నిరుద్యోగులకు శుభవార్త!

– 22న మెగా జాబ్‌ మేళా సత్తెనపల్లి, మహానాడు: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నన్ను నిరుద్యోగ యువత కలిసి వారి నిరుద్యోగ సమస్యను చెప్పుకున్నారు.. ఆ రోజున వారందరికీ మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చానని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… నేను ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం […]

Read More

సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌

* ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌ * కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లు * ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు * తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రూ.5 వేలు అంద‌జేత‌ * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీపి క‌బురు అందించారు. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోనస్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి సంస్థ […]

Read More

యువగళం జ్ఞాపకాలను మరచిపోని యువనేత లోకేష్

– మురుగన్ టీ స్టాల్ లో చాయ్ తాగి నాటి స్మృతులను నెమరు వేసుకున్న మంత్రి చంద్రగిరి, మహానాడు: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన ఘట్టాలను నమోదు చేసిన చారిత్రాత్మక యువగళం నాటి అనుభవాలను యువనేత నారా లోకేష్ మర్చిపోలేదు. మంత్రిగా చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన లోకేష్ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. బంగారు పాళ్యం పర్యటన ముగించుకొని తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళుతున్నప్పుడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. […]

Read More

ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులో బిగ్ బ్రదర్స్ దందా

– కుట్రగేట్ అనే ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని, మరి ఈ భూములు లాక్కునే కుట్రలు – కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్మెంట్ మారుస్తున్నారు – ఎవరి భూముల కోసం,ఎవరి స్వలాభం కోసం ఈ అలైన్ మెంట్ మార్పు జరుగుతోంది? – ఇందులో బిగ్ బ్రదర్స్ తో పాటు కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నది అని స్థానికులు అంటున్నారు – అలైన్మెంట్ మారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రామం […]

Read More

ప్రతి హామీ నెరవేరుస్తా… వెనుకడుగు వేయను

– అభివృద్ధితో చిత్తూరు ప్రజల రుణం తీర్చుకుంటా – బంగారు పాళ్యంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ బంగారుపాళ్యం: యువ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువగళం 100 కి.మీ. పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను […]

Read More

100 రోజుల కూటమి పాలనలో 1000 మంచి పనులు

– టీడీపీ దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా దర్శి పట్టణంలో 10వ వార్డులో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు అమలు తీరు, ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించారు. ఈ సందర్భంగా ప్రజల బాగోగులను అవసరమైన సమస్యలను, పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి […]

Read More

వైసీపీ డైనోసర్ పార్టీ

– బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విజయవాడ: కూటమి ప్రభుత్వం 100రోజుల పరిపాలన అలాగే మూడోసారి మోదీ ప్రధాని దేశ అభివృద్ధి. ఏపీ రాజధాని అమరావతి కోసం కేంద్రం సహాయ సహకారాలు అందించటం. పోలవరం నిర్మాణం , రైల్వే జోన్ లు , విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు నిర్ణయాలు. ప్రతినెల 1వ తేదీన పెన్షన్స్ పంపిణి, ఉద్యోగస్తులకి టెన్షన్ గా జీతాలు ఇస్తున్నాం. జల జీవన్ మిషన్ […]

Read More

భారతీయ సంస్కృతిలో హస్తకళలు ఒక భాగం

– కులవృత్తుల నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫారం కి తీసుకురావడం జరిగింది – వార్ధా, మహారాష్ట్ర స్వాలంబి గ్రౌండ్ నందు నిర్వహించిన తొలి వార్షిక కార్యక్రమం లో పాల్గొన్న పిఎం -వర్చువల్ కార్యక్రమం ద్వారా జిల్లా నుంచి పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు – ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం: మన భారతీయ సంస్కృతితో ముడిపడి వున్న హస్త కళలను కాపాడుకుంటూ ఆ వృత్తుల మీద ఆధారపడి […]

Read More

విడదల రజినిపై విచారణకు ఆదేశం

అమరావతి, మహానాడు: మాజీ మంత్రి విడదల రజనీ తమను బెదిరించి, భయపెట్టి రూ. కోట్లు వసూలు చేశారంటూ హోంమంత్రి అనితకు ఫిర్యాదు అందింది. పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారి తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హోంమంత్రికి అందజేశారు. ఆ ఫిర్యాదులో తమ ప్రాణాలకు హానీ ఉందని, రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. […]

Read More

శతాబ్దాల నమ్మకం మీద వైకాపా చేసిన వికృత అపచారం

98 రన్స్ వద్ద డిఫెన్స్ బదులు, బాబు కొట్టిన షాట్‌కు బంతి కనిపించడం లేదు. కూటమి ఎమ్మెల్యేలతో 98వ రోజు మీటింగ్ పెట్టారు. వందరోజుల మైలు రాయిని చేరుకోబోతున్న తమ పాలన గురించి, ప్రజల వద్దకు పండగలా ఎలా తీసుకు వెళ్లాలి అని చర్చ జరిగింది. చంద్రబాబు పడుతున్న కష్టం, పనిలో ఆయన వేగం, చేసిన మంచిపనుల గురించి పవన్ కల్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మాట్లాడడం గట్రా జరిగింది. […]

Read More