– నవంబర్ లో విడుదలకి సన్నాహాలు – ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి రానున్న పర్యాటక హిత పాలసీ – జనవరిలో విశాఖ ఉత్సవ్, బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తాం – పర్యాటక అభివృద్ధి కోసం త్వరలో పెట్టుబడిదారులతో కాన్ క్లేవ్ – ముగిసిన మంత్రి కందుల దుర్గేష్ రెండు రోజుల విశాఖ పర్యటన విశాఖపట్నం: రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా నవంబర్ లో టూరిజం పాలసీ విడుదల చేస్తామని, […]
Read Moreమత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత
– మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన 50 మంది మత్స్యకారులకు ఆదివారం సాయంత్రం నగరంలోని మంత్రి నివాసం వద్ద ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత కోసం కమ్యూనికేషన్ […]
Read Moreజగన్ భక్తుడికి పవన్ రక్ష?
– ఉద్యోగనేత వెంకట్రామిరెడ్డికి పవన్ పేషీ దన్ను – వెంకట్రామిరెడ్డికి ఆ పెద్దాఫీసరు అండ – ఇప్పటిదాకా విచారాణాధికారిని నియమించని పెద్దాఫీసరు – రెడ్డిగారికి శిక్ష పడకుండా ఆ అధికారి అభయహస్తం – అదే బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై గంటల్లోనే సస్పెన్షన్ ఉత్తర్వు – శ్రీనివాస్పై సస్పెన్షన్ తొలగింపు ప్రక్రియకు మూడునెలల సమయం – వెంకట్రామిరెడ్డిపై ఇప్పటిదాకా విచారణాధికారిని నియమించని వైనం – గతంలో జగన్ జమానాలో వెలిగిపోయిన […]
Read Moreఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి ప్రయోజనం
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ: సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రానికి ఏదొక ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ డిపోలో ఆదివారం నాలుగు కొత్త బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. వినుకొండ, పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని, రాష్ట్రంలో […]
Read Moreప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా?
– ఈటెల అంగి మారింది కానీ వాసన మారలేదు – ధైర్యం ఉంటే కేసీఆర్, హరీష్, ఈటెల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండండి – నూతనంగా ఎంపికైన ఇంజనీర్లకు, శిల్పకళావేదికలో.. ప్రభుత్వ ఆర్డర్ కాపీలు అందించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం మీ ఉద్యోగాలు ఇవ్వడం బాధ్యతగా భావించలేదు. ఉద్యోగాల కోసం నిరీక్షించి నిరీక్షించి ప్రభుత్వంపై […]
Read Moreకాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోవద్దు!
– మోక్షగుండంను ఆదర్శంగా తీసుకోండి.. కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదు – గత ముఖ్యమంత్రి.. నేనే ఛీఫ్ ఇంజనీర్ అనుకుంటూ ప్రాజెక్టులు కడితే మూడేండ్లకే కూలిపోయింది – క్వాలిటీతో ప్రజాధనానికి కాపలాగా ఉండేవారే అసలైన ఇంజనీర్లు ఐదు మండలాలకో ఇంజనీరు కూడా లేరు నూతనంగా ఎంపికైన ఇంజనీర్లకు, శిల్పకళావేదికలో.. ప్రభుత్వం ఆర్డర్ కాపీలు అందించిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్: మాది ప్రజా ప్రభుత్వం, అందరికీ అందుబాటులో […]
Read Moreఆలపాటిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం
– ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ సూచనల మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అలపాటి రాజాను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. పట్టణంలోని జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల 2025 పట్టభద్రుల ఎమ్మెల్సీ […]
Read Moreదైవానుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి
– శంకరమఠంలో ఎమ్మెల్యే చదలవాడ ప్రత్యేక పూజలు నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, ఆయన భార్య సుధా రాజేశ్వరి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శంకరమఠాన్ని సందర్శించారు. దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవానుగ్రహంతో, శృంగేరి శంకరమఠం పీఠాధిపతి […]
Read Moreఆరోగ్య హక్కుకు రక్షణ మా బాధ్యత
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి: మన మంచి ప్రభుత్వం – మన ప్రభుత్వంలో భాగంగా ప్రజల ఆరోగ్య హక్కును రక్షించేందుకు మేం చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రమైన దొనకొండలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, ఆర్సీఎం స్కూల్ లో ఏర్పాటు చేసిన మెగా కంటి వైద్య శిబిరాన్ని టీడీపీ యువ నేత డాక్టర్ […]
Read Moreవిజయ దశమి అందరి జీవితాల్లో ఆనందం నింపాలి
– విమ్స్ డైరెక్టర్ రాంబాబు విశాఖపట్నం, మహానాడు: విజయ దశమి పండుగ అందరి జీవితాల్లో ఆనందం నింపాలని విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు ఆకాంక్షించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జర్నలిస్టుల దసరా పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాంబాబు మాట్లాడుతూ […]
Read More