దసరా పండుగకు ముందు ఠా రెత్తిస్తున్న ధరలు!

విజయవాడ, మహానాడు: నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యుడు భగ్గుమంటున్నాడు. కూరగాయల ధరలు, పప్పులు, నూనెలు, బియ్యం ఇలా ఒక్కటేమిటీ దేనిని పట్టుకున్నా షాక్‌ కొట్టేలా ఉంది పరిస్థితి. పిల్లల చదువులు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంటి కిరాయిలు ఇతర ఖర్చులకు అరకొర సంపాదించే సామాన్యుడి జీతం నెల తిరిగేసరికి ఆవిరైపోతోంది. ఇక దినసరి కూలీ సంగతి సరేసరి. నిత్యావసర సరుకులు పెరుగుదల పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా […]

Read More

సాంస్కృతిక రంగానికి పెద్ద పీట

– ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు గుంటూరు, మహానాడు: కవి, గాయకుడు పీవీ రమణకు జాషువా సాహిత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ కవికోకిల జాషువా పురస్కారం అందించింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యుడు నక్కా ఆనంద్ బాబు ప్రజా గాయకుడు పి.వి.రమణను తన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో అభినందనలు తెలిపి సత్కరించారు. నక్కా ఆనందబాబు మాట్లాడుతూ పి.వి.రమణ గాయకుడిగా, […]

Read More

ప్రభుత్వంపై విశ్వాసం ఉండడంతోనే.. వరద బాధితులకు భారీగా విరాళాలు

గుంటూరు, మహానాడు: వరద బాధితుల సహయార్థం ముఖ్యమంత్రి సహయనిధికి 425 కోట్లు విరాళాలుగా అందించడం ప్రభుత్వం పై ఉన్న విశ్వాసానికి, దాతల మానత్వానికి ప్రతీక అని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మానవత ప్రధాన సలహ దారుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం గుంటూరులోని మానవత కార్యాలయం నుండి మానవత సంస్థ ఆధ్వర్యంలో లక్ష రూపాయల విలువచేసే వంట సామగ్రిని రాయపూడి లంక గ్రామ వరద బాధితులకు […]

Read More

కన్నెగంటి రమాదేవి రూ.50 లక్షల విరాళం

వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏఎల్‌ఈఏపీ(అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా) తరపున ఆ సంస్థ ప్రెసిడెంట్ కన్నెగంటి రమాదేవి రూ.50 లక్షల విరాళం అందించారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి ఆదివారం కన్నెగంటి రమాదేవి చెక్కు అందించారు.

Read More

మంగళగిరిలో ‘క్లీన్ అండ్ గ్రీన్‌’

– సొంతంగా కార్మికులను నియమించి గడ్డి తొలగింపునకు లోకేష్‌ చర్యలు – మంత్రి చొరవ పట్ల స్థానికుల హర్షం మంగళగిరి, మహానాడు: మంగళగిరి నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సొంతంగా అయిదు గ్రాస్ కటింగ్ మిషన్లు కొనుగోలు చేయడంతో పాటు వాటిని వినియోగించి పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించేందుకు ఐదుగురు కార్మికులను […]

Read More

హైడ్రా పేరుతో కూల్చివేతలు సమంజసం కాదు

– ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి, మహానాడు: ప్రజలు హైడ్రా వల్ల భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్, వినాయక్ నగర్ మౌలాలి డివిజన్లలో తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ శేఖర రెడ్డి పర్యటించి, ప్రజలకు భరోసా కల్పించారు. హైడ్రా అధికారులు ఎప్పుడొచ్చి కూల్చేస్తారో తెలియక శంకరయ్య కాలనీ, సింహాద్రి నగర్ ఎన్ .ఏం.డి.సి కాలనీ శివానంద నగర్, తదితర కాలనీల […]

Read More

పూడిమడక తీరంలో మరబోటు దగ్ధం!

– సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు విశాఖపట్నం, మహానాడు: పూడిమడక సముద్ర తీరంలో మెకనైజ్డ్ బోటు ఇంజన్లో మంటలు చెలరేగడంతో దగ్ధమైంది. బడే సూర్యనారాయణకు చెందిన ఐఎన్డీ ఏపీ వీ5 ఎంఎం 294 నెంబర్ గల మెకనైజ్డ్ బోటు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి వేటకు వెళ్ళింది. శనివారం వేట సాగించాక ఆదివారం తెల్లవారుజామున చేపల వేటకు సముద్రంలో వల వేసే సమయంలో ఒకసారిగా ఇంజన్ నుండి మంటలు చెలరేగాయి. […]

Read More

వైద్యులు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్వాలి

– బ్లడ్ షుగర్స్ పై అప్రమత్తత అవసరం – రోగులకు నేరుగా సేవ చేయడమంటే ఇష్టం – మణిపాల్ హాస్పిటల్స్ ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని విజయవాడ, మహానాడు: వైద్యులు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ ఉండాలి. బ్లడ్ షుగర్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తుండాలి. వ్యాధులు ఒకదానికి మరొకటి అనుసంధానమై ఉంటాయి. వీటిని ఎదుర్కోవడంలో వైద్యులు ముందుండాలని రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి […]

Read More

జనంసాక్షి రిపోర్టర్ సంతోష్ నాయక్ కు చెంప దెబ్బలు!

– చెట్టుకు కట్టేసి ప్రజాకోర్టులో శిక్షించిన ఐలాపుర్ గ్రామస్తులు – అరాచకాలు భరించలేక ఈ చర్యని తెలిపిన బాధితులు సంగారెడ్డి, మహానాడు: జనంసాక్షి రిపోర్టర్ సంతోష్ నాయక్ కు చెంప దెబ్బలు పడ్డాయి. అతని అరాచకాలు భరించలేక చెట్టుకు కట్టేసి ప్రజాకోర్టులో శిక్షించామని గ్రామస్తులు తెలిపారు. జర్నలిజం ముసుగులో కొంతమంది నకిలీ రిపోర్టర్ అవతారం ఎత్తి దోచుకుంటున్నారు. ఇటువంటి వారికి తగిన దేహశుద్ధి జరగాల్సిందేన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో […]

Read More

పిడుగుపాటుకు దంపతుల మృతి!

– కుమారుడికి గాయాలు – రెండు పశువులు మృతి – గంగంపల్లి తండాలో ఘటన – బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం – కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ వెల్లడి పుట్టపర్తి, మహానాడు: గోరంట్ల మండలం గంగంపల్లి మజరా దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం ఉదయం పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ టీఎస్‌ చేతన్‌ వెంటనే స్పందించి పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, గోరంట్ల తహశీల్దార్ […]

Read More