ఆరా ఉందా…పుట్టి ముంచుతుందా..గట్టెక్కుతుందా?

-కూటమికి అనుకూలంగా అన్ని సర్వే సంస్థలు -అందుకు భిన్నంగా ఆరా మస్తాన్‌ సర్వే -ప్రామాణికతపై సర్వత్రా అనుమానాలు -మహిళల ఓట్లు, కాంగ్రెస్‌ ప్రభావంపై లాజిక్‌ మిస్సయ్యారా? -గుర్తింపు ఉన్న మంత్రులు ఓడితే ఎమ్మెల్యేలు ఎలా గెలుస్తారు? -టీడీపీ టికెట్‌ ఇవ్వలేదనే వ్యతిరేకంగా పనిచేశారా అంటూ నిలదీతలు -ఎగ్జిట్‌పోల్స్‌లో కొత్త తలనొప్పులు..మరో లగడపాటి అంటూ ట్రోలింగ్స్‌ -ఔరా..! ‘ఆరా’ సర్వేలో ఎన్ని సిత్రాలో… (వాసిరెడ్డి రవిచంద్ర) ఎగ్జిట్‌ పోల్స్‌ ఏపీలో కొత్త […]

Read More

జగన్‌కు ఆర్థిక రంగంలో ఒనమాలు కూడా రావు

-రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారు -వచ్చే ఆదాయం… వడ్డీ కట్టడానికి సరిపోని దుస్థితి -రోజుకు రూ.90 కోట్లు వడ్డీ కడుతున్నాం -బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం సాగుతోంది -గాడిలో పెట్టడం చంద్రబాబు ముందున్న అతిపెద్ద సమస్య -టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ మంగళగిరి: జగన్‌కు ఆర్థిక రంగంలో ఓనమాలు కూడా రావని, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం […]

Read More

తిరుమల కొండపై భక్తుల ప్రాణాలతో చెలగాటం

నీరు, ఆహారాన్ని పూర్తి అపరిశుభ్రంగా మార్చారు అన్నప్రసాదంలో నాణ్యతా ప్రమాణాలు లేవు తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు కొండను మింగే ఆనకొండలు తయారయ్యాయి హోటళ్లన్నీ వైసీపీ మాఫియా చేతిలో ఉన్నాయి అధిక ధరలతో భక్తుల నుంచి దోపిడీ చేస్తున్నారు ఈవో, హెల్త్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు మొద్దునిద్ర వీడాలి కేంద్ర హోంశాఖ బయటపెట్టే వరకు ఏం చేస్తున్నారు టీటీడీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ ధ్వజం మంగళగిరి: తిరుమల కొండపై అన్న, పానీయాల్లో […]

Read More

జగన్, ధనంజయరెడ్డి, విజయసాయి, భారతీరెడ్డి సేవలో కలెక్టర్ మల్లికార్జున

– ఇదిగో.. విశాఖలో వైసీపీ భూకబ్జాల ఆధారాలు – విశాఖ భూములను వైఎస్సార్సీపీ పెద్దలకు కలెక్టర్‌ కట్టబెట్టారు – మరిన్ని ఆధారాలు బయటపెట్టిన జనసేన నేత మూర్తి యాదవ్‌ విశాఖపట్నం: ప్రీ ఆఫ్‌ సర్టిఫికెట్‍ సాకుగా చూపి విశాఖ చుట్టుపక్కల విలువైన భూములను దోచేశారని, జనసేన నేత మూర్తి యాదవ్‌ ఆరోపించారు. గతంలో ఇవ్వకుండా మిగిలిన భూముల రైతులను బెదిరించి సీఎస్‌ బినామీలు రాయించుకున్నారని తెలిపారు. ఈ కుట్రలో జిల్లా […]

Read More

వైసీపీ గెలుపుపై సొంత పార్టీలోనే అనుమానాలు

– టీడీపీ గెలుస్తుందని వైసీపీ నేత పందెం పదిలక్షలు! – బెట్టింగులో రెండుగా చీలిపోయిన వైసీపీ నేతలు – టీడీపీ గెలుస్తుందని రాతపూర్వక పందెం – జగన్ ఓటమిని ముందే తేల్చేసిన పంచ్ ప్రభాకర్ – జగన్ ఓవర్ యాక్షన్ చేశారని ప్రభాకర్ ‘పంచ్’ – కార్యకర్తలను కలవలేదంటూ మరో పంచ్ – వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లపై ఓటమి ప్రభావం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు మరో […]

