శర్వారి ప్రధాన పాత్రలో నేష్ విజన్ బ్లాక్బస్టర్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా ‘ముంజ్యా’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో సత్య రాజ్ ప్రముఖ పాత్రను పోషించారు. ఇక బాహుబలితో కట్టప్పగా ఫేమస్ అయిన సత్య రాజ్తో పని చేసిన అనుభవం గురించి శర్వారి చెబుతూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ‘ఎస్ఎస్ రాజమౌళి అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన తీసిన బాహుబలికి వీరాభిమానిని. ఆ మూవీని ఎన్నో […]
Read Moreమట్కా న్యూ షెడ్యూల్ ఎప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ పాన్-ఇండియన్ మూవీ మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్తో కలిసి వైర ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ మూవీని హ్యుజ్ కాన్వాస్పై హైబడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. జూన్ 19 నుంచి మట్కా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం హైదరాబాద్లోని […]
Read Moreశుద్ధి అయోధ్యగా అనంతిక సనీల్కుమార్
మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. గోవా, ఖాట్మండు మోఫిల్మ్ ఫెస్టివల్స్ లో రెండుసార్లు ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది ‘మను’తో దర్శకుడిగా డెబ్యు చేసి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘8 వసంతాలు’ను నిర్మిస్తున్నారు. మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్కుమార్ హీరోయన్ గా […]
Read Moreతిరుపతి బీజేపీ నేత వరప్రసాద్ కంటతడి
తిరుపతి: బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వరప్రసాద్ కంటతడి పెట్టారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. చాలాతక్కువ మెజారిటీతో ఓడిపోయా. గతంలో జగన్, విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిలకు సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టారు. గడిచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం లేదు. అరాచక పాలన నుంచి కాపాడుకోవడానికి బీజేపీలో చేరినట్లు వ్యాఖ్యానించారు. ఏ సామాజిక వర్గానికి మోదీ, బీజేపీ అన్యాయం చేయలేదని, ఏపీకి ప్రత్యేక హోదాను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.
Read Moreది బర్త్డే బాయ్ టైటిల్ గ్లింప్స్
ఇప్పుడు రొటిన్ కథలకు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లు కొత్త కంటెంట్తో వైవిధ్యమైన అప్రోచ్తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే కోవలో మరో విభిన్నమైన ఎంటర్టైనర్ రాబోతుంది. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ది బర్త్డే బాయ్. బొమ్మ బొరుసా పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి దర్శకుడు. ఈ చిత్రం టైటిల్ […]
Read Moreహైకోర్టులో పిన్నెలికి తాత్కాలిక ఊరట
మధ్యంత బెయిల్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు ఇరుపక్షాల న్యాయవాదుల అనుమతితో కోర్టు నిర్ణయం అమరావతి: ఎన్నికల సందర్భంగా అరాచకాలు సృష్టించిన కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. గురువారం బెయిల్ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. అప్పటికే […]
Read Moreరాష్ట్రాన్ని పునర్నిర్మాణమే తొలి ప్రాధాన్యం
ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయి టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఢిల్లీ: రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయని టీడీపీ నేత కనక మేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఎన్డీఏ పక్షాల రెండో సమావేశం జరిగిందని, అనంతరం ఎంపీలతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా మోదీ ఈ నెల 9న ప్రమాణ స్వీకా రం చేస్తారని […]
Read Moreఅశ్వత్థామగా యుద్ధానికి సిద్ధమైన అమితాబ్ బచ్చన్
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 ఎడి’ భారీ అంచనాలతో కూడిన ట్రైలర్ విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, మేకర్స్ మూవీపై వున్న ఎక్సయింట్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెలుతున్నారు. ఈరోజు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అశ్వత్థామ అవతార్ లోఉన్న కొత్త పోస్టర్ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. అమితాబ్ యుద్దభూమి మధ్యలో నిలబడి, అస్త్రాన్ని పట్టుకుని, నుదిటిపై […]
Read Moreపాఠశాలల్లో ఫీజుల ‘మోత’
40 నుంచి 50 శాతం వరకు భారం కొన్నింటిలో 25 శాతం వరకు పెంపు నియంత్రణపై ప్రభుత్వ చర్యలు శూన్యం హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రు లకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు ముఖ్యంగా కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతు న్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచేశాయి. కొన్ని కార్పొరేట్ […]
Read Moreరాజధాని అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తాం
డబుల్ ఇంజిన్ సర్కార్తో రూపురేఖలు మారుస్తాం అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని, రోడ్లన్నీ అస్తవ్యస్తమై అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్తో రూపురేఖ లు మారుస్తామని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. గత పది సంవత్సరాలుగా దేశాన్ని మోదీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. అందుకే ప్రజలందరూ మోదీని మూడోసారి ఎన్నుకున్నారని తెలిపారు. ఏపీలో మాత్రం […]
Read More