మంగళగిరి: కౌంటింగ్కు వెళ్లేవారు ముందురోజు ఆల్కహాల్ తీసుకోరాదని టీడీపీ నాయకులు ఏజెంట్లకు సూచించారు. కౌంటింగ్ రోజు ఉదయం ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అనే దానికోసం బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారని తెలిపారు. ఒక వేళ తీసుకున్నట్లు తెలితే కౌంటింగ్కు అనుమతించరని, కౌంటింగ్ వెళ్లే ఏజెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Moreకేసీఆర్ బాటలో నడవడం అభినందనీయం
-నమ్మిన బాటకే కట్టుబడిన రవీందర్, మహేందర్ -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల వదిలివేయడం నేర్పిన కేసీఆర్ బాటలో తమ పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్రావు, గోంగిడి మహేందర్ రెడ్డి నిర్ణయం అభినందనీయమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురి చేసినా లొంగకుండా నమ్మి […]
Read Moreప్రైవేట్ స్కూళ్లలో యూనిఫామ్, షూస్ అమ్మకం నిషేధం
హైదరాబాద్: ప్రైవేట్ స్కూల్స్ (సీబీఎస్ఈ, స్టేట్, ఐబీఎస్ఈ)లో యూనిఫామ్, షూస్, బెల్టుల అమ్మకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని ఆదేశాల్లో పేర్కొంది.
Read Moreసోం డిస్టిలరీస్ రూ.575 కోట్ల ఎగవేత
లూటీ చేయడానికే ఇక్కడకు తెస్తున్నారా? జూపల్లికి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్న హైదరాబాద్: సోం డిస్టిలరీస్ బీరుకు అనుమతిపై మరోసారి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. కాంగెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెడుతున్న సోం డిస్టిలరీస్ 575 కోట్ల రూపాయల మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రుణా లను ఎగవేసింది. ఈ నకిలీ మద్యం కంపెనీ మధ్యప్రదేశ్ను లూటీ చేసింది. జూపల్లి గారు ఈ బీరు కంపెనీని తెలంగాణలో లూటీ […]
Read Moreఫోన్ ట్యాపింగ్పై బీజేపీ దీక్షలకు నిరంజన్రెడ్డి స్పందన
-రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ -చిత్తశుద్ధి ఉంటే రైతుల కోసం చేయండి -హామీలను పక్కదారి పట్టించేందుకే దీక్షలని వ్యాఖ్య హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్పై దీక్షలు చేపట్టిన బీజేపీ పార్టీ తీరుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు దేశంలో శత్రువులు ..తెలంగాణలో మిత్రులని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి బీజేపీ దీక్షలు… కాంగ్రెస్ ఆరు […]
Read Moreతెలంగాణ తేజం పాట ఆవిష్కరించిన కేసీఆర్
హైదరాబాద్: కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేష్ సమకూర్చిన తెలంగాణ తేజం పాటను శుక్రవారం నందినగర్లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, యాంకర్ జోర్ధార్ సుజాత, సింగర్ విహ, గీత రచయిత సంజయ్ మహేష్ తదితరులు కేసీఆర్ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామోదర్రావు, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, […]
Read Moreఎన్టీఆర్ కు కొత్త ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలి
– ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ టి. డి. జనార్థన్ కేంద్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు కి భారత రత్న పురస్కారం అందించాలని మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ చైర్మన్ టి. డి. జనార్థన్ డిమాండ్ చేస్తూ ఆమేరకు తమ కమిటీ తీర్మానం చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా […]
Read Moreఇకనయినా మీరు మారాలి బాబూ!
– మీరు మారాలని నేతల సూచన – వేధించిన వారిని వదలవద్దని సూచన – ఈసారి కార్యకర్తలు మెచ్చేలా పనితీరు ఉంటుందని బాబు హామీ – ఈసారి ఆషామాషీగా ఉండదని బాబు వ్యాఖ్య – అలాగని అందరినీ ఇబ్బందిపెట్టేది లేదన్న బాబు – ఇక తెలంగాణపై దృష్టి – నాకు రెండు రాష్ట్రాలూ ముఖ్యమే – ఏపీ ఫలితాల తర్వాత తెలంగాణపై దృష్టి సారిస్తా – అప్పుడే తెలంగాణ పార్టీకి […]
Read More