వరద బాధితులకు ఎమ్మెల్యే సౌమ్య వస్తువుల పంపిణీ

నందిగామ టౌన్: నందిగామ పట్టణం 16వ వార్డు పాత బైపాస్ గ్యాస్ కంపెనీ రోడ్డు నందు నందిగామ మాజీ సైనికులు వరద బాధితుల సహాయార్థం 60 మందికి నిత్యవసర సరుకులు, దుస్తులు మరియు పిల్లలకు పౌష్టికాహార బిస్కెట్లను ఇచ్చుటకు ముందుకు రాగా సోమవారం నాడు శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బాధితులకు సరుకులు దుస్తులు మరియు పౌష్టికాహారం బిస్కెట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగిరాల […]

Read More

ఐపీఎస్ అధికారులకు జత్వాని కేసు ఒక గుణపాఠం

– ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరువును ఈ కేసు దారుణంగా దెబ్బతీసింది – పోలీస్ అధికారులకు కళ్ళు తెరిపించే ఘటన చట్టాన్ని రక్షించవలసిన వారే.. చట్టాన్ని ధిక్కరిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరన్న విషయాన్ని కాదంబరి జత్వాన్ని కేసు రుజువు చేసింది. రాజ్యాంగ హక్కులను, చట్ట హక్కులను కాల రాసి విధి నిర్వహణ లోపానికి పాల్పడే అధికారులకు ఇది కనువిప్పు కలిగించే సంఘటన. పాలకులకు ఊడిగం చేస్తూ.. రాజకీయ నాయకులతో కలిసి […]

Read More

సబ్ రిజిస్టార్ కార్యాలయాలలో రాచరికపు పోకడల రద్దుకు శ్రీకారం

-రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా -పారదర్శకతతో కూడిన మర్యాద పూర్వక సేవలే లక్ష్యం అమరావతి : రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల ద్వారా ప్రజలకు మరింత స్నేహ, మర్యాద పూర్వక వాతావరణం కల్పించడమే తమ ధ్యేయం అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. విజయవాడ గుణదల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోమవారం సబ్ రిజిస్టార్ ప్రత్యేక పోడియం తొలగించే కార్యక్రమానికి సిసోడియా […]

Read More

కనుమూరి రాజ్యలక్ష్మికి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు

నరసరావుపేట, మహానాడు: ప్రముఖ సాహితీవేత్త ఆర్వీఆర్ కాలేజీ అధ్యాపకురాలు, ప్రధానోపాధ్యాయిని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి, శ్రీ శ్రీ కళా వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రాజ్యలక్ష్మి కి శనివారం విఆర్‌ రావు సిద్ధార్థ కళాశాల, విజయవాడలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రాస్పరిటీస్ ఎడ్యుకేషన్ అసోసియేషన్(ఏపీఎంపీఏ) వారి నిర్వహణలో, ఏపీఎంపీఏ అధ్యక్షుడు డాక్టర్ బి.రమేష్ ఆధ్వర్యంలో శ్రీ సర్వేపల్లి […]

Read More

అమరావతి సృష్టికర్త వెంకటాద్రికి ఘన నివాళులు

– పంట పొలాలను పరిశీలించిన అశోక్ జాడౌన్ గుంటూరు, మహానాడు: రెండు రోజులుగా భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్లో పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి వచ్చిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ అధ్యక్షుడు అశోక్ జాడౌన్ ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో, సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా అమరావతిని సందర్శించారు. అమరావతిలోని కేంద్ర పురావస్తు శాఖ సంగ్రహాలయాన్ని మహా చైత్యాన్ని, ధ్యాన బుద్ధ […]

Read More

మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు

– గవర్నమెంట్ స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? – ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోండి – ఎక్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైఎస్ జగన్ ఫైర్ అమరావతి : చంద్రబాబు గారూ.. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను […]

Read More

సంక్షేమ హాస్టళ్లను మీ సర్కారు సంక్షోభ హాస్టళ్లుగా మార్చింది

– రాష్ట్రంలో రోజురోజుకీ పతనమవుతున్న విద్యావ్యవస్థ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల తక్షణ పరిష్కారం కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్: రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని 9 నెలల కాంగ్రెస్ సర్కారు పాలనలో సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ హాస్టళ్లుగా మారాయని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లు సమస్యలతో సతమవుతున్నా, ఒక్కరూ వాటిపై దృష్టి […]

Read More

తెలంగాణ అస్థిత్వతం పెట్టుకుంటే రాజకీయ సమాధే

– తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించటంపై కేటీఆర్ ఆగ్రహం – కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలకు పిలుపు – బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహం గాంధీ భవన్ కు తరలిస్తాం – ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఆత్మను తాకట్టు పెట్టాడు హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం, తెలంగాణ […]

Read More

రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు ఎలా పెడతారు?

– మీ పోలీస్ పటేల్ అహంకారానికి నిదర్శనమా ? – ఓ వైపు డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్,ఆ పక్కన దూక్సిచిలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం,ఎదురుగా అమరజ్యోతి – ఇప్పుడు మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ద్వారా తెలంగాణ ఆత్మ లింక్ ను రేవంత్ రెడ్డి కట్ చేశారు – తెలంగాణ భవన్ లో సోమవారం నాడు మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,బీ ఆర్ ఎస్ […]

Read More

నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకే తొలి ప్రాధాన్యం

– ప్రతిష్ఠాత్మకమైన ఏపీపీసీబీ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ కృష్ణయ్య – చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కృష్ణయ్య – అభినందనలు తెలిపిన నేతలు, పార్టీ కార్యాలయ సిబ్బంది – సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణయ్య విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీసీల పార్టీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి రుజువు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ప్రజాహితం […]

Read More