వైసీపీ పాలనలో చింపిన విస్తరిలా ఆర్థిక వ్యవస్థ!

– ఎన్ని ఇబ్బందులున్నా అన్నా క్యాంటీన్ల సాగుతాయ్‌ – ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉండి, మహానాడు: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చింపిన విస్తరిలా తయారైందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో కష్టాలలో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన దానికంటే ఎక్కువగానే అన్నా క్యాంటీన్ల ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఉండి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో […]

Read More

ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీలు వద్దు

– బొప్పరాజు, పలిశెట్టి అమరావతి, మహానాడు: ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల బదిలీల నుంచి ఏడాదిలోపు రిటైర్‌ అయ్యే వారికి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు విన్నవించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల ఉత్తర్వుల్లో/మార్గదర్శకాలలో ‘సంవత్సరం లోపు పదవీ విరామం(రిటైర్) పొందే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీల నుండి మినహాయింపు’ ఇవ్వలేదని తెలిపారు. దానివలన 62 ఏళ్ళ […]

Read More

టీడీపీనా.. అయితే ఏంటిట?

తమ్ముళ్లను దెబ్బేస్తున్న ఎమ్మెల్యేలు నిర్మొహమాటంగా తమ్బుళ్ల వద్దే వసూలు ఎన్నికల్లో పార్టీ కోసం లక్షలు ఖర్చుపెట్టుకున్న తమ్ముళ్లు జగన్ జమానాలో లెక్కలేనన్ని కేసులు అభ్యర్ధులను కాకుండా పార్టీని చూసి గెలిపించిన పార్టీ అభిమానం తీరా గెలిచాక సొంత పార్టీ నాయకులకే టెండర్లు పెడుతున్న ఎమ్మెల్యేలు తమ్ఫుళ్ల వ్యాపారాలు మూసివేయించి బేరాలకు దిగుతున్న వైచిత్రి విధిలేక ఎంతో కొంత చదివించుకుంటున్న తెలుగు తమ్లుళ్లు అగ్రనేతలంతా బిజీనే.. ఎవరూ దొరకని దుస్థితి ఎవరికి […]

Read More

ఛత్తీస్‌ గఢ్‌ జర్నలిస్టుల కేసుపై రీ ఎంక్వైరీ

– హోమ్ మంత్రి వంగలపూడి అనిత అమరావతి, మహానాడు: ఛత్తీస్‌ గఢ్‌కు చెందిన ఆరుగు జర్నలిస్టులపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసుపై రీ ఎంక్వైరీ కి ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ( ఏపీయూడబ్ల్యు) నేతలు హోమ్ మినిస్టర్ ను కలిశారు. ఆ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు […]

Read More

త్వరలోనే స్థానిక సంస్థల సమస్యలన్నింటికీ పరిష్కారం

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు: ఆర్థికంగా ఉన్న సమస్యలు తొలగించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, జవాబుదారీతనంలో రాష్ట్ర స్థానిక సంస్థలను ముందు వరుసలో నిలపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిన స్థానిక సంస్థలకు చెందిన రూ.1,452 కోట్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం […]

Read More

స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు విడుదల

– స్థానిక సంస్థల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – సీఎం చంద్రబాబు సూచనల మేరకు నిధులు విడుదల – గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. మేం బలోపేతం చేస్తున్నాం -ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, మహానాడు: గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అని మహాత్మ గాంధీ ఆశయాలను పాటించే ప్రభుత్వం మాదని, స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధికి […]

Read More

ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే

రుణమాఫీ కానీ వారు ఆందోళన చెందవద్ధు రైతులు బిఆర్ఎస్,బీజేపీ చట్రంలో పడద్దు బిఆర్ఎస్ హయంలో రైతు రుణమాఫీ ఎన్ని సంవత్సరాలు చేశారు.. ఎంత మందికి ఇచ్చారు బీజేపీ ఈ 10 సంవత్సరాల్లో రైతులకు ఏమైనా చేసిందా కేసిఆర్ ట్యూనింగ్ – కిషన్ రెడ్డి మ్యూజిక్ తో కాంగ్రెస్ ను విమర్శిస్తే మీకు మీరే అవమానించుకున్నట్టే సెక్రటేరియట్ ముందు బరా బర్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టీ తీరుతాం రాజీవ్ గాంధీ […]

Read More

మంకీ పాక్స్‌… కేంద్రం అప్రమత్తం!

– హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ‌ఆరోగ్య సంస్థ న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్‌పై ప్రపంచ ‌ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి, వారికి వైద్యం అందిచడానికి ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అలాగే ఢిల్లీలో మూడు నోడల్‌ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో […]

Read More

ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు

80 శాతం రాయితీపై విత్తనాలు అందించండి ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలివ్వండి రైతుకు అవసరమైన విత్తనాలకు రాయితీ ఇవ్వాలి ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించండి రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు […]

Read More

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలి

రాష్ట్రంలో 40 శాతం మంది రైతన్నలకు కూడా అందని రుణమాఫీ  ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తయిందని మాటలు చెప్తుంటే.. మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారు అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలి అప్పటిదాకా ప్రభుత్వం పైన పోరాటం ఆగదు అందులో భాగంగానే ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు భారత […]

Read More