విజయవాడకు బీజేపీ నేత సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌

విజయవాడ: ఎన్నికల కౌంటింగ్‌ సరళిని మైక్రో లెవెల్‌లో అబ్జర్వేషన్‌ చేసేందుకు ఏపీ బీజేపీ ఎన్నికల సహ ఇన్‌చార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారా యణరాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ, బీజేపీ నేతలు కిలారు దిలీప్‌, పియూష్‌లు స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్డీఏ కూటమి సమన్వయం, జాతీయ నాయకుల పర్యటనలు ఆయన స్వీయ పర్యవేక్షణలోనే జరిగాయి. […]

Read More

ఆసియాలో అత్యంత ధనవంతుడు అదానీ

ఆసియాలో అత్యంత ధనవంతుడు గా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ అదానీ ఎదిగారు. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆసియా లోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు పుంజుకోవడం తో అదానీ సంపద భారీగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం 111 బిలియన్ […]

Read More

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు?

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సెక్రటేరియట్‌ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయి సెక్రటేరియట్‌ లోకి వచ్చేది. కానీ, ఇకపై వెస్ట్‌ గేట్‌ నుంచి లోపలికి వచ్చి నార్త్‌ ఈస్ట్‌ గేట్‌ నుంచి బయటకు వెళ్లి పోనున్నట్లు సమాచారం.. ఇక సౌత్‌ ఈస్ట్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు […]

Read More

పరిపూర్ణానందుల వారి.. జగన్ ‘హరికథ’

– ఛ.. నిజమా.. ఊరుకోండి సామీ? -జగన్ మళ్లీ సీఎం అవుతారని పరిపూర్ణానంద స్వామి – 123 సీట్లు వస్తాయని జోస్యం – ఇంతకూ తన గెలుపు సంగతి చెప్పని వైనం – వైసీపీ గెలుస్తుందన్న పరిపూర్ణానందస్వామి – విశాఖ స్వామికి పోటీ అంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయనో రాజకీయ స్వామి. పేరు పరిపూర్ణానంద స్వామి. గెటప్ కూడా అదే. కేరాఫ్ కాకినాడ శ్రీపీఠం. ఆయనకో […]

Read More

వైసీపీ అభ్యర్థి తండ్రిపై కేసు నమోదు

మంగళగిరి: అక్రమ మద్యం పట్టివేత కేసులో మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య తండ్రి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల భర్త కాండ్రు శివ నాగేంద్రంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ2 నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని సెబ్‌ అధికారులు తెలిపారు.

Read More

డబ్బుకి కక్కుర్తి పడి తప్పుడు తప్పుడు సర్వే చేయకండి

– మాకు ఆత్మ గౌరవం అంటూ లేదా? – మస్తాన్ కో లేఖ.. జగన్ గెలిస్తే గెలవొచ్చు. కానీ ఒక సెఫాలజిష్టికి సామాజిక బాధ్యత లేదా అన్నది నా ప్రశ్న. జగన్ గెలుపు కారణాల్లో మాల, మాదిగలు అంటే దళితులు జగన్ వెంట నిలిచారు అని ఉల్లేఖించాడు. అవునా? ఇంకా మమ్మల్ని బట్టలు విప్పి కొట్టినా, మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపేసినా ఏకంగా చంపి డోర్ డెలివరీ చేసినా మేమంతా […]

Read More

ప్రజల ఐదేళ్ల కష్టాలకు నేటితో అడ్డుకట్ట

ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు ఓటమిని జీర్ణించుకోలేని కౌంటింగ్‌లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉంది కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు..నిబంధనలకు పట్టుబట్టండి టెలీ కాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచనలు అమరావతి: ప్రజల ఐదేళ్ల పాటు పడ్డ కష్టాలకు […]

Read More

ఏఎన్‌యూ కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

గుంటూరు: జిల్లాలో కౌంటింగ్‌ జరగనున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భద్రతా ఏర్పాట్లను సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్‌ మిశ్రా, అడిషనల్‌ డీజీ ఎస్‌.బాగ్చి పరిశీలించారు. వారి వెంట కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి ఉన్నారు. కౌంటింగ్‌ సెంటర్‌, యూనివర్సిటీ ఆవరణ ప్రధాన గేటు, రహదారులపై ఏర్పాటు చేసిన బందోబస్తు పరిశీలించి సూచనలు చేశారు.

Read More

150 సీట్లతో చంద్రబాబుకు పట్టం

భూ కబ్జా రాయుడు బొల్లా ఇంటికే.. వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు జి.వి. ఆంజనే యులు, మక్కెన మల్లికార్జునరావు సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహిం చారు. ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మంగళవారంతో తొలగిపోతుందన్నారు. కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే లు చెప్పాయన్నారు. అధికారులను బయపిస్తున్న సజ్జల రామకృష్ణ, పేర్ని నానిని జైలులో వేయాలని […]

Read More

బురఖాలో విచారణకు హేమ..అనంతరం అరెస్ట్‌

బెంగళూరు: రేవ్‌ పార్టీ కేసులో సినీనటి హేమ ఊహించని విధంగా బురఖా వేసుకుని సోమవారం బెంగళూరులో విచారణకు హాజరయ్యారు. దాంతో సీసీబీ పోలీసులు ఆశ్చర్యపోయారు. విచారణ అనంతరం హేమను అరెస్టు చేసినట్లు బెంగళూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ధృవీకరించారు.

Read More