– ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి అనిత – బాధ్యతలను స్వీకరించిన మంతెన రామరాజు, దామచర్ల సత్యలను సత్కరించిన హోం మంత్రి అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ జిల్లాల పారిశ్రామిక పార్కుల్లో 203 సంస్థలకు ఏపీఐఐసీ భూములను కేటాయించడం శుభపరిణామమని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. భూముల కేటాయింపులు జరిగిన పరిశ్రమల ద్వారా రూ.2,349.86 కోట్ల పెట్టుబడులు, 4,300 మంది […]
Read Moreవైసీపీ హయాం లో భూవివాదాలు అధికం
– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య నారాయణ రాజు విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో నిర్వహించే వారధి కార్యక్రమం లో వైసీపీ హయాం లో భూవివాదాల సమస్యల పై వినతులు అధికంగా వస్తున్నాయి. వారధి లో వినతులను బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు స్వీకరించారు. అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు భూకబ్జా లకు పాల్పడ్డారని ఆనాటి బాదితులు న్యాయం చేయాలని వినతి […]
Read Moreసమంత సరే.. జిత్వానీ సంగతేంటి?
– నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు – సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగ్-చైతన్య ఒత్తిడి చేశారన్న సురేఖ – సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి ఆరోపణ – నాగార్జున-సమంతపై సురేఖ వ్యాఖ్యలు ఖండించిన సినీ పెద్దలు – మంత్రి వ్యాఖ్యలు ఖండించిన జూనియర్ ఎన్టీఆర్, ప్రకాష్రాజ్, పోసాని, రోజా, వర్మ – నాడు జిత్వానీని జైలులు పంపిన జగన్ చర్యను ఖండించని సినీ పెద్దలు […]
Read Moreసేవా దృక్పథం కలిగిన వ్యక్తులను కమిటీలో వేసుకోండి
– కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి, మహానాడు: ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్ డి ఎస్) లో సేవా దృక్పథం కలిగిన వ్యక్తులను చేర్చుకుంటే ఆసుపత్రి అభివృద్ధితోపాటు పేదలకు గొప్ప వైద్య సేవలు అందుతాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కమిటీకి సూచించారు. ఆసుపత్రి అధికారులతో మంత్రి శనివారం సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ఆసుపత్రి నిర్వహణ బాగుంది. ప్రభుత్వ […]
Read Moreసాతులూరులో రూ. 1.20 కోట్లతో అభివృద్ధి పనులు
సాతులూరు, మహానాడు: నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామంలో రూ. 1.20 కోట్లతో రోడ్లు, సైడ్ డ్రైన్స్ కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను శనివారం నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట శాసన సభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించారు. గ్రామంలో రూ. 40 లక్షలతో రోడ్లు, రూ. 80 లక్షలతో రోడ్లు, డ్రైన్స్ నిర్మించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని వారు పేర్కొన్నారు.
Read Moreయూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా మార్చిన జగన్ బావమరిది!
• చంద్రబాబుపై రాళ్లు వేసిన వారినే నెత్తిన పెట్టుకుంటున్నారంటూ టీడీపీ నేతల ఫిర్యాదు • పనులు చేయకుండానే లక్షలు కొట్టేసిన వైసీపీ నేతపై చర్యలకు వినతి • భూ కబ్జాలు.. ఆన్ లైన్ సమస్యలపై పోటెత్తిన భూ బాధితులు • సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం, ఉద్యోగాలు, పింఛన్ లతో పాటు పలు సమస్యలపై పోటెత్తి అర్జీదారులు మంగళగిరి, మహానాడు: కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి […]
Read Moreమున్సిపల్ పనితీరులో మార్పు అవసరం
– డంపింగ్ యార్డ్ పరిష్కారానికి 15 రోజుల్లో చర్యలు – పారిశుద్ధ్య పనులను మరింత వేగవంతం – నీటి కులాయిల అవసరాలపై సర్వే చేయించండి – తెనాలి మున్సిపాలిటీ రివ్యూ మీటింగ్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. డాగ్స్(కుక్కలు) సర్జరీలు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, నీటి కులాయిల ఏర్పాటు, డంపింగ్ యార్డ్ తొలగింపు తదితరాలపై అధికారులకు నిర్దేశించిన […]
Read Moreటీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం
– భక్తుల మనోభీష్టం మేరకు అత్యుత్తమ సేవలందిస్తాం – రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళమాత వంటశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయడు తిరుమల : శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే, నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని…భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత […]
Read Moreవచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టెర్మినల్
– ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) – క్యాబ్ సర్వీస్, బస్సు సర్వీస్ పెంచాలని సూచన – విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం విజయవాడ : ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి 2025 జనవరి నాటికి కాంక్రీట్ పనులు పూర్తి అవుతాయి. అనంతరం ఇతర పనులు పూర్తి చేసి జూన్ నాటికి నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని విజయవాడ ఎంపి కేశినేని […]
Read Moreమరోసారి మానవత్వం చాటుకున్న చంద్రబాబు
– అభిమాని చిరకాల కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు నాయుడు రేణిగుంట: శనివారం ఉదయం తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం నందు తనను ప్రాణంగా అభిమానించే అభిమానిని కలిసి అతని చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ తానున్నానని భరోసా కల్పించారు. అతని ఆరోగ్యం మెరుగుదలకు ఐదు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సాయం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందచేసి మరో […]
Read More