– రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి – తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి, మహానాడు: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ గురువారం ప్రకటించారు. అందులోని అంశాలివి. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ […]
Read Moreఫర్నీచర్ మాత్రమే కాదు దోచుకున్న రూ.లక్షల కోట్లు వెనక్కి ఇవ్వాలి
– అన్న క్యాంటీన్ల నిర్వహణకు సీఎంకు రూ.10 లక్షల విరాళం – వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అమరావతి, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అక్రమంగా తనవద్ద పెట్టుకున్న ఫర్నీచర్తో పాటు దోచుకున్న రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కూడా తిరిగివ్వాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దోచుకున్న సంపదతో పాటు, గత ఐదేళ్లు దోచుకున్న లక్షల కోట్లు […]
Read Moreఎన్టీరామా…ఏమిటీ డ్రామా?
– సమంత-నాగ్పై మంత్రి సురేఖ వ్యాఖ్యలు ఖండించిన జూనియర్ ఎన్టీఆర్ – ఇతరులు తమపై నిరాధార నిందలు వేస్తుంటే మౌనంగా కూర్చోలేమని వ్యాఖ్య – వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని మంత్రికి హెచ్చరిక -బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు గౌరవాన్ని పాటించాలంటూ హితవు – నిండుసభలో మేనత్త భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల నిందలు – కొడాలి నాని, వంశీ వ్యాఖ్యలపై బాబు మనస్థాపం – జీవితంలో తొలిసారి అందరి ఎదుటా కన్నీరు […]
Read Moreకల్తీ నెయ్యి… నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
– జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా – ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి టెండర్ ప్రకారం 6 నెలల్లో వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదు – టీటీడీ టెక్నికల్ టీమ్ రిపోర్టు ద్వారా నవంబర్ 8, 2023న తేలింది – ఇలాంటి కంపెనీ 6 నెలల్లో వెయ్యి టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలి – ఏఆర్ ఫుడ్స్ […]
Read Moreబడుగు, బలహీనులను పీల్చుకుతిన్న జగన్ రెడ్డి!
– నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారు – ఉచిత ఇసుక రద్దుతో కార్మికుల ఆకలి చావులు – మండిపడ్డ మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి: తన ఐదేళ్ల అరాచక పాలనలో జగన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాలను పీల్చుకుతిన్నారని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ రెడ్డి తానిచ్చిన హామీల్లో 12 శాతం మాత్రమే అమలు చేశారని, బలహీనవర్గాలకు అప్పటికే […]
Read Moreవరద బాధితులకు దాతల చేయూత
అమరావతి, మహానాడు: వరదలకు నష్టపోయిన బాధితుల సహాయార్థం పలువురు దాతలు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ను గురువారం కలిసి చెక్కులు అందజేశారు. ఆర్టోస్ బెవరేజస్ లిమిటెడ్ (హైదరాబాద్) తరఫున సుంకర అజయ్ రూ.5 లక్షలు, నంద్యాల నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి ఫరూఖ్ రూ. 3,92,000 లు అందజేశారు. దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Moreచంద్రబాబును కలిసిన మహానాడు మీడియా టీమ్
అమరావతి, మహానాడు: వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మహానాడు మీడియా అధినేత బోడేపూడి వెంకటసుబ్బారావు, చీఫ్ ఎడిటర్ మార్తి సుబ్రహ్మణ్యం, కో ఆర్డినేటర్ వాసిరెడ్డి రవిచంద్ర వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో కలిసి మర్యాపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా నాలుగు నెలల ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సంతృప్తి, ప్రభుత్వ విధానాలు, రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Read Moreవైసీపీ హయాంలో టీటీడీలో అవినీతి!
– కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆరోపణ శ్రీకాకుళం, మహానాడు: వైసీపీ హయాంలో టీటీడీ ధర్మకర్తల మండలి కాంట్రాక్టులు, దర్శనాల విషయాల్లో అవినీతికి పాల్పడ్డారు… 500 రూపాయలు టికెట్లను ఐదు వేలకు అమ్ముకున్నారు… వాళ్లకు నచ్చిన కాంట్రాక్టర్లకు, ట్రేడర్లకు పనులు అప్పగించి, ముడుపులు చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో ఏమన్నారంటే… తిరుమల లడ్డూలో అందరూ […]
Read Moreచెంచులు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి
– వైద్యా, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రులు బలోపేతం – అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐటీడీఏ పరిధిలో నివసించే చెంచులు, గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వైద్యా, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రులను బలోపేతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పరిధి లో నివసించే చెంచులకు, గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై హైదరాబాదులోని దామోదరం సంజీవయ్య […]
Read Moreపాడైన అరవణం త్వరలో ధ్వంసం
– టెండర్ ఆమోదం – దేవస్వం బోర్డుకు రూ. 7.80 కోట్లు నష్టం శబరిమల: ఏలకల్లో పురుగు మందులు ఉన్నట్టు గుర్తించడంతో వీటితో తయారు చేసిన అరవణం(ప్రసాదం) అమ్మకాన్ని హైకోర్టు నిషేధించింది. దీనిని మలికప్పురం దేవాలయం సమీపంలోని పెద్ద హాలులో ఉంచారు. ఇలా ఏడాదిన్నర పాటు ఉంచిన ఈ అరవణ త్వరలో ధ్వంసం చేయనున్నారు. దీనికి సంబంధించిన టెండర్ను దేవస్వం బోర్డు ఆమోదించింది. టెండర్ వేసిన కంపెనీతో దేవస్వంబోర్డు ఒప్పందం […]
Read More