అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జూలై నెల రెండవ తారీఖున నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆగస్టు నెల మూడో తేదీ తో ముగియనుంది . దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీని పొడిగించడం జరగదని, అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి . ఇంతవరకు టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు . ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ […]
Read Moreఫిర్యాదులు…అర్జీల పరిష్కారంపై పవన్ కళ్యాణ్ దృష్టి
• వెంకటగిరిలో మహిళలను, వృద్ధులను వేధిస్తున్న ముఠాలపై వచ్చిన ఫిర్యాదుకు స్పందించి తిరుపతి ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ • గంటల వ్యవధిలో స్పందించిన పోలీసు యంత్రాంగం… కేసులు నమోదు చేసి బైండోవర్ అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను, ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచీ పరిశీలిస్తున్నారు. తన కార్యాలయ సిబ్బందితో కలసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి […]
Read Moreదార్శనికుడు కలాం : ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, మహానాడు: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గుర్తింపు పొందారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొనియాడారు. నందిగామ పట్టణం కాకాని నగర్ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎన్డీఏ నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం శాస్త్ర సాంకేతిక […]
Read Moreప్రమాద బీమాగా ఆదాయ పన్ను రిటర్న్
హైదరాబాద్, మహానాడు: మీరు వరుసగా మూడు సంవత్సరాలు ఆదాయపు పన్ను రిటర్న్లను చేసినట్లయితే ప్రమాద బీమాగా ఉపయోగపడుతుంది. ఆదాయపు పన్ను రిటర్న్ చేసిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రిటర్నులు చేసిన దానికి పది రెట్లు ఆ కుటుంబం లబ్ది పొందే అవకాశం ఉంది. ఒక వ్యక్తి గత మూడేళ్లుగా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసి ఉంటే, ఆ వ్యక్తి కుటుంబానికి గత మూడేళ్లుగా అతని సగటు వార్షిక ఆదాయానికి […]
Read Moreఅది శ్వేతపత్రం కాదు.. ఒక సాకు పత్రం
-సూపర్సిక్స్ అమలు ఊసే ఎత్తని ప్రభుత్వం -తొలి ఓవర్లోనే బాబు సర్కార్ డక్అవుట్ -సంపద సృష్టిస్తామన్నారు.. ఏమైంది? -అప్పులు చేస్తూ పోవడమే సంపదా? -హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికే అర్ధం […]
Read Moreచీఫ్ విప్గా కూన రవికుమార్?
డిప్యూటీ స్పీకర్గా కాలవ శ్రీనివాసులు? సీమలో బోయలకు పట్టం కాలవకు కలసిరానున్న శాసనవ్యవస్థపై పట్టు, పూర్వానుభవం చీఫ్ విప్ రేసులో ఆంజనేయులు, ధూళిపాళ్ల, చింతమనేని? అయినా కూనకే ఎక్కువ అవకాశం? ఆయనపై జగన్ జమానాలో 16 కేసులు, తమ్మినేనిపై పోరాటం రవికి పదవితో కళింగ సామాజికవర్గానికి అందలం శ్రీకాకుళంలో ఇప్పటికే ఇద్దరు బీసీ వెలమకు మంత్రి పదవులు సామాజిక సమతుల్యం కోసమే రవికి చీఫ్ విప్ పదవి తనకు ఆసక్తిలేదంటున్న […]
Read Moreశాకాంబరీదేవిగా అమ్మవారు
-చీమకుర్తి హరిహర క్షేత్రంలో ఘనంగా ఆషాడ గోరింటాకు పండుగ -ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు చీమకుర్తి, మహానాడు : ఆషాడ మాసం సందర్భంగా చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో గోరింటాకు పండగ శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు, సతీమణి శిద్దా లక్ష్మీ పద్మావతి, శిద్దా సుధీర్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. గోరింటాకు పండుగలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. […]
Read Moreశ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు. అటు శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుకుంటున్నాయి తుంగభద్ర జలాలు. ఇవాళ మధ్యాహ్నానికి ఇన్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉన్నట్లు అధికారులు […]
Read Moreజగన్కు మెదడుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం) ఈ మాట రఘురామకృష్ణంరాజో.. ఏ లోకేషో.. ఏ పవన్ కల్యాణో.. జగనంటే గిట్టని మీడియానో చెప్పింది కాదు. స్వయంగా జగన్ షెల్మెమ్మ షర్మిల.. షిక్కటి షిరునవ్వుతో ఇచ్చిన సర్టిఫికెట్. తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ జగన్ కోర్టుకు వెళ్లిన తర్వాత, షెల్లెమ్మ ఇచ్చిన సర్టిఫికెటు నిజమేకామోసనిపించకమానదు. లేకపోతే బుద్ధి-బుర్ర ఉన్న ఎవరైనా.. కోర్టుకు సంబంధం లే ని అసెంబ్లీ వ్యవహారాన్ని, తీసుకువెళ్లి కోర్టును […]
Read More