• సీడ్ పథకంతో సంచార జాతుల అభివృద్ధికి పెద్దపీట • బీసీ విద్యార్థుల విద్యకు ప్రాధాన్యమిస్తున్నాం • బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో సీసీ కెమెరాలు • 100 బీసీ హాస్టళ్లలో రిసోర్సు సెంటర్ల ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడి • విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక మోనటరింగ్ చేస్తాం • డ్యాష్ బోర్డులో విద్యార్థుల హెల్త్, ప్రొగ్రెస్ రిపోర్టులు • బీసీల సంక్షేమానికి నిధులు కొరతరానివ్వబోం • రాష్ట్ర బీసీ శాఖ మంత్రి […]
Read Moreజిల్లాకో ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు దిశగా అడుగులు
డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం ‘స్టేట్ టాస్క్ ఫోర్స్’ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచుతాం టెక్నాలజీ ద్వారా గంజాయి సాగు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం గంజాయి నివారణ, కట్టడి చర్యలపై సచివాలయం వేదికగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో హోం మంత్రి వంగలపూడి అనిత అమరావతి, అక్టోబర్, 03; డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. జిల్లాకు ఒక […]
Read More2030 నాటికి తెలంగాణ లక్ష్యం 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ
గ్రీన్ ఎనర్జీలో పెద్ద సంఖ్యలో పవర్ కన్వర్టర్లు సెమీ కండక్టర్ల ఆవశ్యకత రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు జపాన్ కంపెనీకి ఆహ్వానం జపాన్ లో రోహ్మ్ కంపెనీ సెమీ కండక్టర్ల విభాగాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్రంలో 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని, ఈ నేపథ్యంలో […]
Read Moreహిందూ సనాతన ధర్మాన్ని ఎవరూ కూడా అపవిత్రం చేయలేరు
బూరగడ్డ వేదవ్యాస్ హిందూ సనాతన ధర్మం ప్రపంచంలోనే శక్తివంతమైనదని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. టీటీడీ లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి నిరసనగా ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు గురువారం నాడు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర […]
Read Moreసమిష్టి కృషితో ఉత్సవాలు విజయవంతం చేద్దాం
– రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖల మధ్య సమన్వయమే కీలకం – దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి – సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ: సామాన్య భక్తుల సంతృప్తికర దర్శనం కోసం రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందని శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం సన్నిధిలో దేవీ నవరాత్రుల […]
Read Moreవైభవంగా దసరా ఉత్సవాలు
దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే సుజనా చౌదరి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రి పై గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీరాం సత్యనారాయణ, ఆలయ ఈవో, కె ఎస్ రామారావు సుజనాకు స్వాగతం పలికారు. వేద పండితులు, ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ […]
Read Moreఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రన్న పాలనలో చల్లగా ఉండాలి
-శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మని దర్శించుకున్న హోంమంత్రి అనిత అమరావతి: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా తొలిరోజున శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో కొలువై ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో హోంమంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి దర్శనాంతరం వేద పండితులు హోం మంత్రి అనితకు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈవో ఛైర్మన్ […]
Read More15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి
గత అయిదేళ్లలో ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి రేట్ తగ్గింది ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై ఆయా శాఖలు దృష్టిపెట్టాలి జీఎస్డీపీపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి :- ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. […]
Read Moreసచివాలయ మహిళా ఉద్యోగులు క్యాన్సర్ స్క్రీనింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి
– స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ సచివాలయ మహిళా ఉద్యోగులు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర మహిళలు ముందుకు రావాలని శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పిలుపునిచ్చారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మహిళా ఉద్యోగులకు గురువారం స్విమ్స్ శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజి […]
Read Moreవ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి రాజీకి యత్నం!
• ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు అరాచకం • అమరావతిలో పొలం ఉందంటూ భారీ టోకరా! • భూముల కబ్జాపై పోటెత్తిన భూ బాధితులు మంగళగిరి, మహానాడు: అల్లూరి జిల్లా రంపచోడవరం, నియోజకవర్గం కూనవరం మండలంలో శాఖా నాగూ అనే వ్యక్తిపై వైసీపీ నేతలు పెట్రోల్ పోసి నిప్పంటించారని.. ఒళ్లంతా సగానికిపైగా కాలిపోయినా 18 శాతమే కాలినట్టు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడం స్థానిక పోలీసులు కూడా చిన్న కేసు పెట్టి చేతులు […]
Read More