పేదవారి దరికి కార్పొరేట్ వైద్యం

-నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: నియోజకవర్గానికి చెందిన అర్హలైన పలువురు లబ్ధిదారులకు శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆరుగురు లబ్ధిదారులకు రూ. 5,90,000 చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స […]

Read More

డిక్లరేషన్ ఎందుకివ్వాలి?

– నా మతం మానవత్వం.. ఇదే నా డిక్లరేషన్‌ – శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రేమిస్తాను. గౌరవిస్తాను – ఇప్పుడు నేను వెళ్తే బాబు ఆశించినట్లు టాపిక్‌ డైవర్ట్‌ – ఆ ఉద్దేశంతోనే నా పర్యటనను వాయిదా వేసుకున్నా – బీజేపీ వారిలో అసలు సిన్సియారిటీ ఉందా? – హిందుత్వానికి తామే టార్చ్‌ బేరర్స్‌ అని చెబుతారు – ఇంత ఘోరం చేసిన చంద్రబాబును ఎలా ఉపేక్షిస్తున్నారు? – అయినా […]

Read More

‘శత’మానంభవతి

( మార్తి సుబ్రహ్మణ్యం) ఒక సినిమా వందరోజులాడితే అప్పట్లో శతదినోత్సవ వేడుక జరిపేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడిన వందరోజులకు, దానిని ఒక ఈవెంట్‌గా మార్చడం దేశంలో సాధారణమయింది. అందుకు ఎన్డీఏ కూటమి మినహాయింపుకాదు. ఏదేమైనా వందరోజుల క్రితం అనితర సాధ్యమైన విజయం సొంతం చేసుకుని, కీలకమైన ఐదు ఎన్నికల హామీలు నెరవేర్చిన ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యక్తిగత ఇమేజ్-జగన్‌పై పూర్తి వ్యతిరేకత, కలగలసి ఎన్డీఏ కూటమి […]

Read More

అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఎస్పీ ఆకస్మిక తనిఖీ

పొందుగల, మహానాడు: పల్నాడు జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పొందుగల చెక్ పోస్ట్ ను ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏమన్నారంటే… అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు పనితీరు చాలా కీలకం. తెలంగాణ రాష్ట్రం నుండి పల్నాడు జిల్లాలోకి అక్రమంగా మద్యం నగదు, ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం, నగదు దొరికితే చట్టపరమైన […]

Read More

బీజేపీ అవినీతిరహిత పార్టీ

– ఇప్పటికే 12లక్షల సభ్యత్వాలు పూర్తి – బీజేపీ సభ్యత్వ నమోదుపై రాష్ట్రస్థాయి సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: గత రాష్ట్ర ప్రభుత్వం లో ప్రజల పక్షాన గళం విప్పాం. ఇసుక, మద్యం మాఫియా పై బిజెపి ఉద్యమం చేసింది. పోలవరం, రైల్వే జోన్, అమరావతి రాజధాని కి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందిస్తోంది. స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి బాటలో పెడతాం. […]

Read More

వరదల్లో నష్టపోయినా సాయం అందకుండా వైసీపీ కార్పొరేటర్ తప్పుదోవ పట్టించారు

విజయవాడ 38వ డివిజన్ కి చెందిన షేక్ నసీమా, షేక్ నగీనా తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు విజయవాడ: 38వ డివిజన్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల తమ ప్రాంతంలో 300 ఇళ్లు నీట మునిగిపోయాయనీ, తీవ్రంగా నష్టపోయామనీ ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతిపత్రం అందించారు. […]

Read More

ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ధర్మవరం

– అన్ని శాఖల సహకారం – జిల్లాలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకూడదు – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం : అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం క్యాంప్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధర్మవరం నియోజకవర్గాన్ని […]

Read More

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు

– కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక వేత్త తులసి రామచంద్ర ప్రభు రూ. 5 కోట్లతో సర్వీసు బ్లాకు నిర్మాణం కోసం ముందుకొచ్చారు. పొదిలి ప్రసాద్ గారు రూ. 10 కోట్లతో మరో నిర్మాణం […]

Read More

మానవత్వం చాటుకున్న మంత్రి పార్థసారథి

– తాను ప్రజల సేవకుడిని అనడమే కాదు..చేతల్లో చూపిన మంత్రి – రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు వెంటనే వైద్య సేవలందేలాచేసిన మంత్రి నూజివీడు/ఏలూరు : చాట్రాయి మండలంలో పర్యటన నిమిత్తం శుక్రవారం నూజివీడు లో మంత్రి కార్యాలయంనకు వస్తున్న రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం తుక్కులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చూసి వెంటనే స్పందించారు. తాను స్వయంగా తన […]

Read More

అడవుల సంరక్షణకు అరుదైన ఒప్పందం

• కర్ణాటకతో కలిసి భవిష్యత్తులోనూ ముందుకు వెళ్తాం • ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాల మధ్య జరిగిన ఎంఓయూ చారిత్మాత్మకం • కుంకీ ఏనుగులు, సమాచార మార్పిడి, గిరిజనుల శిక్షణ, స్మగ్లర్లపై నిఘా, ఎకో టూరిజం, ప్రత్యేక టాస్క్ ఫోర్సుల ఏర్పాటు • రెండు విభిన్న ప్రభుత్వాలు మధ్య కీలక ఒప్పందం • సంతకాలు చేసిన ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు • కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి […]

Read More