ఇండియన్ ఆర్మీకి ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు

వినుకొండ, మహానాడు: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్ లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండకు చేరుకుంది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచనల మేరకు పట్టణంలోని 32 వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, మాజీ ఆర్మీ, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలు వెంకట్రావు, శివశక్తి సిబ్బంది, గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ […]

Read More

జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే

వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలి కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి రవీంద్ర భారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు.వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి […]

Read More

కూరగాయలు, నిత్యావసరాల పంపిణీ

గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ కమిటీ సహకారంతో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీసీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకులతో వెళ్ళే వాహనాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ… ఆపద సమయంలో చిన్నా,పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో […]

Read More

వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదలొస్తున్న దాతలు

– ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందజేత అమరావతి :- వరద బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, చలన చిత్ర ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు, ప్రవాస భారతీయులు పెద్దఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విరాళాలు అందజేస్తున్నారు. ఆపన్న హస్తం అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్న దాతలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ […]

Read More

రెండ్రోజుల్లో అంతా శుభ్రం చేస్తాం

• బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత • 54, 56 డివిజన్లలో మాజీ ఎంపీ కొనకళ్లతో కలిసి వరద బాధితులకు మంత్రి పరామర్శ • ఎస్వీఆర్ స్కూల్లో ఫైరింజన్ తో శుభ్రం చేసిన మంత్రి సవిత అమరావతి : రెండ్రోజుల్లో ఇళ్లు, వీధులు, షాపులు…అన్నీ శుభ్రం చేస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. […]

Read More

రాష్ట్రంలో వరద పరిస్థితులను గవర్నర్ కు వివరించిన చంద్రబాబు

విజయవాడ: రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్ధుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా రేయింబవళ్లు నిరంతరం పనిచేసి పెద్దఎత్తున సహాయ పునరావాస చర్యలు […]

Read More

గణేష్ మండపాలకు ఎలాంటి ఫీజులు లేవు

– హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ సోషల్‌మీడియా దుష్ప్రచారంపై ఆగ్రహం విజయవాడ: రాష్ట్రంలో గణేష్ మండపాల అనుమతులకు సంబంధించి ఎలాంటి రుసుములు లేవని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ సోషల్‌మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విధించిన రుసుమును కూడా తమ ప్రభుత్వం ఎత్తివేసిందని వెల్లడించారు. 2022లోనే గత ప్రభుత్వం గణేష్ మండపాలకు సంబంధించి జీవో ఇచ్చింది. మేము ఆ జీవోలో […]

Read More

వరద బాధితులకు ఐఎంఏ అండ

– 40 వాటర్ ప్రెషర్ పంపులు పంపిణీ గుంటూరు, మహానాడు: విజయవాడ వరద ప్రభావిత బాధితులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ అండగా నిలిచింది. ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి దాదాపుగా 13 లక్షల రూపాయలు అందించారు. తాజాగా ఇళ్ళలో పేరుకుపోయిన బురద తొలగించేందుకు అవసరమైన 40 వాటర్ ప్రెషర్ మెషీన్లను అగ్నిమాపక శాఖకు అందించి, మేము సైతం అంటూ గుంటూరు వైద్యులు అండగా నిలిచారు. స్థానిక గుంటూరు […]

Read More

పులిహోర ప్యాకెట్లు కూడా పంచని జగన్.. పులిహోర కబుర్లు చెబుతున్నారు

* రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది * వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాం.. * పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు * ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు * ధరల నియంత్రణపై దృష్టి పెట్టి రాయితీపై కూరగాయల విక్రయాలు * గత ప్రభుత్వ నిర్లక్ష్యం […]

Read More

గృహ నిర్మాణ 100 రోజుల లక్ష్యాల పూర్తిపై దృష్టి పెట్టండి

– మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలి – వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహ నిర్మాణ అధికారులు సిబ్బంది సేవలు భేష్ – రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ : పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించిన వందరోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార పౌర సంబంధాల […]

Read More