జన్మభూమిపై ‘తానా’ చూపుతున్న ప్రేమ మరువలేనిది

– 10వ డివిజన్ లో తానా ఆధ్వర్యంలో కిట్లను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: ‘తానా’ ఫౌండేషన్ జన్మభూమిపై చూపుతున్న ప్రేమ మరువలేనిదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తానా ఫౌండేషన్ వారు నాణ్యతతో కూడిన సేవా కార్యక్రమాలు అందచేస్తారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్ పరిధిలోని టవరైన్ రోడ్డులో వరద బాధితులకు తానా ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం […]

Read More

సహాయ కార్యక్రమాలు చేయడంతో ‘తానా’ భేష్

– దుస్తులు పంపిణీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: 9వ రాష్ట్రంలో ఏ. విపత్తు వచ్చిన ముందుగా స్పందించి సహయం చేసే ‘తానా’ సేవలు భేష్ అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గతంలో కరోనా వచ్చిన సమయంలో సేవా కార్యక్రమాలతో పాటుగా మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారని, ఇప్పుడు వరద బాధితులను ఆదుకోదానికి 11 రకాల నిత్యావసరాలతో కిట్లను అందచేస్తున్నారని ఆయన చెప్పారు. గురువారం ఉదయం తూర్పు […]

Read More

వరద ముంపు ప్రాంతాలు పరిశీలించిన ఎంపీ హరీష్ మాధుర్ , ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు

ముమ్మిడివరం: లంక ఆఫ్ ఠానేలంక పంచాయతీ కునాలంక గ్రామంలో వరద పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చిబాబు మాట్లాడుతూ లంక గ్రామాలకు రీవిట్మెంట్ శాంక్షన్ తీసుకువచ్చి రక్షణ చర్యలు చేపడతామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో లంక గ్రామాల్లో పర్యటించినప్పుడు పది రోజుల్లో రీవిట్ మెంట్ పనులు చేపడతామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. రెవెన్యూ, హెల్త్ ,ఎన్ డి […]

Read More

వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యశాఖ పెద్ద యజ్ఞం

ఇంటింటికీ ఉచితంగా అత్యవసర మెడికల్‌ కిట్లు తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గొల్లపూడి: నారాయణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్ చింతారెడ్డిపాలెం (నెల్లూరు), ఎపీఎం అండ్ హెచ్ ఎన్టీఆర్ జిల్లా వారు విజయవాడ రూరల్ మండలంలో షాబాద-జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, రాయనపాడు, పైడూరుపాడు, గొల్లపూడి గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా అత్యవసర మెడికల్ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొల్లపూడి సాయిపురం కాలనీలో తెదేపా […]

Read More

వరద బాధితులకు విరాళాల వెల్లువ

– సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి :- అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో గురువారం పలువురు దాతలు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా తమ విరాళాలు అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి రూ.5 కోట్లు 2. […]

Read More

సాధారణ విపత్తులా ఈ విపత్తును చూడకండి

– ఉదారంగా సాయం చేయండి – ప్రజలు భారీగా నష్టపోయారు….రైతులు కుదేలయ్యారు – ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడండి – వరద నష్టం అంచనాలపై వచ్చిన కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్నపం – ప్రభుత్వ సహాయక చర్యలు భేష్…ప్రజలు కుదుటపడుతున్నారు – వరద కష్టాలపై ప్రజల్లో అసహనం, ఆవేశం కనిపించలేదు – ప్రభుత్వంపై నమ్మకం కనిపించింది – క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం […]

Read More

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

• అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం చేయాలి • వెబ్ సైట్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలి • ప్రభుత్వంపై వచ్చే నెగెటివ్ వార్తలపై ఆయా శాఖల ద్వారా వెంటనే వివరణ ఇవ్వాలి • ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సమాచారశాఖ పని చేయాలి • అభివృద్ధి సంక్షేమ పధకాలకు చెందిన సమాచారంపై డేటా బ్యాంకు ఏర్పాటు చేయాలి – సమాచార పౌరసంబంధాలు,గృహ నిర్మాణ శాఖ కొలుసు […]

Read More

రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు

– గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుకు ప్రోత్సాహం – హర్టికల్చర్, ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ కు సహకారంతో రైతులకు లబ్ధి – వ్యవసాయ ఉత్పత్తులకు ఆహారశుద్ద ద్వారా విలువపెంపు కార్యక్రమం – ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ […]

Read More

అండగా ఉండేందుకు కదలిన దాతలు

– మంత్రి లోకేష్‌ కు ప్రముఖుల విరాళాలు అమరావతి, మహానాడు: వరద బాధితులకు అండగా నిలిచేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి విరాళాలు పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల నిర్వాహకులు గురువారం అందజేశారు. విజయవాడకు చెందిన ప్రియ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత పి.శివకుమార్ రూ.10 […]

Read More

ఏపీకి మరో ముప్పు?

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఏపీ, ఒడిశాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలను హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.  

Read More