తెదేపా కేంద్ర కార్యాలయంలో అంబరాన్నంటిన సంబురాలు

ఐదేళ్లకు ఒకసారి వచ్చే మరపు రాని దీపావళి పండుగ రాష్ట్రానికి పట్టిన పీడ వదలడమే కాకుండా ప్రజా పరిపాలన తిరిగి అధికారంలోకి వచ్చింది జగన్ రెడ్డి అరాచక, అవినీతి, విధ్వంసక, నియంత పాలన మాకొద్దని ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు ప్రజాభీష్ట ప్రకారమే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది సీఎంగా బాధ్యతలు చెపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల ప్రకారం మొదట ఐదు ఫైల్స్‌పై చంద్రబాబు గారు సంతకం చేశారు […]

Read More

దొంగే దొంగా .. దొంగ అన్నట్లుగా వైకాపా నేతల తీరు

ఎవర్ని ఏమి అనకముందే … మమ్మల్ని కొట్టారంటూ ఢిల్లీలో విజయసాయి పెడబొబ్బలు ఏమీ జరగకుండానే వాళ్ళు చేసినట్లుగానే ఈ ప్రభుత్వంలోనూ దాడులు చేస్తారనే భయంతోనే ఈ రకమైన ప్రకటనలు ఒకటి, అర సంఘటనలు జరిగితే అవి వ్యక్తిగత దాడులే తప్ప పార్టీల ప్రమేయం లేదు ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు దొంగే దొంగా దొంగ అన్నట్లుగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఎవర్ని ఏమి అనకముందే, […]

Read More

నాడు పరదాల జగన్.. నేడు జనం మధ్య బాబు

– నాడు జగన్ కోసం పోలీసుల పరదాలు – రైతులు రోడ్డెక్కకుండా పోలీసుల నిర్బంధం – జగన్‌కు అమరావతి మహిళల మోకాళ్లపై నిలబడి నిరసన – ఇప్పుడు బాబుకు అమరావతి రైతుల బ్రహ్మరథం – మోకాళ్లపై నిలబడి కృతజ్ఞతలు – అమరావతిలో విచిత్రం ( మార్తి సుబ్రహ్మణ్యం) అమరావతి రెండు విభిన్న-వింత దృశ్యాలకు కేంద్రమయింది. అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఇద్దరు నాయకులు.. రెండు భిన్న వైఖరులు.. ఒక నేతకు నిరసనలు.. […]

Read More

ఎమ్మెల్సీ ల ప్రమాణ స్వీకారం

నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నవీన్ కుమార్ రెడ్డి ( మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటాల ) , తీన్మార్ మల్లన్న ( వరంగల్ ,ఖమ్మం , నల్గొండ గ్రాడ్యుయేట్స్ కోటా) తో శాసన మండలిలోని తన ఛాంబర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

Read More

టీటీడీని ప్రక్షాళన చేస్తాం…తిరుమల పవిత్రను కాపాడతాం

తిరుమలలో గోవింద నామస్మరణం తప్ప మరో మాట వినిపించకూడదు స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమలను గత పాలకులు అపవిత్రం చేశారు ప్రజలకు మంచి చేసే శక్తిని ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్నా రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది… ప్రజలంతా భాగస్వామ్యం వహించాలి -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – శ్రీవారి సేవలో బాబు కుటుంబం తిరుమల/తిరుపతి :- రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడతామని…తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద […]

Read More

మంత్రి మనోహర్ కు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు, కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా తెనాలి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికిన టీడీపీ,జనసేన,బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు. నందివెలుగు గ్రామం నుంచి ఆటోనగర్, విఎస్ఆర్ కాలేజీ, ఐతనగర్, గాంధీ చౌక్, మీదగా జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుతో మనోహర్ కి ఊరేగింపు స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు.

Read More

చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీపై తొలి సంతకం

– కొమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారన్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోవడం తో నిరుద్యోగులు హర్షం వ్యక్తం […]

Read More

చిత్తశుద్ధిలో చంద్రబాబుకు ఎవరు సాటి లేరు, రారు

– మాజీమంత్రి ప్రత్తిపాటి చెప్పింది చేసే చిత్తశుద్ధి, పేదల కష్టాలను పట్టించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవరు సాటి లేరు, రారన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రాలపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. వాటితో పాటు పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రాలపై సంతకాలతో […]

Read More

Andhra Pradesh: బాబు ఆన్ డ్యూటీ.. చార్జ్ తీసుకున్న వెంటనే ఆ 5 ఫైళ్లపై సంతకాలు

బాధ్యతల స్వీకారానికి సెక్రటేరియట్‌కి బయల్దేరిన ఏపీ సీఎం చంద్రబాబుకి , దారి పొడవునా పూలు పరిచి స్వాగతం పలికారు రాజధాని రైతులు. దారిలో తన కోసం ఎదురు చూసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు చంద్రబాబు. చంద్రబాబుకి, సెక్రటేరియట్‌లో సీఎస్‌తో పాటు ఉన్నతోద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛన్‌లతో సహా మొత్తం ఐదు సంతకాలు […]

Read More

ప్రజాసమస్యలను అత్యవసరంగా పరిష్కరించండి

– గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత 5ఏళ్ళ నుండి ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారని, వీటిని అత్యవసరంగా గుర్తించి, పరిష్కార దిశగా మునిసిపల్ అధికారులు కృషి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. గురువారం తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన మునిసిపల్ అధికారాలతో మాధవి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో తన దృష్టికి వచ్చిన పలు ప్రజాసమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. […]

Read More