ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు, సిబ్బంది వైఖ‌రిలో మార్పు రావాలి

వైద్య సేవ‌ల కోసం ప్ర‌భుత్వాసుప‌త్రులు ప్ర‌జ‌ల మొద‌టి ఎంపిక‌గా మారాలి ఆసుప‌త్రుల నిర్వ‌హ‌ణ, సేవ‌ల నాణ్య‌త మెరుగుప‌డాలి మార్పు కోసం స్వ‌ల్ప‌,మ‌ధ్య‌,దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాలి ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, స‌మ‌య పాల‌న, జ‌వాబుదారీ త‌నంతో ప్ర‌జ‌ల మెప్పు పొందవ‌చ్చు గ‌త ఐదేళ్లుగా వైసిపి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో గాడిత‌ప్పిన ప్ర‌భుత్వాసుప‌త్రులు రెండేళ్ల‌లో స‌మ‌గ్ర మార్పులు తెస్తామ‌న్న ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌భుత్వాసుప‌త్రులు, వైద్య క‌ళాశాల‌ల‌కు ఇక‌నుండి రేటింగ్ […]

Read More

నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు

• ఆసుపత్రి నుంచి విద్యార్థులు డిశ్చార్జి…తరగతులకు హాజరు • భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే సహించేది లేదు • రేణిగుంట బీసీ వసతి గృహం ఘటనపై బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశం అమరావతి : రేణిగుంట బీసీ వసతి గృహంలో అస్వస్థతకు గురైన 21 మంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని, రుయా ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, […]

Read More

మల బురద సమస్యను అధికమించేలా మొబైల్ సెప్టిక్ ట్రీట్‌మెంట్ యూనిట్

స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు గంటకు 6000 లీటర్లను శుధ్ది చేయగల అత్యాధునిక సాంకేతికత మల బురద శుద్ది సమస్యను పరిష్కరించే క్రమంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. పారిశుద్ధ్య రంగంలో వినూత్న మార్పులు, సరికొత్త పరిష్కారాలను అన్వేషిస్తూ మల బురదను శుద్ది చేయగలిగిన మొబైల్ సెప్టిక్ ట్రీట్‌మెంట్ యూనిట్ లను […]

Read More

విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్య సిలబస్ లో మార్పులు చేయాలి ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దండి విద్య ప్రతి ఒక్కరి హక్కు…బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు ప్రతిభా అవార్డులు, పేరెంట్ టీచర్ మీటింగ్ లు మళ్లీ ప్రారంభించాలి జన్మభూమి కార్యక్రమం కింద స్కూళ్ల అభివృద్ధికి ముందుకు వచ్చేవారిని ప్రోత్సాహం విద్యాశాఖపై సమీక్షలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అదేశాలు అమరావతి : […]

Read More

పేదోడి సొంతింటి కలను సాకారం చేద్దాం

మోదీ ప్రయత్నానికి సహకరించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి లేఖ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా.. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ […]

Read More

పాడి రైతులెవరు వైకాపా తప్పుడు ప్రచారాల ఉచ్చులో పడొద్దు

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో పాడిరైతులు ఎవరూ విపక్ష వైకాపా చేస్తోన్న తప్పుడు ప్రచారాల ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు వ్యవసాయశాఖ మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు. పాడిరైతులను అన్ని విధాల ప్రోత్సహించాలి, వారికి అదనపు ఆదాయాలు అందించి ఆలంబనగా నిలవాలన్నదే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం అని స్పష్టం చేశారాయన. ఆ దిశగా పాల ఉత్పత్తికి సరైన గిట్టుబాటు ధర, […]

Read More

నా భార్య‌పై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది

అమెరికాలో ఉంటున్న మాధురి భ‌ర్త మ‌హేశ్ స్పంద‌న‌ ఆమె రాజ‌కీయంగా ఎదుగుతుంద‌నే కార‌ణంతో ఆరోప‌ణ‌లంటూ వ్యాఖ్య‌ ( శివశంకర్ చలువాది) వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, దువ్వాడ వాణిల వ్య‌వ‌హారం రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. సినిమా క‌థ‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ట్విస్టింగ్‌ ఎపిసోడ్స్ ఈ వ్య‌వ‌హారంలో చోటు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసుకుని త‌న‌పై ట్రోలింగ్ చేస్తున్నారనే మ‌న‌స్థాపంతో… […]

Read More

రోడ్ల నిర్మాణాల్లో సరికొత్త సాంకేతికతను జోడించండి

– రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి పెమ్మసాని హైదరాబాద్, మహానాడు: ఒకప్పుడు ఏపీ, తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టేవి. తిరిగి ఆ రోజులు రావాలి… అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. హైదరాబాద్ లో గల ఎన్ ఐ ఆర్ డి పీ ఆర్(నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలపమెంట్, […]

Read More

అన్న క్యాంటీన్లు ప్రారంభం.. శుభ సూచికం

– ఎమ్మెల్యే బోండా ఉమా విజయవాడ, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతుండడం శుభ సూచికమని సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. 58వ డివిజన్ సింగ్ నగర్‌లో మంగళవారం మధ్యాహ్నం 12:30 గం లకు అన్న క్యాంటీన్ దగ్గర ఉమా నాయకత్వంలో, బాలాజీ కన్స్ట్రక్షన్స్ దొడ్ల […]

Read More

సెప్టెంబర్ మొదటి వారం నుండి రెవిన్యూ సదస్సులు

ఉద్యోగుల బదిలీల కారణంగా వాయిదా నిజమైన అసైనీలకు న్యాయం చేసేందుకే భూముల రిజిస్ర్టేషన్లు నిలిపివేత రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అమరావతి, ఆగస్టు 13: గతంలో నిర్ణయించినట్లుగా రెవిన్యూ సదస్సులను ఈ నెల 16 నుండి కాకుండా వాయిదా వేస్తూ సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. […]

Read More