బుడమేరు గట్ల పటిష్ఠతపై లోకేష్ పర్యవేక్షణ!

* మంత్రికి పలువురు విరాళాల అందజేత విజయవాడ, మహానాడు: బుడమేరు గట్ల పటిష్ఠతపై డ్రోన్ లైవ్ ద్వారా మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షం కురుస్తున్నా క్షేత్ర స్థాయిలో మంత్రి నిమ్మల రామానాయుడు ఉండి పనులు చేయిస్తున్నారు. ఇదిలావుండగా, వరద బాధితులను ఆదుకునేందుకు భారీగా దాతలు స్పందిస్తున్నారు. మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గుత్తా బాలాజీ రూ. 15 లక్షలు, విజయవాడకు చెందిన పారిశ్రామిక […]

Read More

తెలంగాణలో వర్షాలు… అప్రమత్తంగా ఉండాలి

– సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏడో రోజు సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. – వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూటా కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నాం. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. • బాధిత ప్రజలకు […]

Read More

వరద నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక

– తొలుత కేంద్రాన్ని రూ. 6,880 కోట్లు అడిగాం – బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చాం – ప్ర‌భుత్వ చర్యలపై ఆర్మీ ఇంజ‌నీరింగ్ విభాగం ప్రశంసలు – బుడమేరు స‌మ‌స్య‌కు శాశ్వత పరిష్కారం చూపిస్తాం – నేటి నుంచి న‌ష్ట గ‌ణ‌న – గత ప్రభుత్వం విధ్వంసాలు సృష్టించింది – వారి పాపాలే నేటి శాపాలు – విద్వేష చర్యలకు పాల్ప‌డితే ప్ర‌జా జీవితంలో, రాజ‌కీయాల్లో ఉండకూడదు – మీడియా […]

Read More

కలిసుందామని లైంగికంగా దగ్గరై.. మరో పెళ్ళికి సిద్ధపడ్డ వైసీపీ నేత!

– వినుకొండ యువతి పోలీసులకు ఫిర్యాదు వినుకొండ, మహానాడు: వైసీపీ నాయకుడు అత్తర్ నాగూర్ వలి తనను లైంగికంగా దగ్గరై, రెండుసార్లు గర్భం తీయించి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమయ్యారని తనకు న్యాయం చేయాలని వినుకొండ పట్టణానికి చెందిన యువతి(27) శనివారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బాధితురాలు మీడియా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తనను […]

Read More

కాంగ్రెస్ 2 నెలల జీతం విరాళం

హైదరాబాద్‌, మహానాడు: రాష్ట్రంలో వరద సహాయం కోసం రెండు నెలల జీతాన్ని కాంగ్రెస్ శాసనసభ పక్షం విరాళంగా ప్రకటించింది. ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు, ప్రభుత్వ సలహాదారుల రెండు నెలల జీతం ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి, కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సూచన మేరకు ఈ సహాయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.

Read More

ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవ ఎన్నిక

విజయవాడ, మహానాడు: ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్టు ఆర్వో నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేశినేని ఏమన్నారంటే.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభపరిమామం.. తొలి నిర్ణయంగా సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేస్తా… రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో క్రికెట్ కు వసతులు కల్పిస్తాం… ఇప్పటివరకు విశాఖ ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్ లకు […]

Read More

మన్యంలో లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

అల్లూరి, మహానాడు: అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. 11 మందికి గాయాలయ్యాయి.

Read More

కృష్ణా నది వరద ముంపు బాధితులకు ఆహారం

– దాతృత్వాన్ని చాటుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ తోట్లవల్లూరు, మహానాడు: పామర్రు నియోజకవర్గం, తోట్లవల్లూరు దగ్గర గల కృష్ణా నది వరద ముంపు బాధితులు 400 మందికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ భోజనాలు పెట్టారు. అలాగే పాము లంక గ్రామ ప్రజలకు కూడా ఆటోలో భోజనాలు పంపించారు. తోట్ల వల్లూరు లోని జడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రంలో లంక గ్రామాల ప్రజలు […]

Read More

రెండు లక్షల రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలి

– సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకల్ జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట: రెండు లక్షల రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని శాసన సభ్యుడు గుంటకల్ జగదీశ్వర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు రుణమాఫీ వరద సాయం విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడారు. ఆయన ఏమన్నారంటే.. ఇచ్చిన హామీలు నెరవేర్చక వచ్చిన సమస్యలను పరిష్కరించక […]

Read More

ఛీఛీ – జగన్!

-మనిషి లక్షణాలు కూడా లేవు -8 ప్రశ్నలకు టీడీపీ ఎదురుదాడి విజయవాడలో వరద బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల విషయంలో వైఎస్ జగన్ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మీరు ఈ ట్వీట్ బెంగళూరులో ఉండి వేసారా? లండన్ లో ఉండి వేసారా? అని ఎద్దేవా చేస్తూ కౌంటర్ పోస్ట్ చేసింది. గత ఏడు రోజులుగా వరదలో కూడా […]

Read More