమొచ్చినా సంప్రదించవచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ హైదరాబాద్, మహానాడు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు శనివారం తెలంగాణ భవన్లో ప్రమాదాల్లో మృతిచెందిన 200 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు కూడా కేసీఆర్ కుటుంబంలో సభ్యులేనని, ఆయన మదిలో నుంచి పుట్టిన ఆలోచనే ఈ […]
Read Moreగన్పౌడర్ ఫ్యాక్టరీలో 17 మంది మృతి
చత్తీస్ ఘడ్: ఛత్తీస్గఢ్లో ఈరోజు ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్లోని బోర్సీ గ్రామంలో గన్పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్ మొత్తం కుప్పకూ లింది. దాంతో పరిశ్రమలో పనిచే స్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకు న్నారు. ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు […]
Read Moreతెలంగాణలో స్కూళ్ల విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యాసంవత్స రానికి సంబంధించిన క్యాలెండర్ను శనివారం విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28వ తేదీ లోపు పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించను న్నారు. 2025 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 2 నుంచి […]
Read Moreజగన్రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి పోస్టుల పందేరానికి కుట్ర
-ఫలితాలు రాకముందే సీఎస్ జవహర్రెడ్డి, ధనుంజయ్రెడ్డి కుయుక్తులు -అడ్డగోలుగా లిస్ట్ తయారు చేసి సొంత జిల్లాల వారికి కట్టబెట్టేందుకు ప్లాన్ -ఎన్నికల కమిషన్కు పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధం -అర్హత ఉన్న వారికి తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ జారీ -అడ్డగోలు నిర్ణయాన్ని ఈసీ అడ్డుకుని ఎన్నికల ఫలితాల తర్వాత నియామకం చేపట్టాలి -భోగాపురంలో ఫలితాలు రాక ముందే పేదల భూములు కొట్టేసేందుకు జవహర్రెడ్డి ప్లాన్ -జీవో 596 […]
Read Moreరైతుకి పొలంలో వజ్రం దొరికింది..
కర్నూలు: కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా, భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా ఒక్కటే మాత్రమే కాదు అటు అనంతపురం జిల్లాలోని పొలాలు, స్థలాల్లో కూడా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో […]
Read Moreహేమ ఇమేజ్ను దూషించడం అన్యాయం
– దోషిగా రుజువయ్యే వరకు హేమ నిర్దోషి – ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు నటి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నిర్ధారణలకు వెళ్లడం మరియు ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణించబడాలి. ఆమె కూడా ఒక తల్లి […]
Read Moreమన తెలంగాణ పాటను ఆంధ్రావారితో పాడిస్తారా?
-జయ జయహే తెలంగాణకు కీరవాణి సంగీతం -ఆక్షేపించిన తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ హైదరాబాద్: తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రగీతంగా ప్రటించింది. ఈ నేపథ్యంలో ఆ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి ఇవ్వాలన్న నిర్ణయంపై తెలంగాణ సినీ మ్యుజూషియన్ అసోసియేన్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. పక్క రాష్ట్రానికి చెందిన కీరవాణికి ఆ బాధ్యతలు అప్పగించడం అంటే తెలంగాణను అవమానించడమేనని స్పష్టం […]
Read Moreఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల మద్దతు తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషిచేయాలని పిలుపు హైదరాబాద్, మహానాడు : నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉపఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్కు మద్దతుగా నిలిచాయి. ఆ పార్టీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్ల […]
Read More