డాక్టర్ అత్యాచారం-హత్యపై సీబీఐని కోరిన మమతా బెనర్జీ కోల్కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు భగ్గుమంటున్నాయి. ఈ కేసులో నిందితులను ఆదివారంలోగా ఉరి తీయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐని కోరారు. “మా కోల్కతా పోలీసులు దాదాపు 90 శాతం వరకు దర్యాప్తును పూర్తి చేసారు” అని ఆమె తెలిపారు. ఈ నేరానికి వ్యతిరేకంగా శుక్రవారం టిఎంసి చీఫ్ నిరసనకు […]
Read Moreఅత్యంత వేగంగా తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరించే ప్రక్రియ
గేట్ ఏర్పాటుకు సంబంధించి అడ్డంకిగా పైనున్న ఉన్న 30 టన్నుల కౌంటర్ వైట్ తొలగింపు గంట గంటకు డాం వద్ద ఏం జరుగుతోందనేది అధికారుల బృందంతో పర్యవేక్షణ చేస్తున్నాం ఈరోజు సాయంత్రంలోపు తొలిగేటును దించేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం రైతులు ఎలాంటి ఆందోళన చెందరాదు.. తమ ప్రభుత్వం, తాము రైతుల కోసం పని చేస్తున్నాం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు […]
Read Moreప్రతి ఇంటిలో టీడీపీ ప్రభుత్వం చిరునవ్వులు పూయిస్తుంది
పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసేది టీడీపీ ప్రభుత్వమే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క ఇంటిలో చిరునవ్వులు పూయిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసేది తమ ప్రభుత్వమేనని వారు చెప్పారు. శుక్రవారం ఉదయం 21వ డివిజన్ కృష్ణలంక పొట్టి శ్రీరాములు హైస్కూల్ […]
Read Moreకలెక్టర్ వారూ నన్ను మరచిపోయారా?
(ఎస్ శ్రీనివాసరావు విజయనగరం) అయ్యా…. విజయనగరం జిల్లా కలెక్టర్ వారూ…..నన్ను మరచిపోయారు… ఇది మీకు న్యాయమా? జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రివర్యులారా..మీరు కూడా మరచిపోవడం న్యాయమా? విజయనగరం జిల్లా అధికార యoత్రాంగమా…. నన్ను మరచిపోవడం మీకు న్యాయం కాదు కదా.. విజయనగరం జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులారా…. శాసన సభ్యులారా….. జిల్లా పరిషత్ చైర్మన్ వారూ….ఇతర ప్రజాప్రతినిధులారా..మీరు కూడా నన్ను మరచిపోవం తగదు… హలో..నేనండి….. నన్ను గుర్తించరూ….ఎవరు అనుకొన్నారా… నేనండి […]
Read Moreనిరంతరం అన్న క్యాంటీన్లు కొనసాగిస్తాం
– రూ. 15లకే పేదలకి మూడు పూటలా నాణ్యమైన భోజనం – రాష్ట్రంలో మొత్తం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం – గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసేసి నిరుపేదల కడుపుకొట్టింది – ఎంతో మంది దాతలు ముందుకొస్తున్నారు – ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం – రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ – నెల్లూరు చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను ప్రారంభించిన […]
Read Moreపేదల కడుపు నింపడమే సీఎం లక్ష్యం
– గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేసిందో అర్థం కావట్లేదు – మన ప్రభుత్వ హయాంలో రీఒపెన్ చేయడం గొప్ప విషయం – సీఎం చంద్రబాబుని పది సార్లు కాదు వెయ్యి సార్లు గుర్తుకు తెచ్చుకోవాలి – శుచి, శుభ్రతతో కూడిన భోజనం అందిస్తున్నారు – ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది – నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి – […]
Read Moreకేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
– బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె, “సభ్యసమాజం తలదించుకునేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయనకు మహిళలపై గౌరవం లేకపోవడం వారి సంస్కార హీనతను తెలియజేస్తుంది” అని […]
Read More17 వ తేదీ వైద్య సేవల నిలిపివేత: ఐఎంఏ
కోల్ కత్తా లో జరిగిన వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో న్యాయం కోసం డిమాండ్ వైద్య సిబ్బంది కేంద్ర రక్షణ చట్టం చేయాలి ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలి కోల్ కతాలో ఆర్.జీ.కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9వ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం […]
Read Moreఆనంతో నారాయణ భేటీ…
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నారాయణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని మంత్రి ఆనం నివాసంలో…ఆయన్ని మంత్రి నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా అభివృద్ధిపై ఇరువురు మంత్రులు సుదీర్ఘగంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ వెంట…టీడీపీ పార్లమెంట్ […]
Read Moreపేద ప్రజల ఆకలి తీర్చటమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లు
-శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రజలకు అల్పాహారం వడ్డించారు. అనంతరం జనసేన నాయకులు బొర్రా అప్పారావు, మాజీ మునిసిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామిలతో కలిసి భోజనం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పేద ప్రజల ఆకలి తీర్చడమే ఈ క్యాంటీన్ల ప్రధాన […]
Read More