-జగన్ విధ్వంసాన్ని బాబు సరిచేసే పనిలో ఉన్నారు – మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశం • సమస్యలు పరిష్కరించాలని టీడీ జనార్ధన్ కు వినతి • సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని టీడీ జనార్ధన్ హామీ మంగళగిరి: మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్ అధ్యక్షన రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగుల సమావేశాన్ని మంగళగిరి టీడీపీ జాతీయ కేంద్ర […]
Read Moreరైతుల ధర్నాకు మద్దతివ్వని చిరంజీవి
– చిరంజీవిపై జగ్గారెడ్డి సెటైర్లు హైదరాబాద్ : మాజీ ఎంపి చిరంజీవిపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. ‘రైతుల పక్షాన ఉన్నట్లు చిరంజీవి ఖైదీ నంబర్ 150 తీశారు. రైతుల పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తారు. కానీ ఢిల్లీలో ధర్నా చేసిన రైతులకు మద్దతివ్వలేదు. చిరంజీవి సినిమా హిట్.. రైతులు ఫట్, పవన్, బీజేపీకే ఆయన మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్లో ఉంటే సరైన దారిలో […]
Read Moreసంక్షేమం చూసి పార్టీలో చేరుతున్నారు
– ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, మహానాడు: అభివృద్ధి, సంక్షేమం చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ మెంబర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు గాంధీ భవన్ వద్ద విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యూపీఏ హయాంలో 70 వేల కోట్లు రుణ మాఫీ మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిందన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ […]
Read Moreఈనెల 22 నుండి అసెంబ్లీ సమావేశాలు
-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయండి శాసన సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు అమరావతి, 19 జూలై : ఈనెల 22వ తేదీ నుండి జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు,శాసన సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చేపట్టాల్సిన బందోబస్ధు ఏర్పాట్లపై […]
Read Moreఅట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్
– సీఎం నారా చంద్రబాబు నాయుడు – వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చర్చించిన ముఖ్యమంత్రి అమరావతి : అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చంద్రబాబు చర్చించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి […]
Read Moreరుణమాఫీతో బీజేపీ, బీఆర్ఎస్ కు నిద్ర పట్టడం లేదు
బీజేపీ ఎన్ని వేలకోట్లు రుణమాఫీ చేశారో చెప్పగలరా? – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, మహానాడు: సోనియా గాంధీ,రాహుల్ గాంధీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ రెండో దశలో 2లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా అవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. మూడు […]
Read Moreజర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కి ఎన్నికలు జరపండి
– హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని వినతి – కో ఆపరేటివ్ కమిషనర్ ని కోరిన జర్నలిస్టులు హైదరాబాద్: జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ కు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వెంటనే ఎన్నికలు జరపాలని కోరుతూ జెసిహెచ్ఎస్ఎల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో కో ఆపరేటివ్ కమీషనర్ మరియు రిజిస్ట్రార్ కో ఆపరేటివ్ సోసైటీస్ పి.ఉదయ్ కుమార్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికలు […]
Read Moreక్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ సృజన బిజీ బిజీ
హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు బాలికలతో కలసి భోజనం చేసిన కలెక్టర్ సృజన విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై దృష్టి సారించారు. ఆ మేరకు ఆమె జిల్లాలోని హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు, అధికారుల పనితీరు, స్కూళ్లలో పరిస్థితులను ఆమె సునిశితంగా తనిఖీ చేస్తున్నారు. తాజాగా సృజన.. ఏ.కొండూరు మండలం పెద తండా అంగన్వాడీ సెంటర్, తిరువూరు […]
Read Moreవినతులతో టీడీపీ కార్యాలయానికి పోటెత్తిన అర్జీదారులు
• ప్రతి సమస్యను ఓపిగ్గా విన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు • సమస్యలపై సంబంధిత ఎమ్మెల్యేలు, అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి ఆదేశం • భూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, అక్రమ కేసులపై అధికంగా వినతులు • ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యలు, పింఛన్ సమస్యలపై పలువురు నుండి వినతులు స్వీకరణ • పార్టీకోసం పనిచేసిన నేతలు నామినేటెడ్ పదవుల కోసం వినతుల సమర్పణ • ఇంకా […]
Read Moreగ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తాం
ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తాం బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి.. కేసుల పాలైతే మీరే నష్టపోతారు. – గ్రూప్ 2 అభ్యర్థులతో సచివాలయం లో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరివారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం […]
Read More