-అటువంటి వెధవ పనులు నేను చేయను -అధికారులు వారి పని చేసుకుపోతున్నారు -వారు ముగ్గురూ సీబీఐ విచారణ ఎందుకు కోరలేదు? -ఇప్పటివరకు ఆ వ్యవహారంపై సమీక్షించలేదని వ్యాఖ్య ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకు సీఎంగా సమీక్ష జరపలేదు. అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ల పనిలో […]
Read Moreసురవరం చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
-శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఐ.వరప్రసాద్రెడ్డి -బషీర్బాగ్లో ప్రతాప్రెడ్డి 128వ జయంతి హైదరాబాద్: తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాప్రెడ్డి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు స్ఫూర్తి కలిగించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ కె.ఐ.వరప్రసాద్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో సురవరం ప్రతాప్రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించి న ప్రతాపరెడ్డి 128వ జయంతి వేడుకలకు ఆయన […]
Read Moreడీజీపీకి వర్ల రామయ్య లేఖ
మంగళగిరి, మహానాడు: దళితుడైన నోముల మాణిక్యారావుపై దాడి ఘటనపై డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మంగళవారం లేఖ రాశారు. దళితుడైన నోముల మాణిక్యారావును, ఆయన కుటుంబంపై జరిగిన దాడి గురించి ఇది వరకే ఫిర్యాదు చేశామని తెలిపారు. మంగళగిరి రూరల్ స్టేషన్లో హత్యాయత్నంపై ఆధారాలు ఇచ్చినా 307 సెక్షన్ను చేర్చలేదని తెలిపారు. ఎన్నికల ఏజెంటుగా కూర్చున్నందుకే మాణిక్యారావును హత్య చేసేందుకు దాడి చేశారని వివరించారు. ఎస్ఐకు […]
Read Moreలిక్కర్ స్కామ్ విచారణలో కేసీఆర్ ప్రస్తావన
-మీడియాలో కథనాలను ఖండిరచిన కవిత న్యాయవాది -తప్పుగా అన్వయించుకున్నారని మండిపాటు ఢిల్లీ హైకోర్టులో మంగళవారం లిక్కర్ స్కామ్ విచారణ జరిగింది. అయితే మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్కు కవిత ముందే వివరాలు చెప్పినట్లు ఈడీ వాదనలు వినిపించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని కవిత న్యాయవాది మోహిత్రావు ఖండిరచారు. ఈడీ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు. కోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి […]
Read More