పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగు రాష్ట్ర ప్రజలకు పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి పూజను ప్రోత్సహిస్తూ, ఎక్స్లో పోస్ట్ చేశారు. “మట్టిలో పరమాత్మను దర్శించే అద్భుతమైన తత్వదర్శనం, యోగదర్శనం పార్థివ గణపతి పూజలో ఉన్నది గనుక . వినాయక చవితికి గణపతిని మట్టితో తయారు చేయాలని పురాణాది శాస్త్రాలు సూచిస్తున్నాయి.” అలాగే, ప్రజలకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో […]
Read Moreముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1,50,000 విరాళం ఇచ్చిన సర్వోదయ ట్రస్టు
విపత్కర పరిస్థితుల్లో పరిపాలన యంత్రాంగం పనితీరును అభినందించిన ట్రస్టు అమరావతి: కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం విజయవాడ ఆధ్వర్వంలో గాంధీ విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన సర్వోదయ ట్రస్ట్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1,50,000 విరాళం అందించింది. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి సంబంధిత చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సర్వోదయ ట్రస్ట్ ప్రెసిడెంట్ డా.జివి మోహన్ రావు మాట్లాడుతూ వరద ప్రభావిత […]
Read Moreవరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
-నిరంతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కాలనీలు పరిశుభ్రంగా ఉంచాలి -అధికారులను ఆదేశించిన రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసుపార్ధ సారధి విజయవాడ: విజయవాడలోని 32,52 డివిజన్లలో శుక్రవారం ఆయన పర్యటించి బాధితులకు ఆహారం పాలు పంపిణీ చేశారు. అలాగే ఫైర్ ఇంజిన్ నీటితో పరిసరాలను శుభ్రం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ నిరంతరం జరగాలని, కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వరద […]
Read Moreరైతులను ఆదుకుంటాం…
కేసరపల్లి లో రైతులు తో ముఖాముఖి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ గన్నవరం మండలం కేశరపల్లి గ్రామంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంటనష్టం పరిశీలించారు.అనంతరంజరిగిన రైతు సభలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా రైతుల సమస్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హిందీ లో రైతుల సమస్యలు తర్జుమా చేసి వివరించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ […]
Read Moreమూడో గండి పూడ్చివేత పనులు ప్రారంభం
విజయవాడ, మహానాడు: బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు సారథ్యంలో రెండు గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. మూడో గండి పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి లోకేష్ డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. గండ్ల పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ లతో కలిసి కమాండ్ కంట్రోల్ నుంచి లోకేష్ సమీక్షిస్తున్నారు. విరాళాలు […]
Read Moreవాటీస్ దిస్ వెంకటలక్ష్మీ?
మహిళా కమిషన్లో ఇంకా ‘గజ్జల’ మోత హోదా లేకపోయినా వెంకటలక్ష్మి హడావిడి మహిళా ‘చైరు’ పట్టుకుని వేళ్లాడుతున్న ‘పర్సన్’ గత నెల లోనే ముగిసిన ఏపీ మహిళా కమీషన్ ఛైర్పర్సన్ పదవీకాలం అయినా ఛైర్పర్సన్ హోదాలోనే కొనసాగుతూ ఉత్తర్వులు ఇస్తున్న గజ్జల వెంకట లక్ష్మి (సుబ్బు) ఏపీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం మెంబర్ / ఛైర్పర్సన్ నియామకం అయిన తర్వాత, గరిష్టంగా ఐదు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగగలరు. […]
Read Moreబాబు ఇలా.. జగన్ అలా!
– లైంగిక ఆరోపణలొచ్చిన ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ వేటు – బాధితురాలు ఆరోపించిన రోజునే ఎమ్మెల్యే సస్పెండ్ – నేరం రుజువైతే పార్టీ నుంచి బహిష్కరణ – బాబుకు భిన్నంగా జగన్ తీరు – అవంతి, అంబటి, మాధవ్, విజయసాయి, దువ్వాడపై ఆరోపణలు – వీడియోలకెక్కిన అవంతి, మాధవ్, విజయసాయి, దువ్వాడ రాసలీలల యవ్వారం – ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్యారోపణలు – ముంబయి నటి జిత్వానీపైనా వైసీపీ నేతల లైంగిక […]
Read More