తెలంగాణ ప్రదాత తల్లి సోనియమ్మ

-దశాబ్దాల కలలను సాకారం చేశారు -ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు -మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలను అర్థం చేసుకుని విశ్వసనీ యతకు పట్టం కట్టి కలలను సాకారం చేసిన తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. కాంగ్రెస్‌ ప్రజా పాలనలో తొలిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆలోచనలు, ఆకాంక్షలకు […]

Read More

నేడు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం

-కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ రాక -సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు పూర్తి -గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించనున్న నేతలు -వేదికపై తెలంగాణ గీతం ఆవిష్కరణ..అనంతరం సన్మాన కార్యక్రమాలు హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 9.30 నిమిషాలకు గన్‌ పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం […]

Read More

దశాబ్ది వేడుకలకు గవర్నర్‌కు రేవంత్‌ ఆహ్వానం

హైదరాబాద్‌: గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయనను ఆహ్వానించారు. ఈ వేడుకలను ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హాజరుకానున్నారు.

Read More

నాడు బలిదేవత..నేడు దేవత అయిందా?

-రాచరిక ఆనవాళ్లు ఉంటే వీటిని కూడా మార్చండి -అమరుల కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోండి -బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి హైదరాబాద్‌: రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ లోగోను మారిస్తే కొన్ని పట్టణాల పేర్లు కూడా మార్చాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణాలు, జిల్లాలో పేర్లలో కూడా రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని వాటిని కూడా మార్చాలని కోరారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో […]

Read More

నరసరావుపేట కౌంటింగ్‌ పరిసరాల్లో ఆంక్షలు

నరసరావుపేట: జేఎన్‌టీయూ కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. జూన్‌ 4న కఠిన ఆంక్షలు అమలుచేస్తామని ఎస్పీ మల్లికాగార్గ్‌ తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రం చుట్టుపక్కల డ్రోన్స్‌ ఎగరవేయడానికి అనుమతి లేదని, అనుమతి లేనిదే చుట్టుపక్కల తిరగరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More

నేడు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌

-34 ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాలు -ఉదయం 8 గంటలకు ప్రారంభం -5న నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ -తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ శనివారం జరగనున్న నేపథ్యం లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. మహబూబ్‌ నగర్‌లోని 34 ప్రాంతాలలో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, […]

Read More

ఐఏఎస్ ధనంజయరెడ్డికి ఘన సన్మానం

-పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి కార్యదర్శి కె.ధనంజయరెడ్డి -సీఎం కార్యదర్శి ధనంజయరెడ్డికి పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన పలువురు సీనియర్ ఐఏఎస్‌లు -విజయవాడ లెమన్ ట్రీ హోటల్‌లో పదవీ విరమణ సందర్భంగా కె.ధనంజయరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించిన ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు -ధనంజయరెడ్డి ఐఏఎస్ సేవలను ప్రశంసించిన పలువురు సీనియర్ ఐఏఎస్‌లు విజయవాడ: ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి కె.ధనంజయ రెడ్డి పదవీ విరమణ చేశారు. కలెక్టర్‌, వ్యవసాయశాఖతో పాటు […]

Read More

పార్టీల పరంగా విడిపోయిన మీడియా సంస్థలు

– ఎక్సిట్ పోల్స్ ప్రకటనలో మీడియా వర్గ పోరు వైసీపీ : విజయం టీవీ9/ Nటీవీ/ సాక్షి కూటమి : విజయం ఈటీవీ/ టీవీ5/ ఏబీఎన్ జనసేన : మద్దతు ప్రైమ్/మహా

Read More

ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే వైపే!

– 40 ఎగ్జిట్‌పోల్స్‌లో ఐదు వైసీపీకి – మిగిలిన 35 కూటమి వైపే – లోక్‌సభలోనూ కూటమికే ఓటు – ఏపీలో కూటమికే పగ్గాలు – జగన్ సర్కారు పతనాన్ని శాసించిన ఏపీ ఓటర్లు – వైసీపీకి జై కొట్టిన జగన్ అనుకూల పెయిడ్ చానెల్స్ – మార్పు కోరిన ఆంధ్రా ఓటరు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమి వైపే అనుకూల […]

Read More