చార్లెట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలు

మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అభిమానుల ఆరాధ్యరాముడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను చార్లెట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అభిమానులు, టీడీపీ సానుభూతిపరు లు హాజరై నివాళులర్పించారు. ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం చార్లెట్‌ నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి వారివారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసి వచ్చారు. వారంతా తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, కూటమి […]

Read More

మండలి బుద్ధప్రసాద్‌ వివాహానికి ఎన్టీఆర్‌

-జ్ఞాపకాలను పంచుకున్న అవనిగడ్డ టీడీపీ అభ్యర్థి -తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రదాత ఎన్టీఆర్‌ ప్రశంస -జయంతి సందర్భంగా ఘన నివాళి అవనిగడ్డ, మహానాడు: తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రదాత ఎన్టీఆర్‌ అని అవనిగడ్డ టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ కొనియాడారు. మంగళవారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా అవని గడ్డలో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన వివాహానికి ఎన్టీఆర్‌ స్వయంగా హాజరైన ఫొటోలను సోషల్‌ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. […]

Read More

హరీష్‌ రావు అండతోనే ఫోన్‌ ట్యాపింగ్‌!

-బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారిన వారే టార్గెట్‌ -విచారణలో వెలుగులోకి కీలక విషయాలు -మీడియా యజమాని పాత్ర కీలకం -మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలం హైదరాబాద్‌, మహానాడు: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మరో నిందితుడు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయట పెట్టారు. బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు వెల్లడిర చారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజు, […]

Read More

ప్రశాంత కౌంటింగ్‌ చర్యలు చేపట్టాలి

-జూన్‌ 4న రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా -నరసరావుపేటలో డీజీపీతో కలిసి స్ట్రాంగ్‌రూమ్‌ పరిశీలన నరసరావుపేట, మహానాడు: పల్నాడు కలెక్టర్‌ కార్యాలయంలోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు లో మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఎన్నికల కౌంటింగ్‌ సన్నద్ధత, శాంతి భద్రతల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేష్‌ లాత్కర్‌, ఎస్పీ మల్లికా […]

Read More

సంక్షేమ రాజ్య నిర్మాత ఎన్ టి ఆర్

ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ పరిరక్షణ,అభివృద్ధి సాధన,అవినీతి,పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు.తెలుగు నాట సంక్షేమ పధకాల యుగం ప్రారంభమైంది తెలుగుదేశం ఆవిర్భావంతోనే అని చెప్పాలి. పదవుల కోసం ఏర్పడిన పార్టీ కాదు, పేద ప్రజల అభ్యున్నతి కోసం అని గొప్పగా చాటిన వ్యక్తి ఎన్ టి ఆర్.సమాజమే దేవాలయం.ప్రజలే దేవుళ్లని నినదించిన మానవతా వాది .త్రికరణశుద్దిగా ఆచరించిన ధన్యజీవి ఆయన. నిరుపేదలను […]

Read More

ఎన్టీఆర్.. సింగిల్ పీస్!

ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఒకే ఒక్కడు, సింగిల్ పీస్ ఇన్ ద వరల్డ్ ! ఆయన శత జయంతి పూర్తి నేడు. ఆయనపై కొందరి ట్రోల్స్ చూశాను, ఆయనలో కొన్ని లోపాలు ఉండొచ్చు, ఒకే యుగ పురుషుడు అని చెప్పనుకానీ, మాట మార్చని మడమ తిప్పని ఆత్మాభిమాన ధనుడు, ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా అందరినీ తిన్నగా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే ఆయన 95లో పదవీచ్యుతులు చేయబడి, దివంగతులైననాటి అప్పటి పరిస్థితులు […]

Read More

ఎన్టీఆర్… పేరు చాలా కాలం యాదుంటది!

ఎన్టీఆర్ చనిపోయిన 27 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు, చాలామంది ఆయన సినిమా నటుడని, శ్రీకృష్ణుడని, శ్రీరాముడని చెబుతూ ఉంటారు. సినిమా నటుడు కాబట్టి ఎన్టీఆర్ గురించి ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటే… మరి అక్కినేని నాగేశ్వర రావు గురించి అదే ప్రజలు ఎందుకు మర్చిపోయారు? 20వ శతాబ్దపు తెలుగు వాళ్ల చరిత్ర లో ఎన్టీ రామారావు ని చిరస్మరణీయుడిగా మార్చడంలో, ఆయన సినిమా ఇమేజ్ పాత్ర చాలా […]

Read More

కాల్‌ మీ బే అంటున్న అనన్య

ఇటీవల కాలంలో సినిమా టైటిళ్లు వెరైటీగా పెట్టి దాంతోనే క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్‌. అలాంటి ఒక టైటిల్ `కాల్ మీ బే`. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలా ప‌డిపోయిన అన‌న్య పాండేను ఆదుకోవాల్సిన లేటెస్ట్ మూవీ ఇది. పాండే ప్రధాన పాత్రలో నటించిన `కాల్ మీ బే` కామెడీ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కరణ్ జోహార్ సోమవారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్త‌ […]

Read More

సీఎస్‌ జవహర్‌రెడ్డికి చంద్రబాబు లేఖ

-కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులు -బాధితులను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని వినతి అమరావతి, మహానాడు: కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం సీఎస్‌ జవహ ర్‌రెడ్డికి లేఖ రాశారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కంబోడియా లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఉపాధి అవకాశాలు కల్పి స్తామని నకిలీ ఏజన్సీలు యువతను మోసం చేశాయని, ఈ […]

Read More

ఘనంగా ‘జయహో రామానుజ’ ట్రైలర్

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ, సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘జయహో రామానుజ’ […]

Read More