మంగళగిరి, మహానాడు: స్థానిక రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను రెండు రోజులపాటు పోలీసులు విచారించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సురేష్ ను మంగళగిరి న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తారు. కాగా, మంగళగిరి బైపాస్ లోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం పై దాడి […]
Read Moreపులివెందుల ఎమ్మెల్యే జగన్…మీకు పుస్తకం గురించి తెలుసా?
– వేలాది పాఠశాలలను మూసివేసిన ఘనుడివి నువ్వే.. – టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టిన ఘనత నీదే.. – ఏపీ మహిళ, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విజయవాడ, మహానాడు: ఏం చదివావో తెలియదు.. ఎక్కడ చదివావో తెలియదు.. ఏ స్కూలో తెలియదు… ఏ కాలేజీయో అస్సలు తెలియదు. నువ్వు విద్యాశాఖ గురించి, పరీక్షల గురించి, స్టేట్ & సెట్రల్ సిలబస్ […]
Read Moreహార్డ్ హైస్కూల్ లో విద్యార్థిని ఆత్మహత్య!
నరసరావుపేట, మహానాడు: స్థానిక హార్డ్ హైస్కూల్ లో విద్యార్థిని ఆత్మహత్య సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పల్లపు జయలక్ష్మి (14) తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని జయలక్ష్మి స్వగ్రామం రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Moreఆలయాల్లో బీజేపీ శ్రేణుల ప్రత్యేక పూజలు
గుంటూరు: భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక డొంక రోడ్డులో వేంచేసియున్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం నాలుగో మండల ప్రధాన కార్యదర్శి పెద్దింటి శ్రీకృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆలయంలో సీతారామాంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు భారత ప్రధాని ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ శత వసంతాలు పూర్తి చేసుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ […]
Read Moreజత్వానీ కేసులో భయంతోనే….నీలి మీడియా తప్పుడు రాతలు!
• మహిళలను కించపరుస్తూ రాసిన ఆ రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాం • జత్వానీ కేసుకు దేశవ్యాప్తంగా మద్దతు • నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు • కుట్రపూరితంగా మహిళలందిరినీ ఇబ్బందులకు గురిచేయాలని పన్నాగం • ఇది వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం • జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్తోనే జత్వానీపై కేసులు • జత్వానీని, ఆమె తల్లిదండ్రులను దారుణంగా హింసించారు. • 151 నుంచి 11కు […]
Read Moreవరద బాధితులకు ఆపన్నహస్తం
– మంత్రి లోకేష్ను కలిసి విరాళాల అందజేత ఉండవల్లి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల ఆధ్వర్యంలో తెలుగు టెలివిజన్ డిజిటల్, ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రతినిధులు రూ.5 లక్షలు అందజేశారు. అలాగే, గన్నవరం నియోజకవర్గానికి చెందిన తమ్మిన సత్యనారాయణ ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్ లో […]
Read Moreస్వచ్ఛతా హీ సేవా ర్యాలీ
నరసరావుపేట, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ అరుణ్ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు ప్రారంభించారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ తరువాత ర్యాలీ ప్రారంభం అయింది. పల్నాడు బస్ స్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Moreసజ్జల మెడకు జిత్వానీ ఉచ్చు?
– నోరు విప్పుతున్న పోలీసులు – ఆయన ఆదేశాల మేరకే చేశామని ఒప్పుకోలు? -జిందాల్ వచ్చినప్పటి నుంచి ఆ పోలీసుల కాల్లిస్టుపై నిఘా – సజ్జల, ముగ్గురు ఐపిఎస్ల కాల్డేటా పరిశీలన – అప్రూవర్గా మారనున్న ఓ ఐపిఎస్ – సజ్జలపైనా కేసు తప్పదా? – అవునంటున్న పోలీసు వర్గాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ముంబయి నటి కాదంబరి జిత్వానీని ముంబయి నుంచి చెరబట్టి.. విజయవాడకు తెచ్చి ఆమెను అక్రమంగా […]
Read More