Read More

గుంటూరు ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ ఆకస్మిక తనిఖీలు

ప్రైవేటు సిబ్బంది దగ్గర గదుల తాళాలపై అసంతృప్తి పెట్‌ స్కాన్‌ ఎక్కువ ధరపై సిబ్బందికి ఆదేశాలు వార్డులలో వైద్యసేవలపై రోగులతో మాట్లాడి ఆరా గుంటూరు: ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ వార్డులను ఆదివారం సూపరింటెండెం ట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత సర్జికల్‌ ఐసీయూను సందర్శించారు. రోగులను పలుకరిస్తూ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నా రు. సర్జరీ పోస్టు ఆపరేటివ్‌ వార్డును తనిఖీ చేశారు. సూపరింటెండెంట్‌ స్వయంగా చేసిన […]

Read More

నాడు తెలంగాణ ఉద్యమంలో కన్నీళ్లు వచ్చేవి…

జయశంకర్‌ను స్మరించకుండా ఉండలేం 15 ఏళ్ల పోరాట ఫలితం తెలంగాణ బీఆర్‌ఎస్‌ మహావృక్షం..పార్టీ ఖతం అంత సులువు కాదు ఎదురుదెబ్బలు తాత్కాలికం..మళ్లీ వస్తాం ఎగ్జిట్‌ పోల్స్‌ గ్యాంబ్లింగ్‌లా మారాయి.. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీలో కాంగ్రెస్‌ గెలిచిందా? తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలకు, పార్టీ శ్రేణులకు సందేశం హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు తెలంగాణ భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ […]

Read More

అమరావతిపై వడ్డే శోభనాద్రీశ్వరరావు మొసలికన్నీరు

మోదీపై చిల్లర ప్రచారాన్ని ప్రజలు నమ్మరు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ: అమరావతిపై వడ్డే శోభనాద్రీశ్వరరావు మొసలికన్నీరు కారుస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఒక ప్రకటనలో మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా వైకాపాను గెలి పించడానికి కల్లం అజయ్‌రెడ్డితో కలిసి ప్రధాన పాత్ర పోషించారని, నేడు అదే రైతులు వద్దకు వచ్చి అమరావతికి మద్దతు అంటూ కేవలం […]

Read More

తెలంగాణ అవతరణ వేడుకలో పద్మశ్రీకి అవమానం

– దూరంగా నిలబడి వేడుక చూసిన గడ్డం సమ్మయ్య – వేడుకకు ఆహ్వానం లేని పద్మశ్రీ అవార్డు గ్రహీత ( అన్వేష్) హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ధూమ్‌ధామ్‌గా జరిగాయి. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు రూపొందించారు. కళ్లు చెదిరే లైటింగ్ ఏర్పాటుచేశారు. కానీ ఈ వేడుకకు మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించినా హాజరుకాలేదు. అది వేరే ముచ్చట. మరి వేడుకకు హాజరయిన ప్రముఖులను సర్కారు ఏమైనా […]

Read More

తెలంగాణ అవతరణ దినోత్సవానికి కేసీఆర్ డుమ్మా

– కేసీఆర్ సీటు ఖాళీ! – కేసీఆర్‌కు ప్రత్యేక స్థానం కేటాయించిన రేవంత్ సర్కార్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘అత్తా.. నవ్వు వచ్చినా రాకపోయినా మన కంపెనీలో నీ వాటా ఒక పావలా తీసి పక్కనపెడుతున్నాం. నీ కోసం సీటు ఉంచుతున్నాం. ఇప్పటికీ మేం తింటున్నప్పుడు ఒక కంచం, ఒక గది అలాగే ఉంచేశాం అత్తా. వీలైతే క్షమించు. లేకపోతే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించు. చిన్నప్పుడు అమ్మ […]

Read More